జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05 అల్వాల్ శబుదేవినగర్ ఎక్స్ రోడ్స్ లో బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి వేడుకలు సందర్భంగా కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు…

కాంగ్రెస్ తోనే అభివృద్ధి : నందికంటి శ్రీధర్.

వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05 మల్కాజ్గిరి డివిజన్ లోని ఓల్డ్ నేరేడ్మెట్ లో హాత్ సే హాత్ జొడో అభియాన్ యాత్ర…

ఇఫ్తార్ విందు కు ఆహ్వానం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 05 బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని శామీర్ పేట కు చెందిన మైనారిటీ నాయకులు జామా మసీదు కమ్యునిటి హాల్ నిర్మాణం సహాయార్థం కోసం కలిశారు.…

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు: కుందూరు జానారెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ ..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 4 : ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో… హత్ సే హత్ జోడో యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కుందూరు…

మల్కాజ్గిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ.

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 04 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు కాంప్లెక్స్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెలే…

బిర్యానీ సెంటర్ ప్రారంభించిన ఎం ఎస్ ఎస్ ఓ చైర్మన్ మైనం పల్లి రోహిత్ బాబు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్:ఏప్రిల్ 04 మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలోని అనంద్ భాగ్ లో మండి ఫర్ యూ బిర్యానీ సెంటర్ ను ఎం ఎస్ ఎస్ ఓ చైర్మన్ మైనం పల్లి రోహిత్ బాబు ప్రారంభించడం…

అభ్యర్థులు నిబంధనలు పాటించాలి”: కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్

పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 04 త్వరలో జరుగనున్న తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ…

ఆత్మీయ సమ్మేళన సభకు కార్యకర్తలు తరలిరావాలి : పగడాల సతీష్.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 3. పినపాక, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ…

రాబోయే ఎన్నికలలో ప్రజలందరి అండతో ఇందిరమ్మ రాజ్యం గెలుస్తుంది : కేతావత్ శంకర్ నాయక్..

ఇందిరమ్మ రాజ్యం లో ప్రజలందరికీ “న్యాయం” జరుగుతుందన్న కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్.. జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 3 : కాంగ్రెస్ హత్ సే హత్ జోడో యాత్రలొ…

ప్రజా సమస్యల పై హాత్ సే హాత్ జోడో యాత్రలో

మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ పేదల కష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03 హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు మేడ్చల్…

పల్లె పల్లెకు బిజెపి పథకాలు.

ప్రజలకు తెలియజేయాలని బిజెపి పల్లె పల్లెకు ప్రచారం.. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03 మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మల్కాజిగిరి అసెంబ్లీనియోజకవర్గం పులపల్లి…

మానవత్వంతో స్పందించిన రాచకొండ కమిషనర్

పాఠశాల అగ్ని ప్రమాదంలో గాయపడ్డ బాలుడి ఫిర్యాదు బయటికి వచ్చి స్వయంగా స్వీకరించిన కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐ పి ఎస్ మల్కాజ్గిరి జనసంద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03 ఫిబ్రవరి నెలలో చేర్యాల గ్రామ పరిధిలోని ఓ…

ఆత్మీయ సమ్మేళన సభకు కార్యకర్తలు తరలిరావాలి : పగడాల సతీష్.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 3. పినపాక, గోపాలరావుపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ…

కుషాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పర్యటించిన కార్పొరేటర్

10వ తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్ళి వసతులపై ఆరా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ జన సముద్రం న్యూస్ 03 కుషాయిగూడ ఈ రోజున నుంచి 10 వ తరగతి పరీక్షలు మొదలు అయ్యాయి.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్…

కంటి వెలుగు ప్రోగ్రామ్ ను ప్రారంభించిన కార్పొరేటర్

కంటి వెలుగు ప్రతి ఇంటికి వెలుగు : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మల్కాజ్గిరి మేడ్చల్ కాప్రా జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 03 వి ఎన్ రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్ (రీడింగ్ రూమ్) లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న…

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక హెల్త్ క్యాంప్ వినాయక నగర్.

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు భవన నిర్మాణ మల్కాజ్గిరి ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 03 తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది ఎవరైతే లేబర్ కార్డు…

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్

మల్కాజ్గిరి జనసభందరం న్యూస్ ప్రతినిధి మార్చ్ 31 త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఎల్బి…

స్వచంద పదవీ విరమణ పొందిన ఖలీద్ ను సన్మానించిన సీపీ

జన సముద్రం న్యూస్, మార్చి 31 రాచకొండ పోలీసు కమిషరేట్ లోని కీసర పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎండీ. ఖలీద్ ఈ రోజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. LB Nagar లోని సిపి క్యాంప్…

ఘనంగా శ్రీరామనవమి కళ్యాణం వేడుకలు

వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ దంపతులు. జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 30అల్వాల్ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ దంపతులు శ్రీరామనవమి వేడుకల్లోశ్రీరాముని కళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్…

అనర్హత వేటు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ చందా సంతోష్.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 28. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పీరీనాకి నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత…