గోశాలలో గోవులను చంపి గోవులను అపహరించిన గో హంతకులను కఠినంగా శిక్షించండి.
జనసముద్రం మార్చి 28 స్టాప్ రిపోర్టర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఎల్బీనగర్ మన్సురాబాద్ జడ్జిస్ కాలనీ ఫేస్ వన్ లోని శివాలయంలోని గోశాలలో ఉన్న ఆవులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గో ప్రేమికులు కోరుతున్నారు. రాజధాని నగరంలో జడ్జిస్…
గురజాల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం
జనసముద్రంన్యూస్, మార్చి 24, పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ. స్థానిక శుభమస్తు కళ్యాణ మంటపం లో గురజాల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో స్థానిక యమ్.యల్.ఏ కాసు మహేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో వై.సి.పి ప్రభుత్వం…
గృహలక్ష్మి పథకం ఎన్నికల ప్రచారం కోసమే..
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఆగస్టు 11 (ప్రతినిధి తుపాకుల రమేష్) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం అమలులో భాగంగా మూడు రోజుల గడువు నిన్నటితో ముగియడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, మరో 30 రోజులు గడువు…
పేదలకు సేవ చేయాలనే తపన కలిగిఉండాలి – మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు.
@ ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, జూలై 15. సమాజంలోని పేదలకు సేవ చేయాలనే తపన ప్రతీ ఒక్కరిలో రావాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల…
చికిత్స కోసం వెళ్తే ముక్కు లేకుండా చేసిన ఫెర్నాండెజ్ హాస్పిటల్..!
జనసముద్రం న్యూస్,హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్ మహానగరంలో పేరున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం నోటి వెంట మాట రాకుండా చేస్తోంది. పది రోజుల శిశువుకు చికిత్స కోసం తీసుకెళితే.. చికిత్సలో భాగంగా నయం చేయాల్సింది పోయి.. వారి నిర్లక్ష్యం కారణంగా…
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి:-పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా కురవి మండలం (విలేజ్) గుండ్రాతి మడుగు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిరసన కార్యక్రమం ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి…
రెండవసారి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అంబటి వీరభద్ర .
జన సముద్రం (డోర్నకల్ డివిజన్ ) టిపిసిసి ఈరోజు అధికారికంగా ప్రకటించిన మండల అధ్యక్షులు ప్రకటనలో రెండవసారి కురవి మండల అధ్యక్షులుగా అంబటి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషమైన విషయం ,అంబటి వీరభద్రం గారు 2001 నుండి 2006 వరకు…
గుడిసె వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని ప్రభుత్వమే పంచాలి.:నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)ప్రభుత్వ భూమి గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని పంచి పట్టాలివ్వాలని సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు .సిపిఐ కొరివి మండల సమితి ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలచే గుడి…
మరోసారి మానవత్వం చాటుకున్న డాక్టర్: రామచంద్రు నాయక్.
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రు నాయక్ కురవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల యాకన్నా గత కొద్ది రోజుల నుండి కనితితో బాధపడుతుండగా వారి యొక్క హాస్పటల్ కు పిలిపించి కనితి…
గ్రామీణ ప్రాంత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మోదుగులగూడెం గ్రామం, కురవి మండలం, బురాన్ పురం గ్రామం, మరిపెడ మండలం మరియు పరిసరాల ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఈరోజు మరియు రేపు గ్రామీణ ప్రాంతం పైన తెలిపిన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ప్రత్యేక…
600 వాహనాలతో మహారాష్ట్రకు బయల్దేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటకు బయలుదేరారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న కేసీఆర్.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్తో బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్లో రెండు…
వస్త్రం తండాలో ఎస్ టి ఎస్ సి ప్రజలకు మీటర్ల పంపిణీ
జనసముద్రం న్యూస్ (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం లోని వస్త్రం తండా గ్రామపంచాయతీ పరిధిలో మీటర్ కలెక్షన్ లేని గిరిజన వాసులకు స్థానిక సర్పంచి బానోత్ కళ్యాణి మరియు సిరోల్ మండల ఏ ఈ సిహెచ్ జయప్రకాష్ నారాయణ ,స్థానిక…
మోదుగులగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సమస్యను పరిష్కరించిన మహబూబాద్ డివో.
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మహబూబాబాద్ డివో హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మీ ఇవ్వడంతో విద్యార్థుల్లో…
మునిగిపోయిన టైటానిక్ ను చూడటానికి వెళ్లిన జలాంతర్గామి ఇక గల్లంతేనా..??
కొన్నిసార్లు కటువుగా ఉన్నా నిజం చెప్పక తప్పదు.. నిష్టూరంగా ఉన్నా వాస్తవం వెల్లడించక తప్పదు.. అలాంటి పరిస్థితే టైటాన్ సబ్ మెరైన్ విషయంలో ఎదురవుతోంది. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన మహా నౌక టైటానిక్ శకలాల ను చూసేందుకు కెనడా లోని…
మోదుగుల గూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి వసతి లేక విలవిల పోతున్న విద్యార్థులు.
జనసముద్రం (డోర్నకల్ డివిజన్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది. పడుతున్న పట్టించుకోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పిల్లల చెప్పిన పట్టించుకోవడం ప్రధాన…
పేద విద్యార్థులకు చేయూత కెసిఆర్ సేవాదళ్
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా శామీర్ పేట జన సముద్రం న్యూస్ జూన్ 20 మంగళవారం శామీర్ పేట లో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా, ఎడ్యుకేషన్ డే ను పురస్కరించుకుని గురుకుల మైనారిటీ పాఠశాల , కళాశాల లో, బిసి గురుకుల…
ప్రభుత్వానికి, కే ఎస్ ఆర్టీసీ కి గుదిబండ లా మారిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకం
జనసముద్రం న్యూస్, జూన్ 20: మనదేశం లో జనాభాకి అనుగుణంగా సౌకర్యాల లేమి కారణంగా… బస్సు లో సీటు కోసం రైలులో సీటు కోసం కొట్టుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటుంది. చాలా మంది సీటు నాదంటే నాది అని కిటికోలోంచి కర్చీఫ్…
సి కొత్తూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యా దినోత్సవ కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీరోలు మండలం, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు సిగ్రామం లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, విద్యాభివృద్ధి గురించి నినాదాలు ఇవ్వడం జరిగింది.ఆ…
గుండెపోటుతో మృతి చెందిన కందిపాటి హుస్సేన్
మోదుగుల గూడెం గ్రామంజన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబా జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం విలేజ్ లోని ఎస్సీ కాలనీకి చెందిన కందిపాటి హుస్సేన్ తండ్రి పేరు మైసయ్య కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం రోజు ఖమ్మం…
బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు
బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లపై మరోసారి ఐటీ అధికారులు దాడుడలకు దిగారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నేతల…

























