గూడూరు గ్రామ పరిధిలో సిమెంటు పోలుకు కారు ఢీ.. ఒకరు మృతి..!

జనసముద్రం న్యూస్, గూడూరు, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, జనవరి 29: 29వ తేదీ ఆదివారం రోజున తెల్లవారు జామున గూడురు గ్రామ పరిదిలో కారు యాక్సిడెంట్ జరిగింది. కారు యాక్సిడెంట్ కు కారణాలు ఏమిటంటే.. హైదరాబాద్…

ఏకాశీల పాఠశాల గుర్తుంపును రద్దు చేయాలి….

*ప్రిన్సిపాల్ పై పిడి యాక్ట్ నమోదు చేయాలి.. జనసముద్రం న్యూస్:(జనవరి 28)హుజురాబాద్ టౌన్ హుజురాబాద్ పట్టణం తుమ్మనపల్లి గ్రామంలోని ఏకాశీల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ని చితకబాదిన ఉపాధ్యాయుడు పై క్రిమనల్ కేసులు బుక్ చేయాలనీ పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష…

రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైన సుచరిత

రైల్వే కోడూరు నియోజకవర్గ జన సముద్రం నీస్ జనవరి 28 ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచరుగా పనిచేయుచున్న శ్రీరామ లింగరాజు గైడ్ టీచరుగా…

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న బత్తుల లక్ష్మారెడ్డి..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 28: మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సామాజికవేత్త, మిర్యాలగూడ మున్సిపల్ ఫోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి విచ్చేసి గంగమ్మ…

ఫ్లోరైడ్ విముక్తి యోధుడు అంశాల స్వామి కన్నుమూత.. భాస్కర్ రావు తీవ్ర సంతాపం..!

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, జనవరి 28: జల సాధన సమితి ద్వారా ఫ్లోరైడ్ బాధితుల బాధలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడంలో కీలక పాత్ర వహించిన “ఫ్లోరైడ్ విముక్తి యోధుడు “అంశాల స్వామి…

సరస్వతి విగ్రహ ఆవిష్కరణకు హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి: 28 మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే మనసున్న మారాజు సరస్వతి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేడి పంతున్లు…

ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జనవరి 28. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర…

రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు

జనసముద్రం న్యూస్ జనవరి 28.(అందోల్ నియోజకవర్గం ఇంచార్జి జనార్దన్ ) అమ్మవారు ఆదిత్యస్వరూపిణి. ఆ పరమేశ్వరి ద్వాదశాదిత్యులలో ఒకడైన మిత్రరూపిణి వేదవ్యాస భాగవతంలో ద్వాదశాదిత్యుల గూర్చి ఇచ్చిన వివరణ అమ్మవారి మిత్రరూపిణీ యను నామమునకు సమన్వయించబడినది. ఆ శ్లోకవివరణ పఠించి అమ్మవారి…

కెసిఆర్ న్యూట్రియంట్స్ కిట్స్ అందచేత.

జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు 23 మంది గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రియంట్స్ కిట్స్ ను డాక్టర్. శివ కుమార్ అందచేశారు. ఈ కిట్స్ లో పోషకాహార పదార్థాలు…

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ రేగా కాంతారావు

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 28. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం సుమారు కోటి 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు…

అమరారం రోడ్డు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు…?

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 28. *కాంట్రాక్టర్ల కక్కుర్తి,అధికారుల అవినీతికి చిహ్నంగా మారిన వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట పంచాయతీ పరిధిలోని అమరారం గ్రామం వరకు నిర్మించే రహదారి పనులు కాంట్రాక్టర్లకు…

మేడ్చల్ జోన్ నూతన బాధ్యతలు స్వీకరించిన డి.సి.పి సందీప్ రావు.

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ప్రతినిధి జనవరి 28 మేడ్చల్ జోన్ నూతన డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ రావు. బాల నగర్ జోన్ డీసీపీ గా పని చేస్తున్న సందీప్ రావు ను నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జోన్ కి…

డిండి పవర్ ఎలక్ట్రీషియన్&వెల్డర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని పవర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్& వెల్డర్స్ యూనియన్ భవనము నందు సభ్యుల ఆధ్వర్యంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యూనియన్ అధ్యక్షుడు…

డిండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోనీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ…

డిండి ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో షాది ఖానా వద్ద 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో…

డిండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 74 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి నిర్వహించారు.ప్రభాతభేరిలో వివిధ వేషధారణలో పాల్గొన్న…

సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

◆ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త కర్నె రవి.◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్. జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 26. పినపాక మండలంలోని సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో…

ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సైనిక్ పురి అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్దజాతీయ జెండా ఘనతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమం లో మువన్నెల జెండాను బి.ఆర్.ఎస్ మల్కాజ్గిరి సర్కిల్ ప్రేసిడెంట్…

మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జాతీయ జండా ఆవిష్కరించిన

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజిగిరి జి హెచ్ ఎం సి సర్కిల్ కార్యలయంలో 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం : జిల్లెల రవి యాదవ్

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ లో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు రుద్రరాజ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో “గణతంత్ర దినోత్సవ వేడుకల్లో” పాల్గొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, జెండా వందనం…