లారీ బైక్ డీ వ్యక్తికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా మే.29,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ వలిగొండ మండలం టేకులసోమారం సమీపాన భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి వైపు వస్తున్న తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన బుచ్చా (65)ను లారీ ఢీ కొట్టింది.గాయాలైన క్షతగాత్రుని రామన్నపేట…
వాలంటీర్ ఇంట్లో దొరికిన నాటు బాంబులు
జనసముద్రంన్యూస్, మే29, పల్నాడు జిల్లా , బెల్లంకొండ మండలం. ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకుని..…
రోడ్డు పై పడ్డ చెట్టు ప్రయాణికుల పాట్లు
జనసముద్రo న్యూస్ మహబూబాబాద్ 23:గంగారం నుండి ఇళ్ళందు వెళ్ళే ప్రధాన రహదారి పై గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి కి పెద్ద చెట్టు పందేo స్టేజి కి దగర లో రోడ్డు పై పడడం తో రోడ్డు పై…
పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పి.ఆర్కే
జనసముద్రంన్యూస్,మే22, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల. మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ లోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది…
సేవ రత్న జాతీయ అవార్డు 2024 ఎంపికైన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)
దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)గతం 30 సంవత్సరాలగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితి అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవరత్న జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక…
ఈ రిస్క్ ఎందుకు విక్రమ్?
ఇండియాలో వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. అతను ఏ క్యారెక్టర్ చేసిన దానికి 100 శాతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు అతను చేసిన పాత్ర మాత్రమే కనిపిస్తుంది…
మాచర్ల లో పర్యటించిన ఎస్పి మల్లికా గార్గ్…
జనసముద్రంన్యూస్,మే 22, పల్నాడు జిల్లా, మాచర్ల. పల్నాడు జిల్లా కు కొత్త గా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను…
నిషిద్ధ ప్రాంతంలో జూన్ 5వ తేదీ వరకు డ్రోన్లతో చిత్రీకరణ నిషేధం….
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 22 ఏలూరు,మే, 21: ఈవిఎంలు భధ్రపరచిన ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో డ్రోన్లతో వీడియో, ఫొటోలు చిత్రీకరణ నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి,…
సహాయం కోసం ఎదురుచూపు..
జన సముద్రం న్యూస్ వరంగల్ మే 22: పక్క నున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆడెపు రాజేష్ 36 వయస్సు.. వరంగల్ కరిమాబాద్ వాసి ఇతను 16వ తేదీ 5వ నెల రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా తలనొప్పి అంటూ…
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి
జనసముద్రం న్యూస్, మే 22, (పాపన్నపేట ) పాపన్నపేట మండలంలోని రోడ్లు భవనాల శాఖ రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. ఎక్కడా వాటి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో తరచూ రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి వాహన చోదకులు…
నేరాలను నియంత్రించడమే మా లక్ష్యం:ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్
యాదాద్రి భువనగిరి జిల్లా మే.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలన్నారు.నెంబర్ ప్లేట్…
రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ తీగలు? పట్టించుకోని అధికార యంత్రాంగం? పంట పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు?
జన సముద్రం న్యూస్, మే 17: (పాపన్నపేట) మండలపరిధిలోనిపలుగ్రామాల్లో పలు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా పొంచిఉన్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో పలు పంట పొలాల్లో గత కొన్ని రోజులుగా హై…
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
జనసముద్రంన్యూస్, మే 16, (పాపన్నపేట )పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాలలో తీవ్ర జాప్యం జరుగుతుంది కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాక ఓ వైపు తూకం వేసి రైస్ మిల్లులకు…
ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు?
మెదక్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో అని?జన సముద్రంన్యూస్, మే 16,(పాపన్నపేట ) లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే…
పాపన్నపేట మండలంలో భారీ వర్షం? తడిసినవరి ధాన్యం
జన సముద్రం న్యూస్, మే 16,(పాపన్నపేట)పాపన్నపేట మండల కేంద్రమైన పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది ఉదయం నుండి వాతావరణం చల్లబడి ఆకాశంలో మార్పులు ఏర్పడ్డాయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది దీంతో కొనుగోలు కేంద్రాలలో…
మంచి మనసు చాటుకున్న పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా మే.16,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదగిరిగుట్ట:-ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన అభిలాష్ దర్శనం కోసం వెళ్లే క్రమంలో కారు విండో గ్లాస్ తెరిచి వెళ్లిపోయాడు.కారులో అభిలాష్ ఐడి కార్డులు,4 ఫోన్లు,పర్సు ఉన్నాయి.అక్కడే…
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సాయి గుడిలో ప్రత్యేక పూజలు
చింతపల్లి. మే 16 జన సముద్రం న్యూస్ నల్గొండ,వరంగల్, ఖమ్మం, జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల ఎమ్మెల్సీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వెళ్తున్న…
డిండి ప్రాజెక్టులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జనసముద్రం న్యూస్ మే16:డిండి:- గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం డిండి ప్రాజెక్టులోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దీంతో వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి…
ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు వెంటనే చెల్లించాలి..
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 16 ఏలూరు మే 16:రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు,కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి వద్ద మారణాయుధాలు గుర్తించిన పోలీసులు – స్టేషన్ కి తరలింపు
జనసముద్రంన్యూస్,మే16, పల్నాడు జిల్లా, మాచర్ల . మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి వద్ద రాడ్లు,కర్రలు,రాళ్లు,ఖాళీ బీరు సీసాలతో నిండి ఉన్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇదే వాహనాన్ని రెండు రోజుల క్రితం…

























