యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) కి మద్దతు పై సీఎం జగన్ పై ప్రధాని మోడీ ఒత్తిడి..!!

జనసముద్రం న్యూస్, అమరావతి, జూలై 10: వైసీపీలో ఒక విషయం ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పటి వరకు కేంద్రంతో రాసుకుని పూసుకొని తిరుగుతు న్న విషయం గోప్యంగానే ఉన్నా.. తాజాగా అది కాస్తా బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంపైనే నాయకుల…

హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ జులై 8ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జాతీయ ప్రధాన రహదారి సమీపంలో మూడు రోజులు క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు మండల పోలీస్ అధికారి…

చికిత్స కోసం వెళ్తే ముక్కు లేకుండా చేసిన ఫెర్నాండెజ్ హాస్పిటల్..!

జనసముద్రం న్యూస్,హైదరాబాద్, జూలై 8: హైదరాబాద్ మహానగరంలో పేరున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం నోటి వెంట మాట రాకుండా చేస్తోంది. పది రోజుల శిశువుకు చికిత్స కోసం తీసుకెళితే.. చికిత్సలో భాగంగా నయం చేయాల్సింది పోయి.. వారి నిర్లక్ష్యం కారణంగా…

యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

జనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు ఎన్నో ఏళ్లుగా…

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి:-పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా కురవి మండలం (విలేజ్) గుండ్రాతి మడుగు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిరసన కార్యక్రమం ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి…

రెండవసారి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అంబటి వీరభద్ర .

జన సముద్రం (డోర్నకల్ డివిజన్ ) టిపిసిసి ఈరోజు అధికారికంగా ప్రకటించిన మండల అధ్యక్షులు ప్రకటనలో రెండవసారి కురవి మండల అధ్యక్షులుగా అంబటి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషమైన విషయం ,అంబటి వీరభద్రం గారు 2001 నుండి 2006 వరకు…

యూనిఫామ్ ల పంపిణి

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)సీరోలు మండల లోని కాంపల్లి కాంప్లెక్స్ పరిది లోని వివిధ పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లు, రికార్డ్స్ ను తనిఖీ చేసి, తెలుగు, ఆంగ్లం లో విద్యార్థుల పఠణ సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగిందని…

గుడిసె వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని ప్రభుత్వమే పంచాలి.:నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)ప్రభుత్వ భూమి గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి భూమిని పంచి పట్టాలివ్వాలని సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు .సిపిఐ కొరివి మండల సమితి ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న పేదలచే గుడి…

మరోసారి మానవత్వం చాటుకున్న డాక్టర్: రామచంద్రు నాయక్.

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రు నాయక్ కురవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల యాకన్నా గత కొద్ది రోజుల నుండి కనితితో బాధపడుతుండగా వారి యొక్క హాస్పటల్ కు పిలిపించి కనితి…

ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డ తాడిపత్రి సీఐ

జనసముద్రం న్యూస్,తాడిపత్రి,జూన్ 3: అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐగా వ్యవహరిస్తున్న 52 ఏళ్ల ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. చిత్తూరు…

వేంకటగిరి అయ్యప్ప నిధులకు రక్షణ కరువు..!!

జనసముద్రం న్యూస్, ,వెంకటగిరి,తిరుపతి జిల్లా, జూలై 01: వెంకటగిరి అయ్యప్ప స్వామి దేవాలయం నిధులు స్వాహా చేస్తున్న దేవాలయ కమిటీ సభ్యులు, దీనిపై ఆలయ కమిటీ ధర్మకర్త చిట్టామూడి వెంకటరాయులు పలు సార్లు ఎండోమెంట్ శాఖ వారికి లేఖలు రాయటం జరిగింది,…

గ్రామీణ ప్రాంత బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ఆధార్ ప్రత్యేక శిబిరాలు

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మోదుగులగూడెం గ్రామం, కురవి మండలం, బురాన్ పురం గ్రామం, మరిపెడ మండలం మరియు పరిసరాల ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఈరోజు మరియు రేపు గ్రామీణ ప్రాంతం పైన తెలిపిన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ప్రత్యేక…

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కు దెబ్బే నా..??

జనసముద్రం న్యూస్,జూన్ 30: ఎవరు అవునన్నా కాదన్నా జనసేన అధినేత పవన్ కళ్యాన్ క్రౌడ్ పుల్లర్. ఆయనకు ఉన్న సినీ గ్లామర్  మరెవరికీ లేదు అంటారు. అంతలా పవన్ జనాదరణలో నంబర్ వన్ గా ఉన్నారు. అందుకే ఆయన వారాహి రధాన్ని…

ముగ్గురు వసూల్ రాజా ఎమ్మెల్యే లకు టిక్కెట్లు లేనట్లే..!!

జనసముద్రం న్యూస్,జూన్ 30: వైసీపీకి రాజకీయ ప్రకాశంగా ఉన్న కీలక జిల్లాలో సిట్టింగులకు వారి తీరు వల్లనే టికెట్ విషయంలో కొన్ని సీట్లలో డౌట్ కొడుతొందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం నుంచి…

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమను భారత్ లో కలపాలని కోరుకుంటున్నారు..పాక్ కు గట్టి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

జనసముద్రం న్యూస్,జూన్ 27: రచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్ కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన…

కుప్పంలో ఓ ఇంట్లో భారీ పేలుడు..దంపతులకు తీవ్ర గాయాలు

రాయలసీమలో నాటుబాంబు ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జనావాసాల్లో నాటుబాంబు పేలడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో పొలం పనులు చేస్తుండగా.. కవర్లో దాచి పెట్టిన నాటుబాంబు పేలి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.…

600 వాహనాలతో మహారాష్ట్రకు బయల్దేరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటకు బయలుదేరారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న కేసీఆర్.. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌‌లో ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్‌లో రెండు…

వస్త్రం తండాలో ఎస్ టి ఎస్ సి ప్రజలకు మీటర్ల పంపిణీ

జనసముద్రం న్యూస్ (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం లోని వస్త్రం తండా గ్రామపంచాయతీ పరిధిలో మీటర్ కలెక్షన్ లేని గిరిజన వాసులకు స్థానిక సర్పంచి బానోత్ కళ్యాణి మరియు సిరోల్ మండల ఏ ఈ సిహెచ్ జయప్రకాష్ నారాయణ ,స్థానిక…

మోదుగులగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సమస్యను పరిష్కరించిన మహబూబాద్ డివో.

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మహబూబాబాద్ డివో హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మీ ఇవ్వడంతో విద్యార్థుల్లో…

మునిగిపోయిన టైటానిక్ ను చూడటానికి వెళ్లిన జలాంతర్గామి ఇక గల్లంతేనా..??

కొన్నిసార్లు కటువుగా ఉన్నా నిజం చెప్పక తప్పదు.. నిష్టూరంగా ఉన్నా వాస్తవం వెల్లడించక తప్పదు.. అలాంటి పరిస్థితే టైటాన్ సబ్ మెరైన్ విషయంలో ఎదురవుతోంది. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన మహా నౌక టైటానిక్ శకలాల ను చూసేందుకు కెనడా లోని…