డిండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి) నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 74 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి నిర్వహించారు.ప్రభాతభేరిలో వివిధ వేషధారణలో పాల్గొన్న…

ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జనసముద్రం న్యూస్:జనవరి,26.శ్రీ సత్యసాయి జిల్లా:జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: అమడగూరు న్యూస్: మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు,కార్యాలయాలలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు.మొదట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ జాతీయ జెండా ఎగరవేశారు.తహసీల్దార్…

ప్రజా సమస్యల పరిష్కారమే యువగళం ధ్యేయం.

✦యువ గళానికి ప్రజలే సైనిక దళం. ✦పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం ఆంక్షలు సరికాదు. ✦లోకేష్ పాదయాత్ర వైకాపా పాలనకు అంతిమయాత్ర అవుతుంది. ✦లోకేష్ పాదయాత్రతో యువతలో నూతనోత్తేజం. ✦లోకేష్ పాదయాత్రకు యువత సంపూర్ణ మద్దతు. ✦టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర…

సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

◆ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త కర్నె రవి.◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్. జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 26. పినపాక మండలంలోని సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో…

ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సైనిక్ పురి అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్దజాతీయ జెండా ఘనతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమం లో మువన్నెల జెండాను బి.ఆర్.ఎస్ మల్కాజ్గిరి సర్కిల్ ప్రేసిడెంట్…

మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జాతీయ జండా ఆవిష్కరించిన

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజిగిరి జి హెచ్ ఎం సి సర్కిల్ కార్యలయంలో 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం : జిల్లెల రవి యాదవ్

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26 మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ లో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు రుద్రరాజ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో “గణతంత్ర దినోత్సవ వేడుకల్లో” పాల్గొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, జెండా వందనం…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నజిల్లెల రవి యాదవ్

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ సైనికపురి క్రాస్ రోడ్డు దగ్గర సాయి బాబా మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్…

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్…

మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) జనవరి :26 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా…

మూగజీవుల ఆకలి తీరుస్తున్న వాట్స్అప్ గ్రూప్ సభ్యులు

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 25 సేవ్ మంకీస్ ఫీడ్ మంకీస్ అనే నినాదంతో మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ ద్వారా గత 57 నేలల నుండి నర్సాపూర్ అడవిలో ఉన్న వానరులకు ప్రతినెల…

రెండో రోజుకు చేరిన ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ వర్కర్ల(కార్మికులు) నిరవధిక సమ్మె.

-పనిచేసే కార్యాలయం ముందు నిరసనలు సింగరేణి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు, వినతి పత్రం అందజేత. జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి. మణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో…

గచ్చిబౌలి లో తీవ్ర ఉద్రిక్తత

కూల్చివేతలనుఅడ్డుకోవడానికి ప్రయత్నించిన రవి కుమార్ యాదవ్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్ పోలీసుల నిర్బంధంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జనసముద్రం న్యూస్, గచ్చిబౌలి (జనవరి 24) శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని గచ్చిబౌలి డివిజన్ జిపిఆర్ ఎ క్వాటర్స్ లో తెల్లవారి జీవమునుండే…

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు మంజూరు చేయాలి : ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘాలు..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 24: రాజ్యసభ సభ్యులు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు “ఆర్ కృష్ణయ్య” పిలుపుమేరకు ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయం ముట్టడి…

పేదలకు గొప్ప వరం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 24 మల్కాజ్గిరి ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేతుల మీదుగా మల్కాజ్గిరి ఆల్వాల్ కు సంబందించిన మందికి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ మొత్తం 105 చెక్కులు…

స్నూకర్ వరల్డ్ ను ప్రారంభించిన ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్

జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 24 కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం స్నూకర్ వరల్డ్ ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు ప్రజా ప్రతినిధులతో ఆటలు ఆడారు. ప్రస్తుత…

బండావత్ తండాలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన డాక్టర్ సుధీర్ కుమార్..

జన సముద్రం న్యూస్, దామచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 24: దామరచర్ల మండలంలోని బండావత్ తండాలో నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న శిబిరాన్ని క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్, 24.01.2023…

ఘనంగా బాలిక దినోత్సవం!!!

జనసముద్రం న్యూస్ :24/01/23కులకచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో బాలికల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో రమేష్ గారు విచ్చేసి పిల్లలకు బాలికలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వారికి ఉన్నటువంటి…

కంటి వెలుగు కార్యక్రమం ను సందర్శించిన కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ హర్ష నాయక్

జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల పైలట్ కాలనీ ప్రైమరీ స్కూల్ నందు రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమం ను సందర్శించి వివరాలు సేకరించి 18 సం. పైబడిన వారందరికీ క్యాంప్…

నేటి నుండి ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ వర్కర్ల(కార్మికులు) నిరవధిక సమ్మె.

-పనిచేసే కార్యాలయం ముందు నిరసన ధర్నా -మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. -ఆర్.లక్ష్మీనారాయణ(ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు) డిమాండ్. జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని…