మనుషులు యొక్క నాడిని..?? పసికట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి.. “కొండేటి కిరణ్” (k k survey)..!!
*రాయలసీమ నెల్లూరు వాసి కావడం, మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం…!! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్ పేరు: కొండేటి కిరణ్ఊరు: నెల్లూరుసంస్థ: KK Surveys నేషనల్ సర్వే సంస్థలు కూడా పట్టని జనం నాడి,…
అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడట… అన్నట్లుంది జనసేన పార్టీకి..!!
జనసేనకు మరో గుడ్ న్యూస్… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూన్ 5 జనసముద్రం న్యూస్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా…
ఘోరం గా ఓడిపోయిన వైసీపీ పార్టీ కి…?? జగనన్న వదిలిన బాణమా..? ఊహించిన పరిణామమా…!!
ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ముస్లిం సామాజిక ఓట్లకు గండి కొట్టింది ఎవరు..? ప్రజలకు మసిపూసిన యాలక్కాయను చూపించి..?? లోపల ఉన్న గుజ్జును తినేయడమా…? నమ్ముకున్న సలహాదారుడు ధనుంజయ రెడ్డి…?? సజ్జల రామకృష్ణారెడ్డి…? జనసముద్రం న్యూస్ రిపోర్టర్,జూన్ 5: అప్పుడు అన్న వదిలిన…
పల్నాడు జిల్లా లో చుక్కలు చూపిస్తున్న కూరగాయ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు
జనసముద్రంన్యూస్, జూన్ 5, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న క్రమంలో కూరగాయ ధరలు మరియు నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందకుండా పోయాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు టమోటా, దోసకాయ,మునక్కాయ, బెండకాయ, వంకాయ, కాకరకాయ అక్షరాల 80…
హరితహారం ఇకఇందిర వన ప్రభ గా మార్పు
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరితహారం పేరు తో చెట్లను నాటడం, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను నిర్వహించిన…
ఆక్రమించే దానికి భూములు లేక రహదారులకు రాత్రికి రాత్రే గోడలు కట్టడం…!!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 30 జనసముద్రం న్యూస్ అన్నమయ్య రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణమునందు 70సం,, పైబడి ఉంటున్న దారులు గాని రోడ్లు గాని డ్రైనేజీ కాలవలు గాని భూ కబ్జాదారుల చేతులతొ ఆక్రములకు…
వెంకిర్యాల పాప మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు
డిసిపి సమక్షంలో తప్పిపోయిన పాపను వారి బంధువులకు అప్పగించిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా మే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్ కూతురు మహమ్మద్ ముస్కాన్ వయస్సు.3 సం.లు గురువారం రోజు రాత్రి…
అక్రమ మట్టితోలకాలను అడ్డుకున్న రెవిన్యూ శాఖ అధికారులు
జనసముద్రం న్యూస్ పామర్రు ప్రతినిధి సుబ్రహ్మణ్యం. మే.31. మండల పరిధిలో జరుగుతున్న అక్రమమట్టి రవాణా ను అడ్డుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.. వివరాలు మేరకు పామర్రు మండల పరిధిలోని జిజ్జవరం పరిధిలో అర్ధరాత్రి సమయంలో యదేచ్చకంగా అక్రమంగా జరుగుతున్న మట్టి రవాణాకు…
జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ
జనసముద్రంన్యూస్, మే31, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి…
ప్రేమ పేరుతో హత్య
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 30 సత్రంపాడు సాయిబాబా గుడివద్ద ఏలూరు లోని ఒక్క ప్రయివేట్ స్కూల్ లో పనిచేస్తున్న రత్నగ్రెసి అనే యువతిని ముసునూరు గ్రామానికి చెందిన ఏసురత్నం అనే యువకుడు కత్తితో నరికి…
సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా మే 29జంగారెడ్డిగూడెం పట్టణం లోని పేరంపేట రోడ్డు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు బాగోతం గత రాత్రి బట్టబయలు అయ్యింది. కరెంటు పోయిందని సబ్ స్టేషన్ కి స్థానికులు…
డేరా బాబానే మించిపోయిన ముకట్ల అమరమ్మ అలియాస్ కావమ్మ…!
నీవు ఆరు సంవత్సరాలు ఆమెతో సంసారం చేశావు…?? నీవు ఇచ్చిన 20 లక్షలు సరిపోయింది పో… అంటున్నాడు ఆగ్రామానికి పెద్దమనిషి , రాజకీయ నాయకుడు….!! ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే అటువంటి దొంగలు తయారవుతున్నారు…, వీరు గ్రామంలో పెద్ద మనుషుల..? లేక…
వాలంటీర్ ఇంట్లో దొరికిన నాటు బాంబులు
జనసముద్రంన్యూస్, మే29, పల్నాడు జిల్లా , బెల్లంకొండ మండలం. ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకుని..…
పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పి.ఆర్కే
జనసముద్రంన్యూస్,మే22, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల. మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ లోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది…
సేవ రత్న జాతీయ అవార్డు 2024 ఎంపికైన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)
దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)గతం 30 సంవత్సరాలగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితి అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవరత్న జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక…
మాచర్ల లో పర్యటించిన ఎస్పి మల్లికా గార్గ్…
జనసముద్రంన్యూస్,మే 22, పల్నాడు జిల్లా, మాచర్ల. పల్నాడు జిల్లా కు కొత్త గా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను…
నిషిద్ధ ప్రాంతంలో జూన్ 5వ తేదీ వరకు డ్రోన్లతో చిత్రీకరణ నిషేధం….
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 22 ఏలూరు,మే, 21: ఈవిఎంలు భధ్రపరచిన ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో డ్రోన్లతో వీడియో, ఫొటోలు చిత్రీకరణ నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి,…
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి
జనసముద్రం న్యూస్, మే 22, (పాపన్నపేట ) పాపన్నపేట మండలంలోని రోడ్లు భవనాల శాఖ రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. ఎక్కడా వాటి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో తరచూ రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి వాహన చోదకులు…
నేరాలను నియంత్రించడమే మా లక్ష్యం:ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్
యాదాద్రి భువనగిరి జిల్లా మే.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలన్నారు.నెంబర్ ప్లేట్…
ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు వెంటనే చెల్లించాలి..
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 16 ఏలూరు మే 16:రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు,కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…

























