ఫిబ్రవరి 20 నుండి గచ్చిబౌలి స్టేడియం లో స్మిమ్మింగ్ పోటీలు

2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ ప్రారంభం జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19) 2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలకు గచ్చిబౌల స్టేడియం వేదిక కానున్నట్లు నిర్వహకులు తెలిపారు అదివారం గచ్చిబౌలి స్టేడియంలో…

సిద్ధిక్ నగర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19) సిద్ధిక్ నగర్ లో కైలా రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోహిందూ హృదయ సామ్రాట్,ధర్మ రక్షణ కోసం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి పోరాడినశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా వారి విగ్రహరినికి…

మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ లో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం..

*వన దుర్గాదేవి ని దర్శించుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మల్కాజిగిరి ఎమ్మెల్యే…

ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(ఫిబ్రవరి 19) విశ్వ హిందూ పరిషత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేవంత ముదిరాజ్ బైక్ ర్యాలీ మరియు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్…

వన దుర్గ మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీసీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి…

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెల్లడి మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19 రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసిన మాదిరిగానే ఏడు పాయల వనదుర్గామాత ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకుంటారని…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న కన్నుమూత

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలంలోని టేకులగూడెం గ్రామంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరి సింగ్ నాయక్

జనసముద్రం న్యూస్ బయ్యారం :ప్రతినిధి (పసుపులేటి సతీష్) బయ్యారం మండలం, టేకులగూడెం గ్రామంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే హరి ప్రియ …ఎమ్మెల్యే ని టేకులగూడెం గ్రామ ప్రజలు క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు….ఈ…

ఉపాధ్యాయులా లేక దోపిడీ దారులా :బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 18(అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ జనార్దన్ ) మునిపల్లి మండల ఉన్నత పాఠశాలలో పలు గ్రామాలలో పదవ తరగతి చదివే బాల బాలికలకు రెండు వందల రూపాయలు పరీక్ష పీజు అని ఉపాధ్యాయ బృందం వసూలు చేస్తున్నారు. తీసుకోవాల్సింది…

వనదుర్గామాతను దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్మన్ సునితా రెడ్డి

మెదక్ జిల్లా, ప్రతినిధి( జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :18 ఏడుపాయల వన దుర్గ భవాని మాతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్,మాజీమంత్రి వి సునిత లక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం ఏడుపాయలకు వచ్చిన మహిళా…

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన – శ్రీ వై.వి సుబ్బారెడ్డి

జనసముద్రం న్యూస్, ద్వారకనగర్,విశాఖపట్నం,ఫిబ్రవరి18, ద్వారకనగర్ శంకరమఠంలో విచ్చేసివున్న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహస్వామి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శంకరమఠం ఆలయం వద్ద యాగశాలలో జరుగుతున్న పూజ కార్యక్రమాల్లో విశాఖ,అనకాపల్లి,…

మహాశివరాత్రి సందర్భముగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కార్పొరేటర్ కందుల నాగరాజు

సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ కార్యకర్తలు,వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులు జనసముద్రం న్యూస్, అల్లిపురం,ఫిబ్రవరి18, మహాశివరాత్రి సందర్భముగా అల్లిపురం నేరెళ్ళ కోనేరు వద్ద కే యన్నార్ రెసిడెన్సీ వద్ద కేయాన్నర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల…

పాతాళ భోగేశ్వరస్వామిని దర్శించుకున్న లావేటి వీరశివాజీ

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 18కైకలూరు నియోజకవర్గం ప్రతినిధి కలిదిండి మండలం పాతాళ భోగేశ్వరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాల వేడుకలో పాల్గొన్న బిజెపి నాయకులు ఎస్సీ బీసీ బడుగు వర్గాల నాయకులు లావేటి వీరశివాజీ, స్వామి వారిని దర్శించుకొని అనంతరం…

ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా, వస్త్ర దానం అన్నదానం

రైల్వే కోడూరు జనసముద్రం న్యూస్. ఫిబ్రవరి 18 : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం కొండూరు, ఉప్పరపల్లె గ్రామ నివాసులు ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు గొప్ప దానగుణం కలిగిన తాతలు, ఊటుకూరు ఉదయకుమార్ రెడ్డి…

ఏడుపాయల లో ప్రారంభమైన మహా శివరాత్రి జాతర ఉత్సవాలు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :18 దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరిశ్ రావ్,ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి కి…

పోలీసుల దాడిలో గాయపడ్డ చంద్ర దండు ప్రకాష్ నాయుడు ని పరామర్శించిన నారా చంద్ర బాబు

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 18,అనపర్తి : అనపర్తి చంద్ర బాబు నాయుడు గారి సభలో పోలీసుల దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్ర దండు ప్రకాష్ నాయుడు నీ పరామర్శించిన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన ఘటన గురించి…

ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం (గ్రా) రాయలసీమ రీజినల్ డైరెక్టర్ గా చిన్నా గారి బోయ శ్రీనివాసులు

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 17: మానవ హక్కుల అవగాహన సంఘం గ్రా వ్యవస్థాపకులు మరియు జాతీయ చైర్మన్ శ్రీశ్రీ కాసల కోనయ్య ఆదేశాల మేరకు రాయలసీమ రీజినల్ డైరెక్టర్ గా చిన్నా గారి బోయ శ్రీనివాసులు గారిని నియమించడం జరిగింది.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

జనసముద్రం న్యూస్, సైబరాబాద్ (ఫిబ్రవరి 17) గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద 23.524కిలోల గంజాయి, 03 సెల్ఫోన్లు, ఒక హోండా సిటీ కార్,రూ 2వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌…

గౌడ సంక్షేమ సంఘం సభ్యులకు అండగా ఉంటాం:

దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 17) శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గౌడ కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐకమత్యంగా ఉండేలా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయాలని నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ కోసం రూ.5…

కీసర గుట్ట జాతరకు 200 ప్రత్యేక బస్సులు

సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ .వెంకన్న మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 17: ప్రతినిధి తుపాకుల రమేష్ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన కల్పించాలనికీసరగుట్ట హైదరాబాద్ నగరానికి దగ్గర్లో…

సీ ఎం కే సి ఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించిన.

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ఫిబ్రవరి 17 ప్రతినిధి తుపాకుల రమేష్ సీ ఎం కే సి ఆర్ జన్మదినం సందర్భంగా ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు…