ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొనీ
డ్రైవర్ పై కేసు నమోదు చేసిన జన్నారం ఎస్సై జి,అనూష ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07 శుక్రవారం రోజునా ఉదయం 06:00 గంటల సమయంలో జన్నారం బస్ స్టాండ్ సమీపం లోని తెలంగాణ తల్లి విగ్రహాం దగ్గర ఎలాంటి…
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు.…
గ్యాస్ సిలిండర్ ఆటో ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
తృటిలో తప్పిన ప్రమాదం జనసముద్రం న్యూస్ జూన్ 4 పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో…
వార సంత లో మోటార్ బైక్ మాయం
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జమ్మికుంట (టౌన్) సి.ఐ జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4 జూన్ తేదీ: 03- 06- 2025 రోజున ఫిర్యాది కాశవీన తిరుపతి తండ్రి: మల్లయ్య వయసు: 36 గ్రామం మాచనపల్లి అను…
మహిళ హత్యకేసును ఛేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు
జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:- కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే…
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం
జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్ జనసముద్రంన్యూస్, మే 20: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న…
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా జనసముద్రం న్యూస్ మోటకొండూర్ మండలం ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతుల వివరాలు:(1).గుమ్మగుoట్ల సందీప్ మోటకొండూరు మండలం గ్రామం కాటేపల్లి,(2).చెందోజు దేవి చరణ్ మండలం.గ్రామం మోటకొండూర్,(3).కల్వల నరేష్ మండలం.గ్రామం…
శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ
జనసముద్రంన్యూస్, ,శిరిగిరిపాడు; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గంలోని ఇరువర్గాలు హైవేపై బుధవారం పరస్పరం కర్రలు, రాళ్ళతో దాడులకు దిగాయి. ఈ ఇరువర్గాల దాడి లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ఆసుపత్రికి తరలించటం…
ద్విచక్ర వాహనం,కారు ఢీ – ఒకరు మృతి
చిన్నమండెం జనసముద్రం న్యూస్ : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మరియు కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం కి చెందిన అఫన్ ( 32…
శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాంమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్30)జనసముద్రం న్యూస్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోమవారం రోజున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వివరాలను మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20వ…
నాటు సారా పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు
జనసముద్రం న్యూస్ కుకునూర్:ఏప్రిల్ 30 29.04. 20 25వ తేదీ డిప్యూటీకమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ , ఏలూరు వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల కుకునూరు మండలంలో శ్రీధరావేలేరు…
పేదల పట్టా భూములను కబ్జా చేస్తున్న కొడిమి టీడీపీ నాయకులు
జనసముద్రం న్యూస్, కొడిమి ఏప్రిల్ 29: కొడిమి గ్రామం లో తెలుగదేశం నాయకులు కబ్జాల పర్వం మొదలు పెట్టారు, అది తెలుగుదేశం కార్యకర్తల స్థలాల పైనే కన్నేసి బెదిరింపుల కు పాల్పడుతున్నారు, వినక పోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. టీడీపీ నాయకులు…
చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ దేవాలయంలో గతంలో సుమారుగా…
అప్పుల బాధతో వ్యక్తి మృతి
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఏప్రిల్ 29 మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో అప్పుల బాధతో లింగాపురం సురేష్ తండ్రి శంకరయ్య ఈరోజు మధ్యాహ్నం గవ్వలపల్లి చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీజన్య…
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు, శ్రీలత మేడం, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,
జనసముద్రం న్యూస్ చింతలపూడి ఏప్రిల్26 ఏలూరు జిల్లా, ఏ .ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్స్టేషన్ పరిధి లో చింతలపూడి మండలం లోని నాగిరెడ్డిగూడెం గ్రామము లో రాబడిన విశ్వాసనీయ సమాచారము ప్రకారము నాటు సారాయి స్థావరాలు…
టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి
జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 26, వెల్దుర్తి మండలం; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి కలకలం రేపింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీను భార్య తో…
అప్పులు బాధ తాళలేక మహిళ ఆత్మహత్య..
ఓబులవారిపల్లి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 23 ఓబులవారిపల్లి మండలం గాజుల కొత్తపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన సూర్య పల్లి. అరుణ వయస్సు 30 సంవత్సరాలు అప్పులు బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త…
జమ్మికుంట లో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున ఫిర్యాది తన సిబ్బందితో టౌన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోరపల్లి రోడ్డు వద్ద…
అదృశ్యమైన వ్యక్తి ని అప్పగించిన జమ్మికుంట పోలీసులు.
ఫోన్ లొకేషన్ ఆధారంగా మిస్సింగ్ కేసు ను ఛేదించిన పోలీసులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున పొన్నగంటి దివ్య భర్త: రవికుమార్ వయసు: 32 మున్నూరు కాపు గ్రామం: మోతుకుల…
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన :-జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ ఉండి పారి పోవుటకి …