జగిత్యాల అభివృద్ధి నా ధ్యేయం జగిత్యాల శాసన సభ్యులు

జగిత్యాల జూన్ 24జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ జగిత్యాల పట్టణ 32 వార్డులో 13 లక్షల నిధులతో డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన,అనంతరం పట్టణ లోని 8వ వార్డులో టియుఎఫ్ఐడిసి నిధులు 5 లక్షలతో నిర్మించనున్న…

20 లక్షల అంచనా వ్యయంతో సి సి రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించనున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

జనసముద్రం న్యూస్కూకట్పల్లి ప్రతినిధి జూన్ 24 కూకట్పల్లి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ లో 18 లక్షల అంచనా వ్యయంతో మరియు పాపమ్మ కాలనీ లో 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీసీ…

సర్వే నెంబర్ 80లో గుడిసెలు వేసుకున్న 150 మంది పేదలకు తక్షణం పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి

—తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.24)జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని సర్వే నెంబరు 80 లోని 12 ఎకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న 150 మంది…

రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్

జగిత్యాల జూన్ 24 జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరికి గాయాలు

ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలుజన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.…

ఆదివాసులకు హక్కు పత్రాలు కల్పించాలని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా

జన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఆదివాసులు సాగు చేస్తున్న పొడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలి దానితోపాట ఆదివాసులు సాగు చేస్తున్న భూములలో కందకాలు తవ్వడం బాండ్రి పేరిట సాగు చేస్తున్న భూములను లాక్కోవడం సరైంది కాదని దీనిని తక్షణమే…

మానవతా దృక్పథం కలిగిన యువకులు

-అనాధ శవానికి అంత్యక్రియలు జనసముద్రం న్యూస్ జూన్ 24: డిండి :- నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలో కొంతకాలంగా గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ,ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్…

ఎల్కతుర్తి కూడలి వద్ద వాహనాలు తనికి

ట్రాఫిక్ రూల్స్ అందరు విధిగా పాటించాలి మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ జనసముద్రం న్యూస్ 24ఎల్కతుర్తి మండలం. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ వాహనాలను తనకి చేసారు ఈ క్రమంలో…

మా గ్రామానికి ఆర్టీసీ బస్సు పంపండి

జన సముద్రం న్యూస్ కొత్తగూడ (జూన్ 24 ) తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ ఎండి, VC, సజ్జనార్ ఐపీఎస్ ను కలిసిన మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల వేలుబెల్లి గ్రామస్తులు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామపంచాయతీలకు, తండాల ప్రజలు, ఉచిత…

అడవిలోని పులులను వన్యప్రాణులను అడవి సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత

జన్నారం నూతన ఎఫ్ డి వో రామ్మోహన్ జన సముద్రం న్యూస్ జూన్ 24 (ఖానాపూర్ నియోజకవర్గం) కవ్వాల్ అడవుల, వన్యప్రాణుల సంరక్షణకు మన అందరి సహకారం ఎంతో అవసరమని జన్నారం నూతన ఎఫ్డిఓ ఎం.రామ్మోహన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కవ్వాల…

హౌసింగ్ కాలనీల అభివృద్ధిపై వారంలోగా నివేదిక ఇవ్వాలి

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు జనసముద్రం న్యూస్ నరసరావుపేట (బ్యూరో) జూన్ 24. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హౌసింగ్ కాలనీల అభివృద్ధి పనుల పురోగతిని…

మున్సిప‌ల్ అధికారుల‌కు క్రిమిన‌ల్ కేసులు త‌ప్ప‌వా*?…

ఒక కేసు నుంచి త‌ప్పించుకున్నావెంటాడు తున్న మ‌రో కేసు ?? *అప్ప‌ట్లో ప‌నిచేసిన మేనేజ‌ర్‌ ,క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు ? జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24. చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో సంచ‌న‌లం రేకిత్తించిన కుంబ‌కోణంలో 10 ఉద్యోగులు స‌స్పెండ్ కు గురికావ‌డం,…

భూసేకరణ చేయడం అన్యాయం

జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 24చిలమత్తూరు మండలంలో సెజ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోవడం,మళ్లీ భూసేకరణ చేయడం అన్యాయమని సిపిఎం మండల కమిటీ, రైతులు తహశీల్దార్‌కి వినతిపత్రం సమర్పించారు.వీరాపురంలోని వలస పక్షుల నివాస భూములను మినహాయించాలని,అనుమతి లేకుండా కొత్త భూములు…

పదేళ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు.

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి జూన్ 24. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో 40 లక్షల రూపాయలతో గ్రామ ప్రజల పదేళ్ల కలను సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు…

శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు

కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 24:- భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ అధ్యక్షతన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా…

రాయికల్ పట్టణంలోని పలు వార్డులు సందర్శించిన జిల్లా తొలి మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్

జగిత్యాల జూన్21జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ రాయికల్ పట్టణంలోని పలు వార్డులలో సందర్శిస్తూ కెసిఆర్ పాలనలోసంక్షేమం అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తే,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. సానిటేషన్ మీద…

రైతు భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 1 లక్ష, 93 వేల 851 మంది రైతులకు నిధుల మంజూరు

జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల మహాబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ జూన్ 21 మహాబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడిఏలు శ్రీనివాసరావు, మురళిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు,ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రైతులకు…

4 కిలోల కణితిని తొలిగించిన నిర్మల ఆసుపత్రి వైద్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.21)జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణ కేంద్రంలోని నిర్మల ఆసుపత్రిలో జమీలాపేట గ్రామానికి చెందిన రాణి అనే మహిళకు 4 కిలోల కణితిని డాక్టర్ ప్రశాంత్ కుమార్,డాక్టర్ మధు కుమార్,డా.ఆర్.దివిజ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి కణితిని తొలిగించారు.ఆపరేషన్…

కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు ఘన సన్మానం

జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ షో టో ఖాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టులో విజయం…

ఎల్కతుర్తి కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మైదానంలో సెలక్షన్స్.

తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్ 2025–2026, సంవత్సరానికి 4 తరగతికి సెలక్షన్స్ జిల్లా కమ్యూనిటీ మొబిలేషన్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ జనసముద్రం న్యూస్ 21ఎల్కతుర్తి మండలం. ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం…