ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్…

విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి

కామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం…

అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది

జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల…

గణపతి విగ్రహాలు తయారు కేంద్రంలో విద్యుత్ షాక్

( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ మృతి చెందిన మృత దేహాలను సందర్శించినకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,.మాజీ మంత్రి…

సింగరేణి స్టేడియం లో భారీగా కోతుల మందలువాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులను తరలించాలి:మద్దెల దినేష్

జనసముద్రం న్యూస్ : జూన్ 15 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) సింగరేణి స్టేడియం లో ఉదయం 06:00 గగంటల నుండి 8:00 గంటల వరకు రోజు కోతులు మందలు మందలుగా రావడంతో స్టేడియంకు వాకింగ్, జీమ్,యోగ మరియు ఇతర…

సోనాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు మృతి

-ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మా వల్ల ప్రమాదానికి కారణాలు విద్యుత్ అధికారులు తెలుపకపోకపోవడం వల్లనే ప్రమాదం నియోజకవర్గం జన్నారం మండలంలోని ప్రతి ట్రాన్స్ పార్మ చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు యజమానికి తెలపాలి విద్యుత్ వైర్లు వలన పొలాలలో…

ద్వారకాతిరుమల ప్రభుత్వ భూములపై ఆక్రమణదారులు?

జనసముద్రం న్యూస్, ఏలూరు జిల్లా ప్రతినిధి, జూన్ 15ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు సగటున 15 వేల మంది సందర్శించే పర్యాటక ప్రాంతము మరియు మండల కేంద్రం అయినా ద్వారకాతిరుమల గ్రామంలో…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ నరేష్ రెడ్డి

చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్రాస్ రోడ్ వద్ద బొలెరో వాహనం మరియు ద్విచక్ర వాహనంకి నిన్నటి రోజున సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్నకొండకి చెందిన ముద్దసాని సంపత్ అనే యువకడు, వెంటనే…

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొనీ

డ్రైవర్ పై కేసు నమోదు చేసిన జన్నారం ఎస్సై జి,అనూష ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07 శుక్రవారం రోజునా ఉదయం 06:00 గంటల సమయంలో జన్నారం బస్ స్టాండ్ సమీపం లోని తెలంగాణ తల్లి విగ్రహాం దగ్గర ఎలాంటి…

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

జనసముద్రంన్యూస్, జూన్ 4 ; ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి తాము అందిస్తున్నట్లు సూచనల్ని పాటించాలని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రకటించారు.…

గ్యాస్ సిలిండర్ ఆటో ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

తృటిలో తప్పిన ప్రమాదం జనసముద్రం న్యూస్ జూన్ 4 పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో…

వార సంత లో మోటార్ బైక్ మాయం

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జమ్మికుంట (టౌన్) సి.ఐ జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4 జూన్ తేదీ: 03- 06- 2025 రోజున ఫిర్యాది కాశవీన తిరుపతి తండ్రి: మల్లయ్య వయసు: 36 గ్రామం మాచనపల్లి అను…

మహిళ హత్యకేసును ఛేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు

జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:- కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా చేశారు. అయితే…

బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం

జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్ జనసముద్రంన్యూస్, మే 20: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న…

ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా జనసముద్రం న్యూస్ మోటకొండూర్ మండలం ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతుల వివరాలు:(1).గుమ్మగుoట్ల సందీప్ మోటకొండూరు మండలం గ్రామం కాటేపల్లి,(2).చెందోజు దేవి చరణ్ మండలం.గ్రామం మోటకొండూర్,(3).కల్వల నరేష్ మండలం.గ్రామం…

శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ

జనసముద్రంన్యూస్, ,శిరిగిరిపాడు; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గంలోని ఇరువర్గాలు హైవేపై బుధవారం పరస్పరం కర్రలు, రాళ్ళతో దాడులకు దిగాయి. ఈ ఇరువర్గాల దాడి లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ఆసుపత్రికి తరలించటం…

ద్విచక్ర వాహనం,కారు ఢీ – ఒకరు మృతి

చిన్నమండెం జనసముద్రం న్యూస్ : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మరియు కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం కి చెందిన అఫన్ ( 32…

శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాంమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్30)జనసముద్రం న్యూస్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోమవారం రోజున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వివరాలను మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20వ…

నాటు సారా పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు

జనసముద్రం న్యూస్ కుకునూర్:ఏప్రిల్ 30 29.04. 20 25వ తేదీ డిప్యూటీకమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ , ఏలూరు వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల కుకునూరు మండలంలో శ్రీధరావేలేరు…

పేదల పట్టా భూములను కబ్జా చేస్తున్న కొడిమి టీడీపీ నాయకులు

జనసముద్రం న్యూస్, కొడిమి ఏప్రిల్ 29: కొడిమి గ్రామం లో తెలుగదేశం నాయకులు కబ్జాల పర్వం మొదలు పెట్టారు, అది తెలుగుదేశం కార్యకర్తల స్థలాల పైనే కన్నేసి బెదిరింపుల కు పాల్పడుతున్నారు, వినక పోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. టీడీపీ నాయకులు…