గవర్నర్ను కలిసి ప్రభుత్వ పరువు తీశారు అంటూ..ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏపి సర్కార్

దేశంలోనే తొలిసారిగా సర్కార్ పరువు తీసిన ఘటన ఏపీలోనే జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కారణం. దాంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు అవమాన భారంతో రగిలిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం మీద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు రాజ్యాంగ రక్షకుడు గవర్నర్…

యువతిపై కానిస్టేబుల్,హోంగార్డ్ అత్యాచార యత్నం.

✦ఆదివారం అర్ధరాత్రి కదిరి రైల్వేస్టేషన్ వద్ద ఘటన. ✦కానిస్టేబుల్,హోంగార్డ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. జనసముద్రం న్యూస్:జనవరి,23.శ్రీ సత్యసాయి జిల్లా:జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి జిల్లా/కదిరి న్యూస్: రక్షించాల్సిన కొందరు పోలీస్ లే బక్షకులుగా మారుతున్నారు.పోలీస్ వృత్తికి కలంకం…

దళిత గిరిజన చట్టాల”తో డైరీ తయారు చేయడం అభినందనీయం: ఎమ్మార్వో అనిల్ కుమార్

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణుజే, జనవరి 23: ఎమ్మార్వో “చెన్నయ్య ల అనిల్ కుమార్ ” మాట్లాడుతూ.. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మార్క్స్ జీవిత లక్ష్యమైన…

రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించేలా 26న “ట్రాక్టర్ ర్యాలీ”లో రైతులందరూ కదలిరండి : వీరేపల్లి వెంకటేశ్వర్లు

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 23: రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించే విధంగా కదిలిరండి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ రైతులకు…

రూ.18 లక్షల తో రోడ్డు వైడ్ ఎండింగ్ పనులు ప్రారంభం.

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23 139 డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ భాగ్ మెన్ రోడ్డు ఎన్ ఎం డి సి కాలని లోని మైయిన్ రోడ్డు 18 లక్షల తో రోడ్డు వైడ్ ఎండింగ్ పనులకు ఎమ్మెల్యే…

శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయం ఆవరణలో నూతనగా నిర్మించిన షట్టర్లను ప్రారంభించిన.

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23 మల్కాజిగిరి140 డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్ లో శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయం ఆవరణలో నూతనగా నిర్మించిన షట్టర్లను మల్కాజిగిరి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి…

రాగిరెడ్డి కలింగారెడ్డి “భౌతిక కాయానికి నివాళులర్పించిన భాస్కర్ రావు, విజయసింహారెడ్డి ..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 23: మిర్యాలగూడ మండలం రాయిని పాలెం గ్రామ వాస్తవ్యులు రాగిరెడ్డి కళింగా రెడ్డి “71 సంవత్సరాలు ” గుండెపోటుతో 23వ తేదీన సోమవారం ఉదయం మిర్యాలగూడ పట్టణం లోని…

స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వితంతువులకు సహాయం

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 23. పినపాక మండలంలోని మద్దులగుడెం, పాండురంగపురం, రాజు పేట, సామర్లకోట, ఉప్పాక, భూపాల పట్నం, సీతం పేట, బోటిగూడెం మరియు తోగ్గుడెం గ్రామల్లోని 72 మంది వితంతువలకు గ్రేస్ సర్వీస్ సొసైటీ…

క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మల్కాజిగిరి,జనవరి 2022 క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సఫీగూడలో అసోసియేషన్…

ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు : ఏపి జేఏసీ,అమరావతి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ప్రతి నెలా తమకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తుండటం తమ డీఏ బకాయిలను చెల్లించకపోవడం జీపీఎఫ్ బకాయిల పరిస్థితి ఇలాగే ఉండటం వీటిపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 22. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు రాజమ్మ (56) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని మృతురాలి పార్థివ దేహాన్ని…

మానవత్వం చాటుకున్న పోలెబోయిన శ్రీవాణి.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 22. మణుగూరు మండలం ,శివలింగాపురం గ్రామానికి చెందిన రెంట సురేష్ (55)సంవత్సరాలు అనారోగ్య కారణంతో గత కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

విలేఖరులకు ఇన్కమ్ టాక్స్ కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.15 రోజుల్లోగా కట్టకపోటే చర్యలు తప్పవని వార్నింగ్

జనసముద్రం న్యూస్ ,జనవరి 22. ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు  వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది.…

రేవంత్ రెడ్డి పాదయాత్ర కు లైన్ క్లియర్: మండల కాంగ్రెస్ పార్టీ.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 22. ఫిబ్రవరి 6న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు లైన్ క్లియర్ అయిందని రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించి విజయవంతం చేయాలని పినపాక…

అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగిన నాగబాబు

జనసముద్రం న్యూస్ ,జనవరి 21. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోమారు అధికారంలోకి రావాలని.. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే…

వైద్య అవగాహన కార్యక్రమం

ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్జై జై నగర్ యాప్రాల్ ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ గోపు రమణా…

రూ.45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 మల్కాజ్గిరి139 ఈస్ట్ ఆనంద్ భాగ్ దివిజన్ పరిధిలోని పీ వి ఎన్ కాలని st ann’s స్కూల్ దగ్గర లో 45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్…

జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగ.

-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళ.-వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే…

పిట్టలదొర మాటలు- తుపాకీ రాముడి వేషాలే “కెసిఆర్” – గొడిశాల రామనాథం

★ఖమ్మం లో నిర్వహించిన సభకు నిధుల సమీకరణ పై విచారణ జరిపించాలి.★నిజమైన దళితులకి దళిత బంధు ద్వారా న్యాయం జరిగే వరకూ పోరాటం.★రాబోయే ఎన్నికల్లో రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తథ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ…

పదోన్నతులలో 10%రిజర్వేషన్ అమలు పరచాలని బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి

జన సముద్రం న్యూస్, మాడుగుల పల్లి, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 20: విద్యాశాఖలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న ప్రతి పోస్ట్ లో 10% రిజర్వేషన్ అమలుపరిచేలా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బంజారా ఉద్యోగుల…