
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(ఫిబ్రవరి 19)
విశ్వ హిందూ పరిషత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేవంత ముదిరాజ్ బైక్ ర్యాలీ మరియు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, నిస్వార్థత, ధైర్యం మరియు త్యాగం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించిన గొప్ప మరాఠా నాయకుడికి భక్తితో శిరస్సు వంచి నమస్కరిద్దాం అని అన్నారు అతని వారసత్వం ఎప్పటికీ ఉజ్వల భవిష్యత్తు కోసం పని చేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది అని ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ రేవంత్ ముధిరాజ్ అన్నారు





