నేతకాని సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 13. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం, పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరు జ్యోతి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పినపాక మండల నేతకాని సంఘం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సుష్మా స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవం : కొండేటి సరిత..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 12 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ బిజెపి మహిళామోర్చ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన “సుష్మాస్వరాజ్ అవార్డుల “ప్రదానోత్సవం జరిగింది. “అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవ” సందర్భముగా నేడు మిర్యాలగూడ పట్టణంలోని…
ఎస్కేయూలో గణితశాస్త్రంలో పరిశోధన విద్యార్థి మరణించడం చాలా బాధాకరం-AISA రాష్ట్ర అధ్యక్షుడు వేమన
జన సముద్రం న్యూస్, మార్చి 11,అనంతపురం.మరణించిన పరిశోధన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి..ప్రభుత్వం తక్షణమే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఇవ్వాలి.విద్యార్థి ఆత్మహత్యకు కారుకులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి.విశ్వవిద్యాలయం నందు గత కొన్ని రోజుల కిందట పరిశోధన విద్యార్థుల…
బాన్సువాడలో జన సముద్రం న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎస్పి
జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి బాన్సువాడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో శనివారం డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చేతుల మీదుగా జన సముద్రం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వం ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తాయని అన్నారు.…
ఎక్సెలెంట్ హై స్కూల్ లో ఘనంగా ఫేరెవెల్ వేడుకలు.
*ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, మార్చి 10. పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫెరెవెల్…
బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు తగదు: పగడాల సతీష్ రెడ్డి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి…
దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నం – హరీష్ రెడ్డి మిడుతురి
జన సముద్రం న్యూస్, మార్చి 10.,అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓటర్ మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి13 వ తేదీ సోమవారం జరగబోవు పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికార మదంతో డిగ్రీ పట్టా లేని పదవ తరగతి…
బాధిత కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కలిగిన యువకులు.
ఔదార్యం చాటిన ఉప్పాక యువత. జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, సీతారాంపురం పంచాయతీ పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరి జ్యోతి(30) క్యాన్సర్ తో బాధపడుతున్న…
పట్టభద్రుల మద్దతు తెలుగు దేశం పార్టీ కే –
చంద్ర దండు ప్రకాష్ నాయుడు
జన సముద్రం న్యూస్, మార్చ్ 10, అనంతపురం.అసత్య ఆరోపణలు దొంగ ఓట్లతో పట్ట భద్రుల ఎన్నికల్లో వెన్నపూస రవీంద్ర రెడ్డి గెలవాలి అనుకోవడం చాలా హాస్యాస్పదం. తెలుగు దేశం పార్టీ తరపున భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి విజయం తత్యం…
సర్వేలతో కాలయాపన సబబు కాదు:సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 9. కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,పులుసుబోంత ప్రాజెక్ట్ ను స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు ముఖ్యమంత్రి కెసిఆర్ తో…
నాడు – నేడు స్త్రీ పాత్ర మరువలేనిది: సింగరేణి జిఎం దుర్గం రాoచందర్.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 9. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు.మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏరియా సింగరేణి యాజమాన్యం…
పరిటాల కుటుంబాన్ని పట్టించుకోని టిడిపి..??
అనంతపురం జిల్లాలో పరిటాల రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతమంది శత్రువులు ఉన్నారో.. అంతకంటే ఆ కుటుంబాన్ని అభిమానించేవారున్నారు. పరిటాల రవి దారుణ హత్య తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో సునీతకు బదులుగా…
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : భారత విద్యార్థి ఫెడరేషన్ దామ ర చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామర చర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ మహిళలందరికీ…
వివాహితను లైంగికంగా వేధించి కేసుపెడితే చంపుతానని బెదిరించి కత్తి పట్టుకొని తిరిగిన వ్యక్తి అరెస్టు.
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 8 : నేరస్తుని వివరములు:- కేసు వివరములు: నేరస్తుల నుండి స్వాదీన పరచుకున్న వస్తువులు…నేరస్తుడి నుండి ఒక పొడవైన ఇనుప కత్తి. ఇట్టి కేసును మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి పర్యవేక్షణలో…
తోటి వారిని ఆదుకోవడం మానవ ధర్మం: ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చ్ 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవo సందర్భంగా బాల వెలుగు పాఠశాల విద్యార్థుల ప్రవేశ పరీక్షలకు ఆర్థిక సహకారంతోపాటు బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని ఏరియా సేవా సభ్యుల అధ్యక్షురాలు దుర్గం…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 08) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మరియు ఎంవిఆర్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో నిర్వహించిన ఆటల…
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: జూలకంటి రంగన్న..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.పతాంజలి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అవంతిపురం వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆశ్రమంలో…
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామరచర్ల సిపిఎం పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ హై స్కూల్…
ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రైల్వే కోడూరు, జనసముద్రం న్యూస్, మార్చి 8ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణం వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,…
రాష్ట్ర పథకాలతో మహిళలకు సముచిత స్థానం: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, అశ్వాపురం, మార్చి 8. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అశ్వాపురం మండలం లోని తుళ్లూరి ఫంక్షన్ హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,…

























