గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం…

జనసముద్రం న్యూస్:(ఫిబ్రవరి 26)హుజురాబాద్ టౌన్. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) హుజురాబాద్ లో 2023 -24 విద్య సంవత్సరానికి 2023-24 గాను 5వ తరగతి లో ప్రవేశం పొందడానికి అర్హత గల…

కొత్తూరు గ్రామంలో ఘనంగా బొడ్రాయి వేడుకలు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 26. పినపాక మండల పరిధిలోని అమరారం పంచాయతీలో గల కొత్తూరు గ్రామంలో బొడ్రాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే 50వేల రూపాయలు…

రాష్ట్ర ,జిల్లా ,మండల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి :ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,కరకగూడెం, ఫిబ్రవరి 26. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బూర్థారం గ్రామంలో సువర్ణ గిరి జ్వాలా లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సమ్మక్క సారలమ్మ ఆలయం, శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర…

తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు సముచిత స్థానం: ఎంపీటీసీ కాయం శేఖర్.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 26. పినపాక మండలం ,సింగిరెడ్డిపల్లి పంచాయతీ, దేవనగరం గ్రామంలో కొలువైన బద్ది పోచమ్మ ఆలయం లో ఆదివాసి ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ సోలం అశోక్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు…

ఏడూల్ల బయ్యారం ఎస్సైని సన్మానించిన మాల మహానాడు నాయకులు.

జలసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 25. పినపాక మండలం, ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై నాగులు మీరాని మర్యాదపూర్వకంగా పినపాక మండల మాల మహానాడు కమిటీ నాయకులు కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా…

శబాష్ పోలీస్

ఆత్మహత్య కు పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ -అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర జనసముద్రం న్యూస్, సైబరాబాద్ (ఫిబ్రవరి 25) సకాలంలో ప్రాథమిక చికిత్స అందించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు…

విద్యా ప్రమాణాల అభివృద్ధిలో ఎస్ ఎం సి సహకారం అభినందనీయం: ప్రధానోపాధ్యాయులు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 25. పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం జడ్పీ హెచ్ ఎస్, యుపిఎస్ పోతిరెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు మువ్వ వెంకటేశ్వరరావు, భూక్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

మధ్యం తాగిన బస్ డ్రెవర్ కు జైలు శిక్ష.

జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి 24:ప్రతినిధి తుపాకుల రమేష్: గురువారం తేది 23.02.2023 నాడు దమ్మాయిగూడ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో స్కూల్ పిల్లలతో వస్తున్న బస్సు డ్రైవర్ ని చెక్ చేయగా…

డయల్ యువర్ ఆర్టీసీ డిపో డిఎం 9959226308 నెంబర్ కు మీ సమస్యలు తెలుపగలరు :బి.పాల్

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 24: మిర్యాలగూడ పట్టణ మరియు గ్రామాల ప్రజలకు మిర్యాలగూడ డిపో మేనేజర్ బో ల్లెద్దు పాల్ తెలియజేయునది ఏమనగా… ఫిబ్రవరి 25వ తేదీన మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో జరుగు”…

కోనయిపల్లి లో బాలల సంరక్షణ సమావేశం

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 24 బాలల సంరక్షణ పై సర్పంచ్ ప్రభావతి ఆధ్వర్యంలో మనోహరాబాద్, మండలంలోని కొనాయిపల్లి గ్రామంలో సంరక్షణ సమితి సమావేశం నిర్వహించారు.నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆరు సంవత్సరాల నుండి 12 సంవత్సరాల…

ఎల్లమ్మ ఉత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

-ర్యాకల కృష్ణ గౌడ్ మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23 మనోహరాబాద్ ఎల్లమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ర్యాకల కృష్ణగౌడ్ తెలిపారు.ముఖ్యంగా పూర్తి సహాయ సహకారం అందించిన కొంపల్లి…

తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన: కలెక్టర్ రాజర్షి షా.

ఆస్పత్రిలో మరిన్ని సేవలు మెరుగుపరుచలి మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23 తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం రోజున తూప్రాన్…

26వ తేదీ ఆదివారం నాడు సౌజన్యంతో నిర్వహించే ఆధ్యాత్మిక నృత్య దర్శనకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలి

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :23 ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో ఈ నెల 26న ఆదివారం పరంపర సౌజన్యంతో నిర్వహించు శ్రీదేవి నృత్యాలయ ఆధ్యాతిక నృత్య ప్రదర్శనకు ముమ్మర ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్…

నిరుపేద వధువుకు పుస్తే మట్టెలు పంపిణీ చేసిన సర్పంచ్ -స్వర్ణలతభాగ్యరాజు దంపతులు

*చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం… *యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం… మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 23 మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన డప్పురాదా – కీర్తిశేషులు బాల్ నర్సయ్య కూతురు…

గోపన్ పల్లి లో నూతన ప్రీవైస్ హాస్పిటల్ ప్రారంభం

పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్ గంగాధర్ జనసముద్రం న్యూస్, గచ్చిబౌలి (ఫిబ్రవరి 23) శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి తండా మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ ప్రీవైస్ హాస్పిటల్ ‘ను గురువారం ఎక్సైజ్,…

“కంటి వెలుగు” కార్యక్రమంతో బాధిత కుటుంబాల్లో వెలుగు: ఎంపీపీ గుమ్మడి గాంధీ

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 23. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని గడ్డంపల్లి గ్రామపంచాయతీ నందు నిర్వహించినటువంటి కంటి వెలుగు కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరైయ్యారు. ఈ…

మెదక్ జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

*మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా…… మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :22 మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్…

ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరం: దళిత నాయకులు

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 22 : దామరచర్ల మండల కేంద్రంలో దళిత నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఎందువలన అంటే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పోలీసు లాంచనాలతో…

ఏడుపాయల్లో ఘనంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పెళ్లిరోజు వేడుకలు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 22 మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వివాహా వార్షికోత్సవ వేడుకలు ఏడుపాయలలో ఆలయ పాలకమండలి చైర్మన్ సాతేల్లి బాలాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బుధవారం ఉదయం వనదుర్గాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి…