శుభకృత్ నామ సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా గడపాలి: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగ కాంతారావు…

ఏపి ప్రభుత్వ పెద్దలను నమ్మి ఇసుక బిజినెస్ లోకి అడుగుపెట్టి..మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ్ రాజ్ ఉదంతంతో షాక్ తిన్న ఏపి వాసులు

అతడి పేరు కళ్లేపల్లి ప్రేమ్ రాజ్. అతడు ఎవరి వద్దా అప్పు చేయలేదు. కానీ.. ఇసుక వ్యాపారం చేశాడు. తాను చేసే బిజినెస్ లో పెట్టుబడులు పెట్టమని ఫ్రెండ్స్ ను కోరగా వారు ఓకే అంటూ పెట్టబుడలు పెట్టారు. అలా పెట్టిన…

మణుగూరు లో బియస్పి కార్యాలయాన్ని ప్రారంభించిన బియస్పి శ్రేణులు .

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 18. పినపాక నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయాన్ని శనివారం ఉదయం 10 గంటలకు మణుగూరు మండల కేంద్రంలో ప్రారంభించినట్లు పినపాక నియోజకవర్గం ఇంచార్జి అలెo కోటి ఒక…

సమాచార హక్కు చట్టమా ! నీ ఆచరణ ఎక్కడ…?

*సమాచారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్న పినపాక రెవిన్యూ అధికారులు. • త్వరలో రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామంటున్న ఆదివాసి సేన పినపాక మండల కమిటీ. జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి.శ్రీనివాస్,పినపాక , మార్చి 18.…

పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో గరిష్ట శిక్షా రేటును సాధించడానికి కృషి చేయాలి: సిపి రాచకొండ

జన సముద్రం న్యూస్ మల్కాజ్గిరి ప్రతినిధి తుపాకుల రమేష్ :18 మార్చ్ తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట శిక్షా రేటులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లను మరియు కోర్టు డ్యూటి ఆఫీసర్ ల కృషిని అభినందించారు. అదే విదంగా…

ఘనంగా శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(మార్చ్ 16) శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఅరెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామయ్య నగర్ కాలని అధ్యక్షులు తెల్లాపురం శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆయన ఫామ్ హౌస్ లో జన్మదిన…

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే నే మంచి ఫలితాలు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్. మండల కార్యదర్శి వీరన్న..

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, మార్చి 16: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించడం…

లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లించాలి: సామాజిక కార్యకర్త కర్నే రవి

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 16. మిషన్ భగీరథ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడ్వకేట్, సామాజిక కార్యకర్త కర్నె రవిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికులు గురువారం కలిశారు. ఈ సమావేశంలో కార్మికుల…

యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రభుత్వ విప్ రేగ కాంతారావు

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి . శ్రీనివాస్, ఆళ్లపల్లి, మార్చి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండల కేంద్రంలో రేగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేగా కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక…

ఏమ్మెల్సీ కవిత పై కక్షపూరిత దర్యాప్తులు తగవు: ఎంపీటీసీ కాయం శేఖర్.

జన సముద్రo న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 16. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం జానంపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కవిత…

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఎల్లా అలెర్ట్ జారీ

తెలంగాణలో వాతావరణం మారింది. ప్రస్తుతం ఎండలతో ఉక్కపోత పోయాల్సి ఉండగా మొత్తం పరిస్థితి చల్లగా అయింది.ప్రతి సంవత్సరం అకాల వర్షాలు పడటం మామూలే. కానీ పంటల మీద వచ్చే వర్షాలు ఇప్పుడు పంటలకు ముందే వస్తున్నాయి. గత వారం రోజులుగా వాతావరణం…

మౌలాలి డివిజన్ లో సమస్యలు.

మౌలాలి డివిజన్లో పర్యటించినమల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ జనసముద్రం న్యూస్ మల్కాజ్గిరి తుపాకుల రమేష్ మార్చ్ 16 మౌలాలి డివిజన్లో 3 వ రోజు హత్ సే హత్ జో డో యాత్రలో భాగంగా గురువారం రోజు…

సీపీఐ పార్టీ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి

ప్రభుత్వ భూములను కబ్జాలకు గురిఅవుతున్నాయని మల్కాజ్గిరి సిపిఐ పార్టీ తెలియజేశారు. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ తుపాకుల రమేష్ మార్చ్ 16 మల్కాజిగిరి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎమ్మార్వో…

ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయనుందా..??

జనసముద్రం న్యూస్,మార్చ్ 16: అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన…

బీజేపీ నేత కు చెందిన పత్రిక,న్యూస్ ఛానెల్ పై కేసిఆర్, బీఆర్ఎస్ అధికారిక నిషేదం..!

జనసముద్రం న్యూస్, మార్చ్ 15 : తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుగులో టాప్ న్యూస్ చానెల్ తోపాటు ఓ పార్టీకి దగ్గరగా ఉండే మీడియా కేసీఆర్ సహా తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై వెటకారం చేస్తూ ప్రసారం చేసింది. అప్పుడు ఆ…

నల్లగొండ వీఆర్ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ , కో కన్వీనర్ గా బొజ్జ లక్ష్మీ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక…

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 13 : దేవరకొండలో జరిగిన నల్లగొండ జిల్లా వీఆర్ఏ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పల్లా ప్రవీణ్ కుమార్ ను నల్గొండ విఆర్ఏ జేఏసీ జిల్లా…

నేతకాని సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 13. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం, పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరు జ్యోతి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పినపాక మండల నేతకాని సంఘం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సుష్మా స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవం : కొండేటి సరిత..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 12 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ బిజెపి మహిళామోర్చ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన “సుష్మాస్వరాజ్ అవార్డుల “ప్రదానోత్సవం జరిగింది. “అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవ” సందర్భముగా నేడు మిర్యాలగూడ పట్టణంలోని…

ఎస్కేయూలో గణితశాస్త్రంలో పరిశోధన విద్యార్థి మరణించడం చాలా బాధాకరం-AISA రాష్ట్ర అధ్యక్షుడు వేమన

జన సముద్రం న్యూస్, మార్చి 11,అనంతపురం.మరణించిన పరిశోధన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి..ప్రభుత్వం తక్షణమే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఇవ్వాలి.విద్యార్థి ఆత్మహత్యకు కారుకులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి.విశ్వవిద్యాలయం నందు గత కొన్ని రోజుల కిందట పరిశోధన విద్యార్థుల…

బాన్సువాడలో జన సముద్రం న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎస్పి

జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి బాన్సువాడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో శనివారం డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చేతుల మీదుగా జన సముద్రం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వం ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తాయని అన్నారు.…