కోనయిపల్లి లో కంటి వెలుగు ప్రారంభించిన : సర్పంచ్ కంకణాల పాoడు
కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం కోనాయిపల్లి పిబి గ్రామంలో గ్రామ సర్పంచ్ కంకణాల…
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన-నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్
రాబోయే రోజుల్లో యువతను ప్రోత్సహిస్తాం-బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 22) శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ తృతీయ పుత్రుడు, రవికుమార్ యాదవ్ సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్…
మాస్టర్ అథ్లెటిక్స్ లో సత్తాచాటిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు
విజేతలను అభినందించిన జిల్లా అధ్యక్షులు కొండ విజయ్ కుమార్ జనసముద్రం న్యూస్, చందానగర్ , (ఫిబ్రవరి 22) చందానగర్ పీజేర్ స్టేడియం కు చెందిన అథ్లెటిక్స్ రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ఫిబ్రవరి 16-19 వరకు హర్యానా లోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో…
శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 21:ప్రతినిధి తుపాకుల రమేష్ వినాయక నగర్ డివిజన్ లో వినాయక్ నగర్, ఓల్డ్ సఫైల్ గూడ మరియు చంద్రగిరి కాలనీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మరియు రేణుక ఎల్లమ్మ…
ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు
మల్కాజ్గిరి కౌకూర్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 21 మల్కాజ్గిరి జిల్లా కౌకూర్ భరత్ నగర్ లో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ పట్టాలు సృష్టించి లక్షలలో అమ్మకాలు జరుపుతున్నారు వివరాల్లోకి వెళ్తే కౌకుర్ భరత్ నగర్ టిఆర్ఎస్…
ఉత్తమ పోలీస్ స్టేషన్ గా దుండిగల్
జనసముద్రం న్యూస్, సైబరాబాద్, (ఫిబ్రవరి 20) రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసుస్టేషన్గా దుండిగల్ పోలీసుస్టేషన్ ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ ఏటా కొన్ని పరిమితులు ఆధారంగా దేశంలో ఉత్తమ పోలీసుస్టేషన్లను…
వరాల తల్లి వనదుర్గకు వందనాలు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి జాతర ఉత్సవాలలో భాగంగా మూడవరోజైన సోమవారం వేలాది మంది భక్తులు వనదుర్గ కు జేజేలు పలుకుతూ దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర…
ఏడుపాయల వన దుర్గాదేవిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :20 ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్, ఆలయ…
మీ చుట్టుపక్కల ఇట్లాంటి చీటింగ్ నేరగాళ్లు ఉండొచ్చు.. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా..?.
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 19: భూక్య మం గులాల్ అనే వ్యక్తి తండ్రి పేరు నాగ్య, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి నిరుద్యోగం, నివాసం.. ప్రస్తుతం వినోబా నగర్, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.ఈ…
ఏడుపాయల్లో వైభవంగా శకట భ్రమణోత్సవం
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 ఏడుపాయల వన దుర్గాదేవి జాతర ఉత్సవాలు రెండవ రోజైన ఆదివారం నాడు శకట బ్రహ్మణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శకట భ్రమణోత్సవం ఎడ్ల బళ్ళ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది…
కొల్చారం మండలంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారం తో పాటు పైతర, సంగాయిపేట, చిన్నగన్పూర్, రంగంపేట గ్రామాల్లో…
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ . మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు అజయ్…
ఫిబ్రవరి 20 నుండి గచ్చిబౌలి స్టేడియం లో స్మిమ్మింగ్ పోటీలు
2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ ప్రారంభం జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19) 2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలకు గచ్చిబౌల స్టేడియం వేదిక కానున్నట్లు నిర్వహకులు తెలిపారు అదివారం గచ్చిబౌలి స్టేడియంలో…
సిద్ధిక్ నగర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19) సిద్ధిక్ నగర్ లో కైలా రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోహిందూ హృదయ సామ్రాట్,ధర్మ రక్షణ కోసం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి పోరాడినశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా వారి విగ్రహరినికి…
మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం..
*వన దుర్గాదేవి ని దర్శించుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మల్కాజిగిరి ఎమ్మెల్యే…
ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(ఫిబ్రవరి 19) విశ్వ హిందూ పరిషత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేవంత ముదిరాజ్ బైక్ ర్యాలీ మరియు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్…
వన దుర్గ మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీసీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి…
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెల్లడి మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే ఏడు పాయల వనదుర్గామాత ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకుంటారని…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూత
జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలంలోని టేకులగూడెం గ్రామంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరి సింగ్ నాయక్
జనసముద్రం న్యూస్ బయ్యారం :ప్రతినిధి (పసుపులేటి సతీష్) బయ్యారం మండలం, టేకులగూడెం గ్రామంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే హరి ప్రియ …ఎమ్మెల్యే ని టేకులగూడెం గ్రామ ప్రజలు క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు….ఈ…
వనదుర్గామాతను దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్మన్ సునితా రెడ్డి
మెదక్ జిల్లా, ప్రతినిధి( జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :18 ఏడుపాయల వన దుర్గ భవాని మాతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్,మాజీమంత్రి వి సునిత లక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఏడుపాయలకు వచ్చిన మహిళా…

























