తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన: కలెక్టర్ రాజర్షి షా.
ఆస్పత్రిలో మరిన్ని సేవలు మెరుగుపరుచలి మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23 తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం రోజున తూప్రాన్…
26వ తేదీ ఆదివారం నాడు సౌజన్యంతో నిర్వహించే ఆధ్యాత్మిక నృత్య దర్శనకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలి
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23 ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో ఈ నెల 26న ఆదివారం పరంపర సౌజన్యంతో నిర్వహించు శ్రీదేవి నృత్యాలయ ఆధ్యాతిక నృత్య ప్రదర్శనకు ముమ్మర ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్…
నిరుపేద వధువుకు పుస్తే మట్టెలు పంపిణీ చేసిన సర్పంచ్ -స్వర్ణలతభాగ్యరాజు దంపతులు
*చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం… *యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం… మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 23 మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన డప్పురాదా – కీర్తిశేషులు బాల్ నర్సయ్య కూతురు…
గోపన్ పల్లి లో నూతన ప్రీవైస్ హాస్పిటల్ ప్రారంభం
పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్ గంగాధర్ జనసముద్రం న్యూస్, గచ్చిబౌలి (ఫిబ్రవరి 23) శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి తండా మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ ప్రీవైస్ హాస్పిటల్ ‘ను గురువారం ఎక్సైజ్,…
“కంటి వెలుగు” కార్యక్రమంతో బాధిత కుటుంబాల్లో వెలుగు: ఎంపీపీ గుమ్మడి గాంధీ
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 23. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని గడ్డంపల్లి గ్రామపంచాయతీ నందు నిర్వహించినటువంటి కంటి వెలుగు కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరైయ్యారు. ఈ…
మెదక్ జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
*మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా…… మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :22 మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్…
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరం: దళిత నాయకులు
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 22 : దామరచర్ల మండల కేంద్రంలో దళిత నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఎందువలన అంటే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పోలీసు లాంచనాలతో…
ఏడుపాయల్లో ఘనంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22 మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వివాహా వార్షికోత్సవ వేడుకలు ఏడుపాయలలో ఆలయ పాలకమండలి చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బుధవారం ఉదయం వనదుర్గాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి…
కోనయిపల్లి లో కంటి వెలుగు ప్రారంభించిన : సర్పంచ్ కంకణాల పాoడు
కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం కోనాయిపల్లి పిబి గ్రామంలో గ్రామ సర్పంచ్ కంకణాల…
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన-నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్
రాబోయే రోజుల్లో యువతను ప్రోత్సహిస్తాం-బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 22) శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ తృతీయ పుత్రుడు, రవికుమార్ యాదవ్ సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్…
మాస్టర్ అథ్లెటిక్స్ లో సత్తాచాటిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు
విజేతలను అభినందించిన జిల్లా అధ్యక్షులు కొండ విజయ్ కుమార్ జనసముద్రం న్యూస్, చందానగర్ , (ఫిబ్రవరి 22) చందానగర్ పీజేర్ స్టేడియం కు చెందిన అథ్లెటిక్స్ రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ఫిబ్రవరి 16-19 వరకు హర్యానా లోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో…
శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 21:ప్రతినిధి తుపాకుల రమేష్ వినాయక నగర్ డివిజన్ లో వినాయక్ నగర్, ఓల్డ్ సఫైల్ గూడ మరియు చంద్రగిరి కాలనీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మరియు రేణుక ఎల్లమ్మ…
ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు
మల్కాజ్గిరి కౌకూర్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 21 మల్కాజ్గిరి జిల్లా కౌకూర్ భరత్ నగర్ లో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ పట్టాలు సృష్టించి లక్షలలో అమ్మకాలు జరుపుతున్నారు వివరాల్లోకి వెళ్తే కౌకుర్ భరత్ నగర్ టిఆర్ఎస్…
ఉత్తమ పోలీస్ స్టేషన్ గా దుండిగల్
జనసముద్రం న్యూస్, సైబరాబాద్, (ఫిబ్రవరి 20) రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసుస్టేషన్గా దుండిగల్ పోలీసుస్టేషన్ ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ ఏటా కొన్ని పరిమితులు ఆధారంగా దేశంలో ఉత్తమ పోలీసుస్టేషన్లను…
వరాల తల్లి వనదుర్గకు వందనాలు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి జాతర ఉత్సవాలలో భాగంగా మూడవరోజైన సోమవారం వేలాది మంది భక్తులు వనదుర్గ కు జేజేలు పలుకుతూ దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర…
ఏడుపాయల వన దుర్గాదేవిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :20 ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్, ఈఓ సార శ్రీనివాస్, ఆలయ…
మీ చుట్టుపక్కల ఇట్లాంటి చీటింగ్ నేరగాళ్లు ఉండొచ్చు.. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా..?.
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 19: భూక్య మం గులాల్ అనే వ్యక్తి తండ్రి పేరు నాగ్య, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి నిరుద్యోగం, నివాసం.. ప్రస్తుతం వినోబా నగర్, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.ఈ…
ఏడుపాయల్లో వైభవంగా శకట భ్రమణోత్సవం
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 ఏడుపాయల వన దుర్గాదేవి జాతర ఉత్సవాలు రెండవ రోజైన ఆదివారం నాడు శకట బ్రహ్మణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శకట భ్రమణోత్సవం ఎడ్ల బళ్ళ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది…
కొల్చారం మండలంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారం తో పాటు పైతర, సంగాయిపేట, చిన్నగన్పూర్, రంగంపేట గ్రామాల్లో…
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ . మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు అజయ్…

























