
వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం
అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05
మల్కాజ్గిరి డివిజన్ లోని ఓల్డ్ నేరేడ్మెట్ లో హాత్ సే హాత్ జొడో అభియాన్ యాత్ర లో భాగంగా బుధవారం భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది. ఓల్డ్ నేరేడ్మెట్, బొడ్రాయి, ఓల్డ్ నేరేడ్మెట్ రామాలయం బస్తీలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు, వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం అని, అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు వరకు అమలయ్యే విధంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ జి డి శ్రీనివాస్ గౌడ్, బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ సానాది శంకర్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, సీనియర్ నాయకులు సిరిగిరి నర్సింగ్ రావు, పోల్కం వెంకటేష్, జీవన్ రెడ్డి, కే రాములు, ఎండి ఆలీ, సురేష్ యాదవ్, విటల్, రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, సంతోష్ ముదిరాజ్, నాగేష్, చరణ్, ఉదయ్ బాబు, నరేందర్ గౌడ్, చాకో, శ్రీనివాస్ రెడ్డి చంద్రశేఖర్, శ్రీనివాస్, పవన్, కృష్ణ గౌడ్, అశోక్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, వంశీ ముదిరాజ్, బుచ్చిబాబు, కుట్టి శీను, రాములు, రెబ్బ వాసు, ఉమిద్, యాదగిరి, శ్రీనివాస్ ఎన్, శివశంకర్, చిట్టి, శంకర్ గౌడ్, సాయిరాం, నరసింహ గౌడ్, హనుమంతు, సూర్య ప్రకాష్,, స్వప్న, ఆశ, బాలమణి, నవనీత, బాలు, అనిత, సాయి గౌడ్, కృష్ణమోహన్, భాస్కర్, శ్రీశైలం, రాజిరెడ్డి, దశరథ్ యాదవ, మాధవి, ప్రభ తదితరులు పాల్గొన్నారు.





