సత్యనారాయణ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది:ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

జనసముద్రం న్యూస్,పరిగి, జనవరి 09: పరిగి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ ఎదిరే కృష్ణ గారి తండ్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎదిరే సత్యనారాయణ గారు అకాల మరణం చెందడంతో వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పరిగి…

“పార్ట్ బి” లో ఉన్న ప్రభుత్వ భూములకు అర్హులైన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు అందించి ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 9: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మిర్యాలగూడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మనం మూడు పూటలా అన్నం తింటున్నామంటే కారణం అన్నదాతలే నని తెలంగాణ…

అవంతిపురం పరిధిలోని కొత్త కాలనీ గ్రామవాసులు ఆకలిదప్పులతో,విష సర్పాల మధ్య జీవనం సాగిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం : జూలకంటి రంగారెడ్డి

జనసముద్రం న్యూస్, అవంతిపురం,మిర్యాలగూడ మండలం ,మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె,జనవరి 9: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోనిమిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త కాలనీ గ్రామ వాసుల కష్టాలు చాలా భయానకం. ఈ గ్రామ వాసుల ప్రజల…

12వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలి:బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య

జనసముద్రం న్యూస్, తొర్రూరు ,పాలకుర్తి , జనవరి 09: 12వ తారీకున మహబూబాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్ధవంగర మండల అధ్యక్షులు ఈదురు…

గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా తొనకనురి అశోక్

జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9: తుంగతుర్తి:- తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడిగా తొనుకునూరి అశోక్ గౌడ్ ని నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణ గౌడ్ చేతుల మీదుగా సోమవారం నియామాక…

పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేసి, గోదాదేవికి సారె, చీర ప్రధానం చేసిన తుంగతుర్తి భక్తులు

జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9: ఈరోజు మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి మరియు శ్రీ గోదాదేవి అమ్మవారికి చీరె మరియు సారే కార్యక్రమం నిర్వహించడం…

మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా భారత దేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి వేడుక

జనసముద్రo న్యూస్, తుంగతుర్తి,జనవరి 9: ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రం లోని తెలంగాణ మైనార్టీ స్కూల్ లో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ * జయంతిని సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు…

బుడుగుల లో హెల్త్ క్యాంప్

జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం,జనవరి 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామం ఐన బుడుగుల యందు మరియు ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలు ఉన్న వారి నుండి రక్త…

అధికారుల అవినీతి, అక్రమాలపై కలెక్టర్ కు గ్రీవెన్స్ సెల్ లో టిడిపి,బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు..!

జనసముద్రం న్యూస్ పర్వతగిరి జనవరి 9: పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ లో ఉన్న రేగడి మట్టి నీ కొంతమంది దళారులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్ లో ఆర్ ఎస్ పి…

తాలూకా రెడ్డి సేవా సమితి అధ్యక్షులుగా పసుల శేఖర్ రెడ్డి,రెడ్డి సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

జనసముద్రం న్యూస్,వెల్దండ,జనవరి 09: వెల్దండ మండల పరిధిలోని లక్ష్మారెడ్డి గార్డెన్ లో ఆదివారం తాలుక రెడ్డి సేవా సమితి నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం తాలుక రెడ్డి సేవా సమితి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…

రోడ్డుపై కేజ్ వీల్స్ టాక్టర్..అధికారులు చూసినా నో రియాక్షన్..!

జనసముద్రం న్యూస్,జనవరి 9: నారాయణపేట జిల్లా, కృష్ణ మండల్ పరిధిలోని తైరోడ్ గ్రామంలో శివారులో. రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు ను పొలం నుండి 2 కిలోమీటర్స్ అలాగే రోడ్డుపై కేజ్ వీల్స్ టాక్టర్స్.. నడుస్తున్న అధికారులు చూసి చూసినట్టుగా…

దామరచర్ల మండలం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

జన సముద్రం న్యూస్, జనవరి 8, దామర చర్ల మండలం (మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె ). మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండ లంలో గ్రామాలైన కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టెకుంట గ్రామాల నందు సుమారు 60…

రూ.23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మౌలాలి138డివిజన్లోని క్రియేటివ్ నగర్ లో 23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా క్రియేటివ్ నగర్ నివాసితులు డ్రైనేజ్ వాటర్ తోను, వర్షపునీరుతోను…

ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!

కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు.  ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం.  బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో  20…

సేవే పరమావధిగా పనిచేస్తున్న కెఎంఆర్ ట్రస్ట్.

వనపర్తి జిల్లా ,చిన్నంబావి మండలం ,జనసముద్రం ప్రతినిధి శ్యాం ,జనవరి 7 చిన్నంబావి మండల పరిధిలో కొత్త మాధవరావు ట్రస్ట్ సేవే పరమావధిగా పనిచేస్తూ … నిరుపేదలకు అప్పన్న హస్తం అందించడానికి ఎల్లవేళలా ముందుంటుందని కెఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కొత్త కళ్యాణ్రావు…

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీసీ సంఘం నాయకులు…

జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 7 మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మీ బాబు సింగ్ ను మండల బీసీ సంఘం నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ…

మంత్రులు,వారి బంధువులు,అనుచరుల దోపిడీ కి ప్రజల బెంబేలు.. 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత..కేసీఆర్ సర్వే రిపోర్టుతో మంత్రుల్లో అలజడి..!

జనసముద్రం న్యూస్,జనవరి 7 మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో షాక్ తిన్న…

బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్.. బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు

జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలంగాణలో కామారెడ్డి కలెక్టరేట్ ఉద్రికత్తలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ పోలీస్ కేసు నమోదు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించినందుకు బండి సంజయ్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై…