సింగరేణి జిఎం ను కలిసిన నేతకాని సంఘం నాయకులు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 2. సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ను గురువారం నాడు నేతకాని కుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా…

ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: తాతా మాధవి లత.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, మార్చి 2. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, చిర్రమళ్ళ గ్రామంలో నియోజకవర్గ నాయకులు చందా మధు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్…

విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయి:బి టి పి ఎస్ జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 2. పిఆర్సి అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న దశల వారి ఆందోళనలు కొనసాగుతాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ బి టి పి ఎస్ రీజియన్ కన్వీనర్…

అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా,
ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2 అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా నని ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు. అంగన్వాడీల సమస్యల…

ఐపిఎల్-2023 క్రికెట్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు:

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ఆచ కొండ కమీషనర్ డి. ఎస్ చౌహాన్ ఐపిఎస్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్ గురువారం త్వరలో ప్రారంభం కానున్న ఐ.పి. ఎల్ – 2023 క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల…

ఏ. బి.వి.పి)మల్కాజ్గిరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం.

ఏ.బీ.వీ.పీ నాయకులు ఇలాంటి చర్యని పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02: తుపాకుల రమేష్ మల్కాజ్గిరి ఏ. బి.వి.పి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వేధింపులకు గురై…

జలమండలి అధికారుల తో
కార్పొరేటర్ డివిజన్లో పర్యటన.

కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02 తుపాకుల రమేష్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని బి‌. జె. ఆర్ నగర్ లో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ జలమండలి అధికారులతో కలిసి  పరిశీలించడం…

రాచకొండ కమిషనర్ డియస్ చౌహాన్ చేతుల మీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్ గురువారం చనిపోయిన పోలీసు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ సీపీ ఆదేశించారు. రాచకొండ కమినరేట్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన పోలీసు కుటుంబ సభ్యులకు…

రూ.16 లక్షలు తో వెంకటాపురం డివిజన్లలో నూతన సి సి రోడ్డు

కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మల్కాజ్గిరి ఆల్వాల్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02: తుపాకుల రమేష్ అల్వాల్ వెంకటాపురం న్యూ లైఫ్ గ్రామర్ స్కూల్ ఎదురుగా సిసి రోడ్డు రూ. 16 లక్షలు తో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్…

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను కనిపెట్టి బాధితులకు అందజేసిన వన్ టౌన్ పోలీస్ అధికారులు…

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, మార్చి 1: మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోఅంజలీదేవి మరియు సైదులు అనే ఇద్దరి సెల్ ఫోన్లు పోయినాయని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా ,మేము వారి…

విద్యార్థుల మృతులకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన బీసీ సంక్షేమ సంఘం..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 1: మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేసినట్లు బీసీ…

గుండెపోటు మల్కాజ్గిరి నివాసి మృతి

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 మల్కాజిగిరి నివాసి మధుసూధన్ రెడ్డి నగర్ కు చెందిన శ్యామ్ యాదవ్ 38 సం.ల యువకుడు బ్యాడ్మెంటిన్ ఆడుతూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపెట్…

ఎన్ ఎం డి సి నాలా పనులను పరిశీలించడం జరిగింది

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని ఎన్ ఎం డి సి నాలా పనులను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ …

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంచివరి రోజు వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని వినోభా నగర్ లో శక్తి కేంద్ర ఇంఛార్జి వి.సర్వేశ్ యాదవ్ గారి అధ్యక్షతన బూత్ నెంబర్ లు…

వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి: రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ :01 భువనగిరి జోన్ అధికారులతో బుధవారం జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్లో భువనగిరి జోన్ పరిధిలో జరిగే…

ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 28. జాతీయ సైన్స్ డే సందర్భంగా బయ్యరo క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ భాష హై స్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు.అందులో భాగంగా విద్యార్థులు అనేక నమూనాలను…

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాఖా ల్వడా పాఠశాలలో సైన్స్ టాలెంట్ టెస్ట్ లను ప్రారంభించిన ఎంఈఓ బాలాజీ నాయక్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు బాఖాల్వాడ పాఠశాలలో సైన్స్ టాలెంట్ టెస్ట్, వక్తత్వ పోటీలు మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించి సుమారుగా సైన్స్ కు సంబంధించిన…

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి :జడ్పిటిసి సుభద్రా దేవి.

జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,పినపాక, డి. శ్రీనివాస్, ఫిబ్రవరి 28. కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పినపాక జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి, వాసు బాబు అన్నారు. పినపాక మండలం, టీ.కొత్తగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన…

క్యాన్సర్ తో “అమ్మ” కన్నీళ్లతో కుటుంబం

దాతల సహాయం కోరుతున్న చిన్నారులు. జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 28. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం,ఇంటి స్థలం లేదు వుండటానికి ఇల్లు లేదు,బ్రతుకుజివుడా అంటూ పొరుగు ఇళ్ళల్లో తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్న…

మార్చి1,2,3 న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయండి: జూలకంటి రంగన్న

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 28: మార్చి 1న మధ్యాహ్నం రెండు గంటలకు మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపులో జరిగే రాష్ట్ర గిరిజన సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి…