8వ భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలకు పట్టాల మంజూరు చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
రైల్వే కోడూరు నియోజకవర్గం, జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 4 ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం యస్్స్సీ,యస్.టీచేందీన పేదలకూ భూపంపిణీచేయాలని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల తాసిల్దార్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి రాజబోయన…
గుంతకల్ రైల్వే పోలీసుల చొరవతో తల్లిదండ్రులను చేరుకున్న పిల్లలు
జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 2: అనంతపురం పట్టణంలో నిన్న సాయంకాలం తప్పిపోయిన పిల్లలు సాయి తేజ్, ప్రేమ్ తేజ్ ల వయసు 12 సంవత్సరాలు,స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు వీరు అందుబాటులో ఉన్న రైలు ఎక్కి గుంతకల్ చేరుకొని రైవేస్టేషన్ లో…
ఘోర అగ్రి ప్రమాదంలో అమర్ రాజా ఫ్యాక్టరీ
జనసముద్రం న్యూస్ 30 జనవరి. చిత్తూరు మండలం మీడియాని హలో చేయని యాజమాన్యం పరిస్థితి విషమంగా ఉందని ఎంప్లాయిస్ ఆదోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్నికీలలు.. మంటల్లో భారీ…
ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
జనసముద్రం న్యూస్:జనవరి,26.శ్రీ సత్యసాయి జిల్లా:జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: అమడగూరు న్యూస్: మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు,కార్యాలయాలలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు.మొదట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ జాతీయ జెండా ఎగరవేశారు.తహసీల్దార్…
ప్రజా సమస్యల పరిష్కారమే యువగళం ధ్యేయం.
✦యువ గళానికి ప్రజలే సైనిక దళం. ✦పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం ఆంక్షలు సరికాదు. ✦లోకేష్ పాదయాత్ర వైకాపా పాలనకు అంతిమయాత్ర అవుతుంది. ✦లోకేష్ పాదయాత్రతో యువతలో నూతనోత్తేజం. ✦లోకేష్ పాదయాత్రకు యువత సంపూర్ణ మద్దతు. ✦టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర…
గవర్నర్ను కలిసి ప్రభుత్వ పరువు తీశారు అంటూ..ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏపి సర్కార్
దేశంలోనే తొలిసారిగా సర్కార్ పరువు తీసిన ఘటన ఏపీలోనే జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కారణం. దాంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు అవమాన భారంతో రగిలిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం మీద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు రాజ్యాంగ రక్షకుడు గవర్నర్…
యువతిపై కానిస్టేబుల్,హోంగార్డ్ అత్యాచార యత్నం.
✦ఆదివారం అర్ధరాత్రి కదిరి రైల్వేస్టేషన్ వద్ద ఘటన. ✦కానిస్టేబుల్,హోంగార్డ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. జనసముద్రం న్యూస్:జనవరి,23.శ్రీ సత్యసాయి జిల్లా:జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి జిల్లా/కదిరి న్యూస్: రక్షించాల్సిన కొందరు పోలీస్ లే బక్షకులుగా మారుతున్నారు.పోలీస్ వృత్తికి కలంకం…
ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు : ఏపి జేఏసీ,అమరావతి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ప్రతి నెలా తమకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తుండటం తమ డీఏ బకాయిలను చెల్లించకపోవడం జీపీఎఫ్ బకాయిల పరిస్థితి ఇలాగే ఉండటం వీటిపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం…
విలేఖరులకు ఇన్కమ్ టాక్స్ కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.15 రోజుల్లోగా కట్టకపోటే చర్యలు తప్పవని వార్నింగ్
జనసముద్రం న్యూస్ ,జనవరి 22. ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది.…
అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగిన నాగబాబు
జనసముద్రం న్యూస్ ,జనవరి 21. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోమారు అధికారంలోకి రావాలని.. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే…
రాజంపేట సబ్ కలెక్టర్ పరహాన్ అహ్మద్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భరత్
రైల్వే కోడూరు నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామ నివాసి గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి రాజంపేట సబ్ కలెక్టర్ వరహాన్…
జనసముద్రం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కంచిసముద్రం సచివాలయం సిబ్బంది
జనసముద్రం లేపాక్షి మండల న్యూస్ జనవరి 20: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో గల కంచి సముద్రం గ్రామపంచాయతీ సచివాలయం వద్ద గురువారం రోజున సర్పంచ్ గంగ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి అయిన…
మనకున్న దాంట్లో కొంచెం సగటు మనిషికి సహాయం చేయాలి
తిరుపతి జిల్లా( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )జనవరి 16 రేణిగుంట; ఇప్పుడు మండలంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో పక్కనున్న జిల్లాలో కూడా ఒక మనిషి పేరు వ్యాపించడం అనేకులు ఆయనే కలుసుకోవాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవాలని దీనికి గల కారణం…
కాలిపోయిన పూరి గుడిసె
జనసముద్రం న్యూస్:పుల్లల చెరువు జనవరి 16. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని చాపలమడు గు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది.ఎస్సీ కాలనీకి చెందిన చల్లగుండ్ల.చిన్న యేసు కుమారుడు వెంకటయ్యకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు…
మందిపాల్ వెంకట్ న్యాయవాది అవడంతో చౌడపూర్ గ్రామస్తులు సన్మానం చేయడం జరిగింది
జనసముద్రం న్యూస్ జనవరి16) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని, మందిపాల్ గ్రామానికి చెందిన వెంకట్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా తన జీవితంలో రాజకీయంగా మరియు,యువజన సంఘాలకు చేస్తున్నటువంటి సేవలకు విశిష్ట గుర్తింపుగా తెలంగాణ…
రుద్దిరాల సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు
రైల్వే కోడూరు నియోజకవర్గం, జనసముద్రం న్యూస్, జనవరి 16 (కనుమ పండుగ సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు). ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నియోజకవర్గంలోని ప్రధాన అతి ముఖ్య గ్రామమైన రాఘవ రాజాపురం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్…
వైఎస్ఆర్ భీమా అందజేసిన ఎంపీపీ జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి, ఎంపిడివో సాల్మన్ రాజ్
జనసముద్రం న్యూస్,రాప్తాడు,,జనవరి 13: రాప్తాడు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ పద్మావతి 3నెలల కిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ భీమాకి ధరకాస్తు చేసుకున్నారు. శుక్రవారం రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం నందు ఎంపీపీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డి – చంద్ర దండు ప్రకాష్ నాయుడు
జన సముద్రం న్యూస్, అనంతపురం, జనవరి 13: ఇదేం కర్మ రాష్ట్రానికి గోడ పత్రిక విడుదల త్వరలో జిల్లా వ్యాప్తంగా చంద్ర దండు ఆధ్వర్యంలో పెద్ద యెత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన రాష్ట్రం లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఇదేం కర్మ…

























