లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

రాయచోటి జనసముద్రం న్యూస్ జూలై 2 లయన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘనంగా సన్మానించడం జరిగిందని అధ్యక్షులు లయన్ పి.శ్యామ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు…

వైభవంగా హనుమాన్ రథోత్సవం.

జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 2 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల గ్రామంలో తూర్పు వీధిలో వెలిసియు ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లొ ప్రతి సంవత్సరం శ్రీ ఆంజనేయస్వామి జయంతి నిర్వహిస్తారు స్వామివారికి రథోత్సవం మంగళవారం…

హౌసింగ్ కాలనీల అభివృద్ధిపై వారంలోగా నివేదిక ఇవ్వాలి

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు జనసముద్రం న్యూస్ నరసరావుపేట (బ్యూరో) జూన్ 24. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హౌసింగ్ కాలనీల అభివృద్ధి పనుల పురోగతిని…

మున్సిప‌ల్ అధికారుల‌కు క్రిమిన‌ల్ కేసులు త‌ప్ప‌వా*?…

ఒక కేసు నుంచి త‌ప్పించుకున్నావెంటాడు తున్న మ‌రో కేసు ?? *అప్ప‌ట్లో ప‌నిచేసిన మేనేజ‌ర్‌ ,క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు ? జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24. చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో సంచ‌న‌లం రేకిత్తించిన కుంబ‌కోణంలో 10 ఉద్యోగులు స‌స్పెండ్ కు గురికావ‌డం,…

భూసేకరణ చేయడం అన్యాయం

జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 24చిలమత్తూరు మండలంలో సెజ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోవడం,మళ్లీ భూసేకరణ చేయడం అన్యాయమని సిపిఎం మండల కమిటీ, రైతులు తహశీల్దార్‌కి వినతిపత్రం సమర్పించారు.వీరాపురంలోని వలస పక్షుల నివాస భూములను మినహాయించాలని,అనుమతి లేకుండా కొత్త భూములు…

పదేళ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు.

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి జూన్ 24. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో 40 లక్షల రూపాయలతో గ్రామ ప్రజల పదేళ్ల కలను సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు…

శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు

కదిరి, జన సముద్రం న్యూస్, జూన్ 24:- భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ అధ్యక్షతన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా…

తల్లికి వందనం పథకం అమలు చేయడంతో లబ్ది చెందిన తల్లిదండ్రులు నాయకులు పాలాభిషేకం.

ద్వారకాతిరుమల జనసముద్రం న్యూస్ జూన్ 20. ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులు నాయకులు…

చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరములు కొరకు…

చింతూరు ఐటిడిఏ పరిధిలో ఆధార్ మేగా క్యాంపులు ప్రారంభం

జిల్లా ఇంచార్జి,జన సముద్రం న్యూస్, జూన్ 21 చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రత్యేక ఆధార్ మేగా క్యాంపులు నిర్వహించబడనున్నాయి. ఈ క్యాంపుల ప్రధాన ఉద్దేశం పీవీటీజీ కమ్యూనిటీలలో…

చిరుమాను చెట్టు నుంచి జారి పడిన వ్యక్తి మృతి

జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21 అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా…

చిలమత్తుర్ లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు

తహసీల్దార్ నటరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 21 చిలమత్తూరులోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో 1786లో తొలిసారిగా బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా జూన్‌ 20న జరుపుకునే…

అంథకారంలోకి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్

రూ.90 లక్షలకు పైగా పేరుకుపోయిన కరెంటు బిల్లులు పలుమార్లు ట్రాన్స్ కో అధికారులు నోటీసులు జారీచేసిన స్పందించని మేనేజ్ మెంట్ హెచ్ పి పరిధిలోని కనెక్షన్ కావడంతో సరఫరా కట్ అంథకారంలోకి వెళ్లిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్.. అవస్థలు పడుతున్న రోగులు…

పురుగుమందు తాకి మహిళా ఆత్మహత్య

మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం.అన్నమయ్య జిల్లా,…

కుప్పం నియోజకవర్గంలో దారుణం

మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:- నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)భర్త తిమ్మరాయప్ప…

ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్…

జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ

గోకవరం. జనసముద్రంన్యూస్ జూన్ 18 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం -చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు విశ్వసిస్తున్నారని గోకవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎమ్మార్వోలు …

రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 18- రాయచోటి పట్టణం స్థానిక మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో రామాపురం ఎమ్మార్వో వెంకటేష్, లక్కిరెడ్డిపల్లి ఎమ్మార్వో క్రాంతి కుమార్ లు రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్…

భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధానినరేంద్ర మోడీ

ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూన్ 18: భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన మంగళవారం ఒంటిమిట్ట మండలం…

మెగా డీఎస్సీ నియమకాల్లో మాకు ఏడాదికి కనీసం ఒక పాయింట్ చొప్పున అవకాశం కల్పించండి

కస్తూర్బా గాంధీ కాంటాక్ట్ రెసిడెన్స్ టీచర్స్ యూనియన్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 16 అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుండి వివరాల్లోకి వెళితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలల్లో 2006 నుండి నేటికీ వరకు సర్వీస్ 18…