ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు?
మెదక్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో అని?జన సముద్రంన్యూస్, మే 16,(పాపన్నపేట ) లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే…
పాపన్నపేట మండలంలో భారీ వర్షం? తడిసినవరి ధాన్యం
జన సముద్రం న్యూస్, మే 16,(పాపన్నపేట)పాపన్నపేట మండల కేంద్రమైన పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది ఉదయం నుండి వాతావరణం చల్లబడి ఆకాశంలో మార్పులు ఏర్పడ్డాయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది దీంతో కొనుగోలు కేంద్రాలలో…
మంచి మనసు చాటుకున్న పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా మే.16,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదగిరిగుట్ట:-ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన అభిలాష్ దర్శనం కోసం వెళ్లే క్రమంలో కారు విండో గ్లాస్ తెరిచి వెళ్లిపోయాడు.కారులో అభిలాష్ ఐడి కార్డులు,4 ఫోన్లు,పర్సు ఉన్నాయి.అక్కడే…
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సాయి గుడిలో ప్రత్యేక పూజలు
చింతపల్లి. మే 16 జన సముద్రం న్యూస్ నల్గొండ,వరంగల్, ఖమ్మం, జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల ఎమ్మెల్సీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వెళ్తున్న…
డిండి ప్రాజెక్టులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జనసముద్రం న్యూస్ మే16:డిండి:- గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం డిండి ప్రాజెక్టులోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దీంతో వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి…
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన సొల్లు బాబు
జన సముద్రం న్యూస్ హుజురాబాద్ మే 16: గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడును జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తొమ్మిది సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు…
కేటీఆర్ లైడిటెక్టర్ టెస్టుకు సిద్ధమేనా?
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18 గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల ఫోన్లను…
2కె రన్ ను విజయవంతం చేయాలి: కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు వివిధ నోడల్ అధికారులతో సమావేశమై 2కే రన్ ఏర్పాట్లను సమీక్షించారు.ఓటరు చైతన్యంపై ఏప్రిల్ 2న నిర్వహించే 2కె రన్…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ప్రతినిధి మార్చి 30 జనసముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వి తుంగతుర్తి మండల అధ్యక్షులు రచ్చ నవీన్-భావన వివాహం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన శుభకార్యంలో…
రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై తప్పుడు ప్రచారం అవకతవకలు జరిగుంటే ఆధారాలతో సహా నిరూపించండి మూల మధుకర్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదుసోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిని సంఘ సభ్యులు నిలదీయాలి.బయ్యారం మండల పరిధిలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్…
జిల్లాలో పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరిద్దాం.జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ కేసులను తక్షణమే పరిష్కరిద్దామని,సంవత్సరాల తరబడి కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, జైల్లో మగ్గుతున్న ఖైదీలను సకాలంలో కోర్టులో…
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ పాత్ర లేదు
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి వెల్డండ,మార్చ్,31(జన సముద్రం న్యూస్) కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు కెసిఆర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడటం సబబు కాదనిబీఆర్ఎస్ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడాతూ ఫోన్…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయి ఇందిరా కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ చేశారు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్, మార్చి.30 బి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ, వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం,శరీరంలో నీటిని కోల్పోవడం,పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరగవచ్చని,తీవ్రమైన వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం…
ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను…
బీఆర్ఎస్ కు కావ్య ఎందుకు షాకిచ్చింది?
బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకటి తరువాత మరొకటి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మరో సంచలనం రేపింది.…
జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.
జన సముద్రం మార్చి 28 బ్యూరో చీఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈ…
లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం…
ఘనంగా గాంధీజీలో ప్రపంచ నీటి దినోత్సవం
జన సముద్రం న్యూస్ నాంపల్లి మార్చి 28 నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు, నాంపల్లి మండల కేంద్రాల్లోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలలో మంగళవారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు…
దేవర కొండ పట్టణం లో విధి కుక్కల దాడి
పలువురికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం ఇచ్చిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు జన సముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి:28 దేవరకొండ పట్టణం లో విధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయింది.అవి ఎప్పుడు ,ఎలా దాడి చేస్తాయో అని ప్రజలు భయ భ్రాంతులు అవుతున్నారు.మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు…
బెల్టు షాపుపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు
ఎల్కతుర్తి మార్చి 28 జన సముద్రం న్యూస్, ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి గ్రామంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన కానీ ఎప్పటిలాగే బెల్ట్ షాప్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలిసి బెల్టు షాపుపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు పదివేల…

























