దోమల సైర విహారం

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లో. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 12 మల్కాజ్గిరి బీజేవైఎం నాయకులు దోమల సమస్యపై జిహెచ్ఎంసి నార్త్ జోన్ చీఫ్ ఎంటమాలజిస్ట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీజేవైఎం…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : నల్లమోతు భాస్కర్ రావు…

మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులకు… చెక్కులను అందజేసిన భాస్కర్ రావు… జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 11: మిర్యాలగూడ పట్టణంలోని ఏ ఆర్ సి గార్డెన్స్ లో … మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్…

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రజలందరూ… కృషి చేయాలి : నల్లమోతు భాస్కర్ రావు…

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11: శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. దళిత సంఘాల ఐక్యవేదిక మిర్యాలగూడ ఆధ్వర్యంలో…. మహాత్మ జ్యోతిరావు ఫూలే 197 వ జయంతి ని…

ఏప్రిల్ 12న మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఆవరణలో… దివ్యాంగుల ఉచిత బస్సుపాస్ మేళా నిర్వహణ : బొల్లేద్దు పాల్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11: మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా… 2023 సంవత్సరం బుధవారం ఏప్రిల్ 12న “వాసవి క్లబ్ ” ఆధ్వర్యంలో “ఆర్టీసీ డిపో ” సహాయ…

గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి,ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక

జన సముద్రం న్యూస్,10 ఏప్రిల్ : అనంతపురం.గౌరవనీయులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు తమ పరిధిలో గల అనంతపూర్ రూరల్ మండలం లో గ్రామాలలో ఏప్రిల్ నెలలో జరిగే గ్రామ సభలు తప్పక నిర్వహించాలని అలాగే గతం లో జరిగిన…

భారత్ ఆర్ట్స్ అకాడమీ వరల్డ్ రికార్డ్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలు

తిరుపతి జిల్లా ( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )ఏప్రిల్ 8 రేణిగుంట మండలం, ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్ అధినేత షేక్ ఫరీద్ బాబా , అవకాశాల వెలువ అత్యంత ప్రతిష్టాత్మకమైన భరత్ ఆర్ట్స్ అకాడమీ వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ వారిచే ఉమ్మడి…

పరీక్షలపై భయాందోళనలు అక్కరలేదు: మాలోతు దశరథ్ నాయక్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, ఏప్రిల్ 7 : శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ.. పరీక్షలు ప్రారంభం…దగ్గర నుంచి ప్రతిరోజూ పేపర్ లీక్ పేర్లతో వార్తలు వస్తుండడంతో…అసలు పరీక్షలు జరుగుతాయా?, వాయిదా పడతాయా? అని ప్రతిరోజూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనలకు…

సికింద్రాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్ ప్రారంభోత్సవం

మిర్యాలగూడ కు రానున్న వందేమాతరం ఎక్స్ ప్రెస్ రైల్ కు పట్టణ, గ్రామాల ప్రజలందరూ… స్వాగతం పలకాలన్న బిజెపి శ్రేణులు.. జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 7 : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల…

విద్యను వీధిపాలు చేస్తున్న రాజకీయాలు: సామాజిక కార్యకర్త కర్నే రవి.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు ,ఏప్రిల్ 7. -చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే స్థాయికి దిగజారినతనం.-ప్రైవేటు పాఠశాలలో ర్యాంకులు గ్రేడుల కోసం పాకులాట. విద్య అనగా బోధన, సమిష్టి నైపుణ్యాల అభ్యాసనం.మానవుడిలో దాగి ఉన్న అంతర్ జ్ఞానాన్ని…

ఉంగుటూరు లో ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి

( జనసముద్రం న్యూస్ ఉంగుటూరు మండలం)ఉంగుటూరు, ఏప్రిల్ 5:ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఏలూరు టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు…

విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తారా….?

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 5. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల…

పార్టీ వ్యతిరేకులపై క్రమశిక్షణ సంఘం చర్యలు: గొడిశాల రామనాధం.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 5. పినపాక మండలం , ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల కాoగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

బాబు జగ్జీవన్ రాం ఆశయసాధనకు కృషి చేయాలి

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 5: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి,స్వాతంత్ర సమరయోధుడు, దళిత వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం…

నూతన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు అభినందనలు తెలిపిన జాజుల లింగంగౌడ్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 5 : ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం…

మిర్యాలగూడ షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు:మారం శ్రీనివాస్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 5 : స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలు స్థానిక మిర్యాలగూడ షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ కార్యాలయంలో ఘనంగా…

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05 అల్వాల్ శబుదేవినగర్ ఎక్స్ రోడ్స్ లో బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి వేడుకలు సందర్భంగా కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు…

కాంగ్రెస్ తోనే అభివృద్ధి : నందికంటి శ్రీధర్.

వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05 మల్కాజ్గిరి డివిజన్ లోని ఓల్డ్ నేరేడ్మెట్ లో హాత్ సే హాత్ జొడో అభియాన్ యాత్ర…

ఇఫ్తార్ విందు కు ఆహ్వానం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 05 బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని శామీర్ పేట కు చెందిన మైనారిటీ నాయకులు జామా మసీదు కమ్యునిటి హాల్ నిర్మాణం సహాయార్థం కోసం కలిశారు.…

ఉంగుటూరు లో ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి.

( జనసముద్రం న్యూస్ ఉంగుటూరు మండలం)ఉంగుటూరు, ఏప్రిల్ 5:ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఏలూరు టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు…

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు: కుందూరు జానారెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ ..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 4 : ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో… హత్ సే హత్ జోడో యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కుందూరు…