
జన సముద్రం న్యూస్, మార్చి 10.,అనంతపురం:
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓటర్ మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి
13 వ తేదీ సోమవారం జరగబోవు పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికార మదంతో డిగ్రీ పట్టా లేని పదవ తరగతి కూడా పాసు గాని వారికి సైతం దొంగ ఓట్లను నమోదు చేయించి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
నిన్నటి రోజునే తిరుపతిలో కూడా cpi నారాయణ గారు వెళ్ళినప్పుడు ఒక ఇంటి నంబర్తో 30 ఓట్లు నమోదు అయి ఉన్నాయి అక్కడ మాత్రం ఏ ఓటరు లేడు.అంతేకాకుండా డిగ్రీ పట్టా ఉన్న వారిని బిఎల్వోలు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని అడగడం..
డిగ్రీపట్టా లేని వారికి ఏ విధమైన వెరిఫికేషన్ లేకుండా దొంగ ఓట్లను సృష్టించడం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కే సాధ్యమైంది.
కాబట్టి ఉన్నత విద్య చదువుకున్న మనం ప్రతి ఒక్కరూ ఈ దొంగ ఓట్లను సృష్టించిన వైఎస్ఆర్సిపి పార్టీకి బుద్ధి చెప్పేలా…
విద్యావంతుడైన, పోరాటపటి మగల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డిరాంగోపాల్ రెడ్డి
గారికి మొదటి ప్రాధాన్యత ఓటు1 వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
హరీష్ రెడ్డి మిడుతూరు రాష్ట్ర తెలుగుయువత అదికరప్రతినిది.





