మహిళా సాధికారతలో సెర్ప్ పాత్ర ఎంతో కీలకం: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్, కరకగూడెం, మార్చి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు…
శుభకృత్ నామ సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా గడపాలి: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగ కాంతారావు…
ఏపి ప్రభుత్వ పెద్దలను నమ్మి ఇసుక బిజినెస్ లోకి అడుగుపెట్టి..మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ్ రాజ్ ఉదంతంతో షాక్ తిన్న ఏపి వాసులు
అతడి పేరు కళ్లేపల్లి ప్రేమ్ రాజ్. అతడు ఎవరి వద్దా అప్పు చేయలేదు. కానీ.. ఇసుక వ్యాపారం చేశాడు. తాను చేసే బిజినెస్ లో పెట్టుబడులు పెట్టమని ఫ్రెండ్స్ ను కోరగా వారు ఓకే అంటూ పెట్టబుడలు పెట్టారు. అలా పెట్టిన…
మణుగూరు లో బియస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన బియస్పి శ్రేణులు .
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 18. పినపాక నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయాన్ని శనివారం ఉదయం 10 గంటలకు మణుగూరు మండల కేంద్రంలో ప్రారంభించినట్లు పినపాక నియోజకవర్గం ఇంచార్జి అలెo కోటి ఒక…
సమాచార హక్కు చట్టమా ! నీ ఆచరణ ఎక్కడ…?
*సమాచారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్న పినపాక రెవిన్యూ అధికారులు. • త్వరలో రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న ఆదివాసి సేన పినపాక మండల కమిటీ. జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్,పినపాక , మార్చి 18.…
పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో గరిష్ట శిక్షా రేటును సాధించడానికి కృషి చేయాలి: సిపి రాచకొండ
జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి ప్రతినిధి తుపాకుల రమేష్ :18 మార్చ్ తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటి ఆఫీసర్ ల కృషిని అభినందించారు. అదే విదంగా…
ఘనంగా శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(మార్చ్ 16) శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఅరెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామయ్య నగర్ కాలని అధ్యక్షులు తెల్లాపురం శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆయన ఫామ్ హౌస్ లో జన్మదిన…
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే నే మంచి ఫలితాలు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్. మండల కార్యదర్శి వీరన్న..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, మార్చి 16: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించడం…
లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లించాలి: సామాజిక కార్యకర్త కర్నే రవి
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 16. మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడ్వకేట్, సామాజిక కార్యకర్త కర్నె రవిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికులు గురువారం కలిశారు. ఈ సమావేశంలో కార్మికుల…
యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రభుత్వ విప్ రేగ కాంతారావు
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి . శ్రీనివాస్, ఆళ్లపల్లి, మార్చి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండల కేంద్రంలో రేగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేగా కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక…
ఏమ్మెల్సీ కవిత పై కక్షపూరిత దర్యాప్తులు తగవు: ఎంపీటీసీ కాయం శేఖర్.
జన సముద్రo న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం జానంపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కవిత…
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఎల్లా అలెర్ట్ జారీ
తెలంగాణలో వాతావరణం మారింది. ప్రస్తుతం ఎండలతో ఉక్కపోత పోయాల్సి ఉండగా మొత్తం పరిస్థితి చల్లగా అయింది.ప్రతి సంవత్సరం అకాల వర్షాలు పడటం మామూలే. కానీ పంటల మీద వచ్చే వర్షాలు ఇప్పుడు పంటలకు ముందే వస్తున్నాయి. గత వారం రోజులుగా వాతావరణం…
మౌలాలి డివిజన్ లో సమస్యలు.
మౌలాలి డివిజన్లో పర్యటించినమల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ జనసముద్రం న్యూస్ మల్కాజ్గిరి తుపాకుల రమేష్ మార్చ్ 16 మౌలాలి డివిజన్లో 3 వ రోజు హత్ సే హత్ జో డో యాత్రలో భాగంగా గురువారం రోజు…
సీపీఐ పార్టీ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
ప్రభుత్వ భూములను కబ్జాలకు గురిఅవుతున్నాయని మల్కాజ్గిరి సిపిఐ పార్టీ తెలియజేశారు. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ తుపాకుల రమేష్ మార్చ్ 16 మల్కాజిగిరి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎమ్మార్వో…
పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు మరువలేనివి. ఏ.ఐ.ఎస్.ఏ నగర ఇంచార్జ్ మంజునాథ్
జనసముద్రం న్యూస్,మార్చి 16, అనంతపురం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి 122 వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి…
ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయనుందా..??
జనసముద్రం న్యూస్,మార్చ్ 16: అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన…
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన: ఏ.ఐ.ఎస్.ఏ అనంతపురం నగర ఇంచార్జ్ మంజునాథ్
జన సముద్రం న్యూస్,మార్చి 15,అనంతపురం:రాప్తాడు (మం) గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ను సందర్శించి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నగర ఇంచార్జ్ మంజునాథ్ ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక సమావేశమై అందుతున్న వసతుల…
ఏపీ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు, అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. కాలి నడకన ప్లకార్డును ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట నెల్లూరు రూరల్…
బీజేపీ నేత కు చెందిన పత్రిక,న్యూస్ ఛానెల్ పై కేసిఆర్, బీఆర్ఎస్ అధికారిక నిషేదం..!
జనసముద్రం న్యూస్, మార్చ్ 15 : తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుగులో టాప్ న్యూస్ చానెల్ తోపాటు ఓ పార్టీకి దగ్గరగా ఉండే మీడియా కేసీఆర్ సహా తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై వెటకారం చేస్తూ ప్రసారం చేసింది. అప్పుడు ఆ…
నల్లగొండ వీఆర్ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ , కో కన్వీనర్ గా బొజ్జ లక్ష్మీ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక…
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 13 : దేవరకొండలో జరిగిన నల్లగొండ జిల్లా వీఆర్ఏ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పల్లా ప్రవీణ్ కుమార్ ను నల్గొండ విఆర్ఏ జేఏసీ జిల్లా…

























