బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్: లావూరి వెంకన్న నాయక్..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ గురించి లావూరి వెంకన్న నాయక్ మాట్లాడుతూ..బంజారాలు సన్మార్గంలో నడవడానికి సేవాలాల్ చూపిన మార్గం నిదర్శనమన్నారు. నీతి, నిజాయితి అయన మార్గమాన్నారు. సేవాలాల్ చూపిన మార్గంలో బంజారాలు నడవాలని…
మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరికి సన్మానం చేసిన కుల సంఘాలు..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15: మిర్యాలగూడ డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి.వెంకటగిరిని బుధవారం ఎస్సీ, ఎస్టీ,బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలిసి పూల మొక్కను ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ…
రైతుల పక్షాన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుంది : నల్లమోతు భాస్కర్ రావు..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర రావు తెలియజేయునది ఏమనగా.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నీటి విడుదల రేపు “వారబంధి”…
జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యూ) డైరీని ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి
జనసముద్రం న్యూస్, రంగారెడ్డి జిల్లా (ఫిబ్రవరి 15) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రంగారెడ్డి జిల్లా 2023 డైరీని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా యూనియన్ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ…
మత్స్య కార్మిక సంఘం పోస్టర్ ఆవిష్కరణ
జనసముద్రం న్యూస్,శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 15) తెలంగాణ రాష్టం లో మత్స్య సహకార సంఘాలకు వెంటనేఎన్ని కలు నిర్వహించాలని, తెలంగాణ మత్స్య కార్మికుల, మత్స్యకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రెoకల నర్సింహ అన్నారు. ఈ నెల 20…
త్వరలో అందుబాటులోకి పంచాయతి భవనం
రాష్ట్ర నాయకులు- చంద్రశేఖర్ ముదిరాజ్ మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15 మనోహరాబాద్ త్వరలో గ్రామ పంచాయతి భావన నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు భాషబోయిన చంద్రశేఖర్…
ప్రైవేట్ వెంచర్ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్వో కు లింగారెడ్దిపేట్ యువకుల పిర్యాదు మెదక్ జిల్లా ,ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :15 మనోహరాబాద్ తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్టానిక ప్రజాప్రతినిధులతో కలిసి అక్రమంగా ఆక్రమించుకుని తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసారని…
నిరుపేదలకు అండగా నిలిచిన…
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవల మరణించిన శివనూరిమంగలి రమేష్ దశదినకర్మ కు బుధవారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు లు కుటుంబ సభ్యులను పరామర్శించి,అనంతరం తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి 50.కేజీల బియ్యం , ఆర్థిక…
పేదింటి ఆడపడుచుకు పుస్తే, మట్టెలు అందచేత
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15 మెదక్ జిల్లా కూల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర బాబు, సిద్దమ్మ దంపతుల కుమార్తె మాధురి వివాహానికి పుస్తే, మట్టెలను రాష్ట్ర బిజెపి నాయకులు రఘువీర రెడ్డి తరుపున…
మాల మహానాడు మరియు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు..!!
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 15 : మిర్యాలగూడ పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు…
ధనావత్ తారు నాయక్ దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి. కోటిరెడ్డి
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 13 : మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం ,త్రిపురారం మండలంలోని వస్త్రం తండా గ్రామపంచయతిలోని “లక్పతి తండా” గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి “ధనావత్ తారు నాయక్” పదిరోజుల…
విద్యార్థుల ప్రతిభ ను ప్రోత్సహించడానికే మోడల్ టెస్టు లు:-వినొద్ నాయక్..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు, ఫిబ్రవరి 12: కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ తెలిపారు.“భారత విద్యార్థి ఫెడరేషన్” ఎస్ఎఫ్ఐ…
నరేంద్ర మోదీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తావ్..?: మందకృష్ణ మాదిగ..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 11: మాదిగలు మరియు ఉప కులాలు, మహాజనులు, ప్రజాస్వామిక వాదులు, వీహెచ్పీఎస్ కదలిరండి .. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం.. హైదరాబాద్- విజయవాడ ఫిబ్రవరి 13 తేదీన జాతీయ రహదారి దిగ్బంధం..…
మంకీ ఫీడింగ్ ఇకపై నెలకు మూడు రోజులు
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 11 అడవిలో ఉన్న మూగజీవాలైన వానరులకు ఆహార అందివాలనే సదుద్దేశంతో ఫీడ్ మంకీస్ మంకీస్ అనే నినాదంతో గత 57 నెలల నుండి మల్కాజ్గిరి కి చెందిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్…
అక్టోబర్ 3వ వారం నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కేసిఆర్ హామీ
జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11 పోడు పట్టాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈనెల చివరి నుంచి పోడు పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా చెబుతున్నందున ఈసారి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే పోడు…
శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి కి అందజేసిన చంద్రాయి పేట సర్పంచ్
జనసముద్రం న్యూస్,మెదక్ జిల్లా, ఫిబ్రవరి 11: శనివారం నాడు మాదాపూర్ సిటీ లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన ఆఫీసులో వారిని మర్యాదపూర్వకంగా కలిసి చందాయిపేట గ్రామంలో ఆదివారం, సోమవారం రెండు రోజులు జరిగే శ్రీ కేతకి…
అక్రిడేషన్స్ ఉన్నాయి అంటూ ఆధిపత్యం కొనసాగిస్తున్న జర్నలిస్టులు
మెదక్ జిల్లా ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :10 కొల్చారం మండలం వార్తా తెలుగు దినపత్రిక విలేకరి పట్లూరి వెంకటేశంపై కేసు నమోదైనట్లు కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కొల్చారం పోలీస్ స్టేషన్లో తోటి విలేకరిపై ఎస్సై శ్రీనివాస్…
కంటి వెలుగు ప్రోగ్రాంని అందరు సద్వినియోగం తీసుకోవాలి
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 9 కంటి సమస్యలు, దృష్టిలోపం ఉన్నవారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రమేష్, కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమా రాజా గౌడ్…
ఆడపిల్లలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
స్త్రీల భద్రతకే మా ప్రథమ ప్రాధాన్యం: రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్. జన సముద్రం న్యూస్ ప్రతినిధి మల్కాజ్గిరి ఫిబ్రవరి 09 ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో 93వ రోజు ఫలహార వితరణ కార్యక్రమం
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 9 : మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో ఫలహార వితరణ కార్యక్రమం 93వ రోజుకు చేరింది .” ఎంతోమంది ఆకలి తీర్చే ” ఈ…
























