గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలు

జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని స్లేట్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైస్ మిల్…

గుర్తుతెలియని వాహనం స్కూటర్ ను ఢీకొని వ్యక్తి మృతి

రామాపురం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ ,19 రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లి కు చెందిన పురము వెంకటరమణ ఆయన బావమరిది స్కూటర్ పైన రాయచోటికి వెళ్తుండగా చిట్లూరు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని పురము వెంకటరమణ కుడికాలు…

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

సెప్టెంబర్ 15(జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది….శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న…

తుమ్మేటి సమ్మిరెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న మంత్రి పొన్నం.

దగ్గరి ఆత్మీయన్ని కోల్పోయాను. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 15సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప…

విష జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేపట్టాలి: ఖానాపూర్ మండల వాసులు గ్రామ ప్రజలు

ఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 15ఖానాపూర్ పట్టణంలో విష జ్వరాల నియంత్రణకు ఫీవర్ సర్వే ను చేపట్టాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు వారిలో చాలామంది…

మా బిడ్డలకు ఏంటి, ఈఎట్టి చాకిరి..! “మహాప్రభు కలెక్టర్ వారు” …!!

చదువులు మాట దేవుడు ఎరుగు…!!గిరిజనులతో విద్యకు బదులు వెట్టిచాకిరి…!! అనంతరాజుపేట అంబేద్కర్ మినీ గురుకులం..!! ఇటువంటి తప్పులు, ఇంకెప్పుడూ జరగకుండా చూసుకుంటాము.. అంటున్న ఇంచార్జ్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 15,జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లాకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేట గ్రామపంచాయతీ…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత

జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెల్లి పరశురాములు ఎలాంటి…

54 ఎర్ర చందన దుంగలను, ఒక మినీ లారీని పట్టుకున్న రిస్క్ టీం…!!

ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ ) అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్ సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న తిరుపతి టాస్క్…

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం రోజున కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన…

దండేపల్లిలో చోరీ కేసులో నిందితులను పట్టుకున్న సీఐ.. ఎస్సై.. సొత్తు రికవరీ..

ఎల్కతుర్తి ఆగస్టు 21 జన సముద్రం న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు ,7 తులాల బంగారం, చోరీ ఆగస్టు 2న జరిగిందని సీఐ పులి రమేష్ తెలిపారు. బుధవారం నిందితుని పట్టుకొని,…

వీధి కుక్కల సైర్య విహారం.

మండల కేంద్రంలో ఉదృతంగా మారిన గ్రామ సింహాల పోరు ఆగస్టు 21 (జనసముద్రం న్యూస్ చింతపల్లి) మండల కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడద. చిన్న పిల్లలను పెద్దలను ఒంటరిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఘోరంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. వారం…

ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ…

అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది మిల్లులు, అనేక కెమికల్…

లేడీస్ టాయిలెట్ లో దుండగుడు..దేహశుద్ది

యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని కిందకు లాగిన…

బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం ?.. వైయస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి..?

వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..? ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్…

ఫ్యాన్ ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

జూలై 23 (జనసముద్రంన్యూస్ చింతపల్లి ). చింతపల్లి గ్రామానికి చెందిన పేర్ల వెంకట్ రెడ్డి తండ్రి జంగారెడ్డి, వయసు 51 సంవత్సరాలు చింతపల్లి మండలం కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు అప్పుల బాధతో తీవ్ర మనోవేదనకు…

బీబీనగర్ లో భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్ నివాసాల మధ్యన…

సి.బి.ఐ అధికారులమని.. మాజీ ఎమ్మెల్యే అకౌంట్లో 48 లక్షల 49 వేల రూపాయలు లూటి చేసిన సైబర్ నేరగాళ్లు…..

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్ కమ్మ వీధిలోకాపురం ఉండు…

భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సి ఆర్ వో ఆఫీస్ సిబ్బంది!

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు,భక్తులకు రోజురోజుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ,సి .ఆర్ .వో ఆఫీసులో పనిచేసే సిబ్బందిపై ఎందుకు అంత ప్రేమ సిబ్బంది చేస్తున్న దోపిడీ లో ఉన్నదికారులకు వాటాలు…

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ

జూన్ 26 (జనసముద్రం న్యూస్ చింతపల్లి ) చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామ పరిధిలోని విరాట్ నగర్ కాలనీ వద్ద వృద్రురాలి మెడలోని గొలుసు లాక్కెళ్లిన వైనంబుధవారం రోజు నాడు సాయంత్ర నాలుగు గంటల సమయం లో కుర్మేడు గ్రామానికి చెందిన…