
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19)
సిద్ధిక్ నగర్ లో కైలా రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోహిందూ హృదయ సామ్రాట్,ధర్మ రక్షణ కోసం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి పోరాడిన
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా వారి విగ్రహరినికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన బీజేపీ శ్రేణుల
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ కాంటెస్టేడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ ,రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కైతాపూరం జితేందర్ , బీజేపి నాయకులు మధు యాదవ్ , గోవర్ధన్ రెడ్డి , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు శేరి నవీన్ రెడ్డి , మాధపుర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఆనంద్ కుమార్ , బీజేవైఎం నాయకులు సతీష్ గౌడ్ , మంజు , కార్తిక్ , సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు





