కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు: ప్రభుత్వ విప్ రేగ.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 20. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని సమితి సింగారం ఏరియా నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ…
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం జనవరి 19 చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ…
రాజంపేట సబ్ కలెక్టర్ పరహాన్ అహ్మద్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భరత్
రైల్వే కోడూరు నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట గ్రామ నివాసి గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి రాజంపేట సబ్ కలెక్టర్ వరహాన్…
జనసముద్రం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కంచిసముద్రం సచివాలయం సిబ్బంది
జనసముద్రం లేపాక్షి మండల న్యూస్ జనవరి 20: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండలంలో గల కంచి సముద్రం గ్రామపంచాయతీ సచివాలయం వద్ద గురువారం రోజున సర్పంచ్ గంగ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి అయిన…
రానున్న రాజ్యం కాంగ్రెస్ రాజ్యం: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 19. కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో…
కంటి వెలుగుతో బాధిత కుటుంబాల్లో వెలుగు: ఎంపీపీ గుమ్మడి గాంధీ
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు పరీక్ష కేంద్రాలను పినపాక, జానంపేట గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది.…
సీఎంఆర్ఎఫ్ “నిధి” పేదల పె”నిధి” :ప్రభుత్వ విప్ రేగ.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలంలోని కోటకట్ట ఏరియా నందు గల హరిజనవాడలోని బి. నరసింహారావు కు 36వేల రూపాయల చెక్కును, బాపన కుంటకి చెందిన వి.నాగలక్ష్మి 17,500 రూపాయల…
ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా బాధ్యత తీసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగా
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి లో హరిజనవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు…
పిట్లం మార్కెట్ కమిటీ కోసం ఉత్కంఠ పోరాటం
జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 17 పిట్లం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ మహిళ ఖరారు కాగా చైర్మన్ పదవి కోసం ఆశావహులుు…
జనవరి 18న ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023 సంవత్సరంలో జనవరి 18న రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభి స్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…
జనవరి 30 న మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి.
జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పినపాక నియోజకవర్గ మాదిగల ఐక్య వేదిక సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో నిర్వహించే మాదిగల…
దామరచర్ల మండలంలో 18న నిర్వహించనున్న రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధుల…
ఏజెన్సీలో నూతన రాజకీయాలు సృష్టిస్తాం!
•ఓటు ద్వారా రాజ్యాధికారంలో మా ఆదివాసులు వాటా సాధిస్తాం. •కొత్త పార్టీ ఏర్పాటుకే శ్రీకారం •తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ , ఒడిశా ఆదివాసీ నేతల సమావేశం. జన సముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భారత స్వతంత్రవనిలో 75…
మనకున్న దాంట్లో కొంచెం సగటు మనిషికి సహాయం చేయాలి
తిరుపతి జిల్లా( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )జనవరి 16 రేణిగుంట; ఇప్పుడు మండలంలో చుట్టూ ఉన్న ప్రాంతంలో పక్కనున్న జిల్లాలో కూడా ఒక మనిషి పేరు వ్యాపించడం అనేకులు ఆయనే కలుసుకోవాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవాలని దీనికి గల కారణం…
కాలిపోయిన పూరి గుడిసె
జనసముద్రం న్యూస్:పుల్లల చెరువు జనవరి 16. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని చాపలమడు గు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది.ఎస్సీ కాలనీకి చెందిన చల్లగుండ్ల.చిన్న యేసు కుమారుడు వెంకటయ్యకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు…
జన సముద్రం కథనానికి స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు
జనసముద్రంన్యూస్,నల్లగొండ జిల్లా ,డిండి మండలం జనవరి 16: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం నుండి దేవరకొండ కు వెళ్లాలంటే వాహనదారులు నరకం అనుభవించాల్సిందే దేవరకొండ కు వెళ్లే దారిలో లింగమయ్య వంపు దగ్గర గల గోతులను సోమవారం రోజున ఆర్…
జిల్లా ఆసుపత్రిలోని సదరం కార్యాలయం వద్ద వైద్య నిర్ధారణ పరీక్షలకు దివ్యాంగులు తప్పనిసరిగా హాజరు కావాలి :- మెప్మా
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 16: నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మరియు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ సదరం స్లాట్ బుకింగ్ గాను శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు…
మందిపాల్ వెంకట్ న్యాయవాది అవడంతో చౌడపూర్ గ్రామస్తులు సన్మానం చేయడం జరిగింది
జనసముద్రం న్యూస్ జనవరి16) వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని, మందిపాల్ గ్రామానికి చెందిన వెంకట్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచలంచెలుగా తన జీవితంలో రాజకీయంగా మరియు,యువజన సంఘాలకు చేస్తున్నటువంటి సేవలకు విశిష్ట గుర్తింపుగా తెలంగాణ…
రుద్దిరాల సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు
రైల్వే కోడూరు నియోజకవర్గం, జనసముద్రం న్యూస్, జనవరి 16 (కనుమ పండుగ సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు). ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నియోజకవర్గంలోని ప్రధాన అతి ముఖ్య గ్రామమైన రాఘవ రాజాపురం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్…
























