మినీ ఫ్రీ వై ఫై బస్సులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

జనసముద్రం న్యూస్, మాదాపూర్, డిసెంబర్ 09: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో సైబర్ టవర్స్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి , టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ , అదనపు ,…

సర్పంచుల సమస్యలపై ధర్నా కార్యక్రమంలో ఇందిరా పార్క్ వద్ద రేవంత్ రెడ్డిని కలిసిన డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె,జనవరి 9: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు సర్పంచుల సమస్యలపై ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గం లోని…

డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల మాట ఏమయ్యింది:బిజెపి సూటి ప్రశ్న

జన సముద్రం న్యూస్, కోహెడ, కోహెడ ప్రసాదరావు, జనవరి 9 : సిద్దిపేట జిల్లా,కోహెడ మండలానికి డబుల్ బెడ్ రూం ఇండ్ల మాట జూటేనా? అరెపల్లి మినహా మరే గ్రామానికి దళితబంధు ఉసేలేదా అని బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం…

సత్యనారాయణ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది:ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

జనసముద్రం న్యూస్,పరిగి, జనవరి 09: పరిగి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ ఎదిరే కృష్ణ గారి తండ్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎదిరే సత్యనారాయణ గారు అకాల మరణం చెందడంతో వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పరిగి…

“పార్ట్ బి” లో ఉన్న ప్రభుత్వ భూములకు అర్హులైన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు అందించి ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 9: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మిర్యాలగూడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మనం మూడు పూటలా అన్నం తింటున్నామంటే కారణం అన్నదాతలే నని తెలంగాణ…

అవంతిపురం పరిధిలోని కొత్త కాలనీ గ్రామవాసులు ఆకలిదప్పులతో,విష సర్పాల మధ్య జీవనం సాగిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం : జూలకంటి రంగారెడ్డి

జనసముద్రం న్యూస్, అవంతిపురం,మిర్యాలగూడ మండలం ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె,జనవరి 9: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనిమిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త కాలనీ గ్రామ వాసుల కష్టాలు చాలా భయానకం. ఈ గ్రామ వాసుల ప్రజల…

12వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలి:బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య

జనసముద్రం న్యూస్, తొర్రూరు ,పాలకుర్తి , జనవరి 09: 12వ తారీకున మహబూబాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్ధవంగర మండల అధ్యక్షులు ఈదురు…

జంగారెడ్డిగూడెంలో రోడ్లు బాగు చేయాలి అంటూ నిరసన చేస్తున టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

జనసముద్రం న్యూస్,జంగారెడ్డి గూడెం,జనవరి 9 : ఈ రోజు అనగా ది 9.1.2023 సోమవారం జంగారెడ్డిగూడెం నుంచి మైసైనగూడెం వయా శ్రీనివాసపురం రోడ్డు నిర్మించాలని శ్రీనివాసపురం సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు చేపట్టిన మహా పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు…

స్టీల్ ప్లాంట్ పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ చెల్లించాలి:సీఐటీయూ

జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి 9: ఈ రోజు వైర్ రాడ్ మిల్-2 సీఐటీయూ నూతన కమిటీ ని డ బల్యు అర్ యం 2 విభాగాధిపతి కె.వి.దినకర్ కి సీఐటీయూ గౌరవ అధ్యక్షులు, ఉక్కు పోరాట పరిరక్షణ కో కన్వీనర్ జె. అయోధ్యరాం,…

కాలుష్య నియంత్రణకు సహకరించండి : నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,జనవరి9: కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల తో పాటు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు.సోమవారం ఆమె కాలుష్య నియంత్రణలో భాగంగా జీవీఎంసీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం…

గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా తొనకనురి అశోక్

జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9: తుంగతుర్తి:- తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడిగా తొనుకునూరి అశోక్ గౌడ్ ని నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణ గౌడ్ చేతుల మీదుగా సోమవారం నియామాక…

పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేసి, గోదాదేవికి సారె, చీర ప్రధానం చేసిన తుంగతుర్తి భక్తులు

జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9: ఈరోజు మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి మరియు శ్రీ గోదాదేవి అమ్మవారికి చీరె మరియు సారే కార్యక్రమం నిర్వహించడం…

మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా భారత దేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి వేడుక

జనసముద్రo న్యూస్, తుంగతుర్తి,జనవరి 9: ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రం లోని తెలంగాణ మైనార్టీ స్కూల్ లో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ * జయంతిని సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు…

బుడుగుల లో హెల్త్ క్యాంప్

జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం,జనవరి 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామం ఐన బుడుగుల యందు మరియు ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలు ఉన్న వారి నుండి రక్త…

అధికారుల అవినీతి, అక్రమాలపై కలెక్టర్ కు గ్రీవెన్స్ సెల్ లో టిడిపి,బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు..!

జనసముద్రం న్యూస్ పర్వతగిరి జనవరి 9: పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ లో ఉన్న రేగడి మట్టి నీ కొంతమంది దళారులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్ లో ఆర్ ఎస్ పి…

తాలూకా రెడ్డి సేవా సమితి అధ్యక్షులుగా పసుల శేఖర్ రెడ్డి,రెడ్డి సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

జనసముద్రం న్యూస్,వెల్దండ,జనవరి 09: వెల్దండ మండల పరిధిలోని లక్ష్మారెడ్డి గార్డెన్ లో ఆదివారం తాలుక రెడ్డి సేవా సమితి నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం తాలుక రెడ్డి సేవా సమితి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…

తల్లి తండ్రు లారా..మీ పిల్లలు జర జాగ్రత్త..సైబర్ క్రైమ్ ఉచ్చులో పడొచ్చు..?

జనసముద్రం న్యూస్, జనవరి 9, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జే : మనదేశంలో సైబర్ క్రైమ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి,ఇటువంటి సైబర్ నేరాలను “సైబర్ క్రైమ్” లేదా “కంప్యూటర్ ఆధారిత నేరం” కూడా అని అంటారు. ఈ సైబర్…

రోడ్డుపై కేజ్ వీల్స్ టాక్టర్..అధికారులు చూసినా నో రియాక్షన్..!

జనసముద్రం న్యూస్,జనవరి 9: నారాయణపేట జిల్లా, కృష్ణ మండల్ పరిధిలోని తైరోడ్ గ్రామంలో శివారులో. రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు ను పొలం నుండి 2 కిలోమీటర్స్ అలాగే రోడ్డుపై కేజ్ వీల్స్ టాక్టర్స్.. నడుస్తున్న అధికారులు చూసి చూసినట్టుగా…