రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషాయ జండా ఎగురుతుంది

బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు జనసముద్రం న్యూస్ జూన్ 21 హుజురాబాద్ బిజెపి హుజురాబాద్ పట్టణ శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పర్చిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి…

నిధులు కేటాయించినా రంగథాముని చెరువు అభివృద్ధి లో జాప్యం ఎందుకు.. ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు

జనసంద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జూన్ 21 కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను…

బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.

జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21. బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన…

నేను అండగా ఉంటా..ఎమ్మెల్యే మురళీ నాయక్..

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 21 మహబూబాబాద్ మండలం నేతాజీ తండా వద్ద లారీ ఢీకొన్న ప్రమాదం లో గాయపడి ,హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను ఎమ్మెల్యే మురళీ నాయక్…

పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం

జనసముద్రం న్యూస్ భీమారం జూన్ 21: భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై భీమారం ఎస్సై కే. శ్వేత అవగాహన కల్పించారు, భీమారం ఎస్సై కే శ్వేత పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలకు…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 21 మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చిన్న శంకరంపేట మండలం మడూర్…

తల్లికి వందనం పథకం అమలు చేయడంతో లబ్ది చెందిన తల్లిదండ్రులు నాయకులు పాలాభిషేకం.

ద్వారకాతిరుమల జనసముద్రం న్యూస్ జూన్ 20. ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులు నాయకులు…

చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరములు కొరకు…

చింతూరు ఐటిడిఏ పరిధిలో ఆధార్ మేగా క్యాంపులు ప్రారంభం

జిల్లా ఇంచార్జి,జన సముద్రం న్యూస్, జూన్ 21 చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రత్యేక ఆధార్ మేగా క్యాంపులు నిర్వహించబడనున్నాయి. ఈ క్యాంపుల ప్రధాన ఉద్దేశం పీవీటీజీ కమ్యూనిటీలలో…

చిరుమాను చెట్టు నుంచి జారి పడిన వ్యక్తి మృతి

జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21 అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా…

చిలమత్తుర్ లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు

తహసీల్దార్ నటరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 21 చిలమత్తూరులోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో 1786లో తొలిసారిగా బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా జూన్‌ 20న జరుపుకునే…

అమ్మాపురం గ్రామంలో వెలగని విద్యుత్ దీపాలు

తొర్రూర్ డివిజన్ జనసముద్రం న్యూస్ జూన్ – 18అమ్మాపురం గ్రామంలో 1వ వార్డ్ లో గత నెల నుంచి విద్యుత్ విధి దీపాలు వెలగడం లేదు వీధి దీపాలు వెలుగక పోవడంతో వానకాలం కావడంతో రాత్రి సమయంలో పాములు, తేళ్లు లాంటి విష…

ఏసీబీ రైడ్లో రెడ్ అండ్ గా పట్టుబడ్డ కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ స్వరూప

—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ కి రెడ్…

రేషన్ కార్డులో పేర్లు ఉన్న అందని రేషన్ బియ్యం

ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ జూన్ 18 కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పిన అందులో పేర్లు చేర్చబడిన వారికి బియ్యం అందడం లేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిన బియ్యం…

చర్లపల్లి డివిజన్‌లో పార్కుల అభివృద్ధి ధ్యేయం:-కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ చర్లపల్లి డివిజన్‌లో ఉన్న ఆఫీసర్స్ కాలనీ,విద్య మారుతీ కాలనీ,లక్ష్మీనగర్ కాలనీ మరియు వీఆర్ నగర్ కాలనీల్లో పార్కుల అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి పరిశీలన నిర్వహించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు,కార్పొరేటర్ బొంతు…

కరీంనగర్ కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ప్రజల్లో విశ్వాసానికి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ పమేలా. ( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకంతో స్థానిక ప్రభుత్వ జనరల్…

జిహెచ్ఎంసి కమిషనర్‌తో ముఖ్యమైన అంశాలపై చర్చించిన కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి జన సముద్రం న్యూస్ జూన్ 18 జిహెచ్ఎంసిలోని అనేక ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. మరీ ముఖ్యంగా నగరంలో “రోహిగాస్” చట్టబద్ధం చేయబడుతున్న జనన & మరణ ధృవీకరణ పత్రాల కుంభకోణంపై రాష్ట్ర విజిలెన్స్ విచారణను డిమాండ్ చేసాము.వీటితో…

నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడమే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా బాల్య వివాహాలను నివారించవచ్చు—మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్:-శామీర్ పేట్ ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి మరియు…

కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

జనసముద్రం రామకృష్ణాపూర్ జూన్ 18 రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్,లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ లో భాగంగా పట్టణంలోని శ్రీలక్ష్మీ గణేష్ మండపం వద్ద ఉచిత కంటి వైద్యశిభిరం నిర్వహించారు.డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ ఛైర్మెన్ మోదుంపురం…