బడి… భయపెడుతుంది..

పాఠశాల మరమత్తులు జరిపించండి…చిన్న చౌడాపూర్ మండల ప్రతినిధి జులై 09/జనసముద్రం న్యూస్ :ప్రభుత్వం పాఠశాలల భవనాలతో పాటు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోంది. ప్రతీ యేటా విద్యా సంవత్సరం ఆరంభంలో ఆయా పాఠశాలల భవనాల మరమ్మతులకు,ఇతరత్రా పనుల నిమిత్తం…

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ 09: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.మంగళవారం రోజున జవహర్ నగర్ లోని ప్రాథమిక…

వాహనాలను తనిఖీ చేసిన హుజురాబాద్ ఏసిపి.

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు, భారీ జరిమానాలు విధిస్తాము. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 9 జూలై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైనజమ్మికుంట లో మంగళవారం రోజున జమ్మికుంట పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు…

ప్రమాదం జరిగితే తప్ప సరి చెయ్యని అధికారులు.

సంగారెడ్డి జిల్లా ఝరసంగం మండల్ జనసముద్రం ప్రతినిధి :- కథనం జూన్ 05. ఝరసంగం మండలం పరిధిలో కప్పాడ్ గ్రామంలో పొలాల మధ్యలో ఏర్పాటు చేసిన త్రీ ఫేస్ విద్యుత్ స్తంభం వంగిపోయింది, మరో మూడు స్తంభాలు కూడా వంగి ప్రమాదాన్ని…

ఆర్.బి.ఐ. నుండి 2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

జనసముద్రం జమ్మికుంట టౌన్ న్యూస్ ప్రతినిధి: 5 జూన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ:2000 కోట్ల రుణం భారతీయ రిజర్వు బ్యాంకులో నుండి తీసుకుంది.మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని రాష్ట్ర…

విస్తరిస్తున్న రుతుపవనాలు.

ఉదయం ఉక్కపోత. సాయంత్రం వేళల్లో ఉరుములు, ఈదురు గాలులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 5 జూన్ తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షాలు కురిసే…

గ్రామాలలో గుట్టుగా కొనసాగుతున్న గుట్కా.

పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉండాలి. ఏసీపి పై ఆశలు పెట్టుకున్న ప్రజలు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రంలలో మరియు ఆయా మండలాలలోని పలు…

దంచి కొడుతున్న ఎండలు… తల్లడిల్లుతున్న జనాలు

జన సముద్రం న్యూస్ మునగాల మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉదయం 10 గంటలకే రెండు రోజులుగా ఎండ తీవ్రత దంచి కొట్టడంతో జనాలు అల్లాడిపోతున్నారు ఎండ వేడితో ఎక్కడ ఉన్న ఇంట్లో గాని .చెట్ల కింద గాని. వేడి…

గుండె నొప్పితో ఉపాధి హామీ కూలి చంద్రయ్య మృతి

బంగ్రంపల్లి గ్రామాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి గ్రామపంచాయతీ ట్రాక్టర్లో చంద్రయ్య మృతదేహాం ఇంటికి తరలింపు.. చౌడాపూర్ మండల ప్రతినిధి మే 30/జనసముద్రం న్యూస్ :హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి.. ఉపాధి పనికి వెళ్లి వస్తున్నా…

ఆభరణాలతో వస్తే ఆరుబయటే.

గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టి.యస్.పి.యస్.సి. కీలక సూచనలు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 30 మే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ…

మద్యం ప్రియులకు అడ్డాగా మారిన… క్రీడా స్టేడియం?

స్టేడియం లోపల ఒక ప్రక్క మందు బాటిళ్ళు… మరొక ప్రక్క రాళ్లు. గ్రౌండ్లో ఇబ్బందులు…. పడుతున్నామని మార్నింగ్ వాకర్స్ ,క్రీడాకారుల ఆవేదన… అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు.. తుంగతుర్తి ప్రతినిధి మే 30 జనసముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని…

విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న వారిపై కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా మే.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణం హుస్సేనాబాద్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ వద్ద విద్యుత్ వైర్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఎస్ఐ నాగరాజు వివరాల…

ఏడాది క్రితం కంకర పోశారు తారు వేయడం మరిచారు

మహబూబాబాద్, జనసముద్రం న్యూస్ ప్రతినిధి బుధవారం 29 మే :గంగారం మండలం గంగారం గ్రామం లోని జెజ్జరివారి గుంపు నుండి గుడిపాడు చివర వరకు గల రోడ్డు దాదాపు 1కిలో మీటరు రోడ్డు కు ఏడాది క్రితం తారు రోడ్డు మంజూరు…

మనస్థాపానికి గురై ధాన్యాన్ని తగలబెట్టిన రైతు

యాదాద్రి భువనగిరి జిల్లా మే.29, భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం ముగ్ధుంపల్లి గ్రామానికి చెందిన రైతు ఏంజాల సత్యనారాయణ రెండు నెలలు అవుతున్న వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై రైతు ఇబ్బంది పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం…

లారీ బైక్ డీ వ్యక్తికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా మే.29,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ వలిగొండ మండలం టేకులసోమారం సమీపాన భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి వైపు వస్తున్న తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన బుచ్చా (65)ను లారీ ఢీ కొట్టింది.గాయాలైన క్షతగాత్రుని రామన్నపేట…

రోడ్డు పై పడ్డ చెట్టు ప్రయాణికుల పాట్లు

జనసముద్రo న్యూస్ మహబూబాబాద్ 23:గంగారం నుండి ఇళ్ళందు వెళ్ళే ప్రధాన రహదారి పై గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి కి పెద్ద చెట్టు పందేo స్టేజి కి దగర లో రోడ్డు పై పడడం తో రోడ్డు పై…

సహాయం కోసం ఎదురుచూపు..

జన సముద్రం న్యూస్ వరంగల్ మే 22: పక్క నున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆడెపు రాజేష్ 36 వయస్సు.. వరంగల్ కరిమాబాద్ వాసి ఇతను 16వ తేదీ 5వ నెల రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా తలనొప్పి అంటూ…

మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి

జనసముద్రం న్యూస్, మే 22, (పాపన్నపేట ) పాపన్నపేట మండలంలోని రోడ్లు భవనాల శాఖ రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. ఎక్కడా వాటి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో తరచూ రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి వాహన చోదకులు…

రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ తీగలు? పట్టించుకోని అధికార యంత్రాంగం? పంట పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు?

జన సముద్రం న్యూస్, మే 17: (పాపన్నపేట) మండలపరిధిలోనిపలుగ్రామాల్లో పలు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా పొంచిఉన్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో పలు పంట పొలాల్లో గత కొన్ని రోజులుగా హై…

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

జనసముద్రంన్యూస్, మే 16, (పాపన్నపేట )పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాలలో తీవ్ర జాప్యం జరుగుతుంది కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాక ఓ వైపు తూకం వేసి రైస్ మిల్లులకు…