బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 22. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు రాజమ్మ (56) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని మృతురాలి పార్థివ దేహాన్ని…
మానవత్వం చాటుకున్న పోలెబోయిన శ్రీవాణి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 22. మణుగూరు మండలం ,శివలింగాపురం గ్రామానికి చెందిన రెంట సురేష్ (55)సంవత్సరాలు అనారోగ్య కారణంతో గత కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
రేవంత్ రెడ్డి పాదయాత్ర కు లైన్ క్లియర్: మండల కాంగ్రెస్ పార్టీ.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 22. ఫిబ్రవరి 6న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు లైన్ క్లియర్ అయిందని రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించి విజయవంతం చేయాలని పినపాక…
వైద్య అవగాహన కార్యక్రమం
ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్జై జై నగర్ యాప్రాల్ ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ గోపు రమణా…
రూ.45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 మల్కాజ్గిరి139 ఈస్ట్ ఆనంద్ భాగ్ దివిజన్ పరిధిలోని పీ వి ఎన్ కాలని st ann’s స్కూల్ దగ్గర లో 45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్…
జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగ.
-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళ.-వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే…
పిట్టలదొర మాటలు- తుపాకీ రాముడి వేషాలే “కెసిఆర్” – గొడిశాల రామనాథం
★ఖమ్మం లో నిర్వహించిన సభకు నిధుల సమీకరణ పై విచారణ జరిపించాలి.★నిజమైన దళితులకి దళిత బంధు ద్వారా న్యాయం జరిగే వరకూ పోరాటం.★రాబోయే ఎన్నికల్లో రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తథ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ…
పదోన్నతులలో 10%రిజర్వేషన్ అమలు పరచాలని బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి
జన సముద్రం న్యూస్, మాడుగుల పల్లి, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 20: విద్యాశాఖలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న ప్రతి పోస్ట్ లో 10% రిజర్వేషన్ అమలుపరిచేలా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బంజారా ఉద్యోగుల…
కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు: ప్రభుత్వ విప్ రేగ.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 20. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని సమితి సింగారం ఏరియా నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ…
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం జనవరి 19 చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ…
రానున్న రాజ్యం కాంగ్రెస్ రాజ్యం: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 19. కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో…
కంటి వెలుగుతో బాధిత కుటుంబాల్లో వెలుగు: ఎంపీపీ గుమ్మడి గాంధీ
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను పినపాక, జానంపేట గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది.…
సీఎంఆర్ఎఫ్ “నిధి” పేదల పె”నిధి” :ప్రభుత్వ విప్ రేగ.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని కోటకట్ట ఏరియా నందు గల హరిజనవాడలోని బి. నరసింహారావు కు 36వేల రూపాయల చెక్కును, బాపన కుంటకి చెందిన వి.నాగలక్ష్మి 17,500 రూపాయల…
ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా బాధ్యత తీసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగా
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి లో హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు…
పిట్లం మార్కెట్ కమిటీ కోసం ఉత్కంఠ పోరాటం
జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 17 పిట్లం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ మహిళ ఖరారు కాగా చైర్మన్ పదవి కోసం ఆశావహులుు…
జనవరి 18న ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023 సంవత్సరంలో జనవరి 18న రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభి స్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
జనవరి 30 న మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి.
జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పినపాక నియోజకవర్గ మాదిగల ఐక్య వేదిక సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో నిర్వహించే మాదిగల…
దామరచర్ల మండలంలో 18న నిర్వహించనున్న రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధుల…
ఏజెన్సీలో నూతన రాజకీయాలు సృష్టిస్తాం!
•ఓటు ద్వారా రాజ్యాధికారంలో మా ఆదివాసులు వాటా సాధిస్తాం. •కొత్త పార్టీ ఏర్పాటుకే శ్రీకారం •తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ , ఒడిశా ఆదివాసీ నేతల సమావేశం. జన సముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భారత స్వతంత్రవనిలో 75…
జన సముద్రం కథనానికి స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు
జనసముద్రంన్యూస్,నల్లగొండ జిల్లా ,డిండి మండలం జనవరి 16: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం నుండి దేవరకొండ కు వెళ్లాలంటే వాహనదారులు నరకం అనుభవించాల్సిందే దేవరకొండ కు వెళ్లే దారిలో లింగమయ్య వంపు దగ్గర గల గోతులను సోమవారం రోజున ఆర్…

























