
మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్
పేదల కష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ అన్నారు. మల్కాజ్గిరి డివిజన్ లోని బాలసరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజ్గిరి, మహంకాళి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద శ్రీధర్ గారికి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ జీడి శ్రీనివాస్ గౌడ్, కే రాములు, గుత్తి రామచందర్, జీడి సత్యనారాయణ గౌడ్, సురేష్ యాదవ్, ఎండి అలీ, విట్టల్ ,రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, ఉదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, గౌస్ బాయ్, సిరిగిరి నర్సింగరావు, పోల్కం వెంకటేష్, మహేందర్ గౌడ్, ఎన్ రాజు, నాగేష్, చరణ్ గౌడ్, బుచ్చిబాబు, వేణు, సాయిరాం, సూర్య ప్రకాష్, సచిన్, స్వప్న, నవనీత, భాస్కర్, ఫరీద్ భాయ్, శంకర్ గౌడ్, దశరథ్ యాదవ్, డోలి రమేష్, ఉమేష్ సింగ్, చంద్రశేఖర్, వినోద్ యాదవ్, సంజీవ్ కుమార్, అశోక్ రెడ్డి, సీఎం యాదగిరి, వంశీ ముదిరాజ్, జీవన్ రెడ్డి, రెబ్బ వాసు , నరసింహ గౌడ్, పాండు, హనుమంతు, గణేష్, ఆశ ,రోజా రమణి ,మాధవి, ప్రభ, వీనస్ మేరీ, ఆశా రాణి, నిర్మల రాజ్, లక్ష్మి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 03
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ అన్నారు. మల్కాజ్గిరి డివిజన్ లోని బాలసరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజ్గిరి, మహంకాళి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద నంది కంటి శ్రీధర్ విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ జీడి శ్రీనివాస్ గౌడ్, కే రాములు, గుత్తి రామచందర్, జీడి సత్యనారాయణ గౌడ్, సురేష్ యాదవ్, ఎండి అలీ, విట్టల్ ,రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, ఉదయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, గౌస్ బాయ్, సిరిగిరి నర్సింగరావు, పోల్కం వెంకటేష్, మహేందర్ గౌడ్, ఎన్ రాజు, నాగేష్, చరణ్ గౌడ్, బుచ్చిబాబు, వేణు, సాయిరాం, సూర్య ప్రకాష్, సచిన్, స్వప్న, నవనీత, భాస్కర్, ఫరీద్ భాయ్, శంకర్ గౌడ్, దశరథ్ యాదవ్, డోలి రమేష్, ఉమేష్ సింగ్, చంద్రశేఖర్, వినోద్ యాదవ్, సంజీవ్ కుమార్, అశోక్ రెడ్డి, సీఎం యాదగిరి, వంశీ ముదిరాజ్, జీవన్ రెడ్డి, రెబ్బ వాసు , నరసింహ గౌడ్, పాండు, హనుమంతు, గణేష్, ఆశ ,రోజా రమణి ,మాధవి, ప్రభ, వీనస్ మేరీ, ఆశా రాణి, నిర్మల రాజ్, లక్ష్మి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.






