గడపగడపకు బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై ప్రచారం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక ,ఫిబ్రవరి 7. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా పినపాక మండల కేంద్రంలో తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంంటి సత్యం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై రూపొందించిన…

మానవత్వం చాటుకున్న ఎం పి పి గుమ్మడి గాంధీ

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 7. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గడ్డంపల్లి గ్రామం చెందిన కదురు కౌసల్య(70) కొన్నిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించింది. కడు పేదరికం తో జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబ…

శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు…

జనసముద్రం న్యూస్:(ఫిబ్రవరి 07)హుజురాబాద్ టౌన్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తేది 17. 02. 2023 నుండి తేది 19 వరకు హుజురాబాద్ నుండి వేములవాడకు ప్రతిరోజూ 15 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీమతి పి.అర్పిత తెలిపారు.30 మంది…

చీకటి మయంగ తూప్రాన్ పట్టణంలోని లోని నర్సాపూర్ చౌరస్తా

చౌరస్తాలో లైట్లు ఏర్పాటు చేయాలి : తూప్రాన్ ప్రజలు మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :7 తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలో ని నర్సాపూర్ చౌరస్తాలోఇదివరకు ఉన్న లైట్స్ ఒక భారీ కంటైనర్ వాహనం ఢీకొనగా స్తంభం విరిగిపోవడంతో…

కెసిఆర్ కు మెచ్చిన పథకం కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం

*నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి… మెదక్ జిల్లా, ప్రతినిధి, ఎర్ర. పురుషోత్తం (జన సముద్రం న్యూస్ )ఫిబ్రవరి: 7 మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిషత్ కార్యాలయంలో షాద్ ముబారక్ కళ్యాణ్ చేపలకు పంపించడానికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్…

వెంకటాయపల్లిలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 7 తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో యాదవుల కులస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతర ఉత్సవాలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో గత 20 సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా యాదవ కులస్తులు…

పట్టాలు పొందిన రైతుల సమాచారం ఇవ్వండి: గొడిశాల రామనాథం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 6. పినపాక మండలంలో ఎంతమంది రైతులకు పట్టాలు మంజూరయ్యాయో, మంజూరు కానీ రైతులు ఎంతమంది ఉన్నారన్న సమాచారం అందించాలని పినపాక మండల కేంద్రంలోని తాసిల్దార్ ను కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం…

మౌలాలి నుండి సనత్ నగర్ వరకు పేజ్ 2ఎంఎంటీఎస్ రైల్వే నిధులు

మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 06 మల్కాజ్గిరి పట్టణ ప్రజలు ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలందరి నీ ఉద్దేశించి రైల్వే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కి మౌలాలి కార్పోరేటర్ సునీత శేఖర్ యాదవ్…

ఘనంగా ఆవ్యుక్త ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 06) శేరిలింగంపల్లి లో గల అవ్యుక్త” ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు బి హెచ్ ఈ ఎల్ లోని ఇంటర్నేషనల్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం…

రంగంపేటలో అక్రమ వెంచర్ల హవా

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వెంచర్లు రాత్రి మట్టి తవ్వకాలు నడుస్తున్నపుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు మత్తులో నిబంధనలకు తిరోధకాలిస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం…

జీవో నెంబర్ 59 రెగ్యులరైజేషన్ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని

మల్కాజ్గిరి తాసిల్దార్ వెంకటేశ్వర్లు మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 06 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీఓ.నెంబర్ 58,59 ద్వారా రెగ్యులరైజేషన్ స్కీమును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు అవకాశం ఉపయోగించుకొని…

మన ఊరి మనబడి కార్యక్రమంతో పాఠశాలలు బాగుపడతాయి

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి:6 మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది సర్పంచ్ అన్నారు. అలాగే మేజర్ అండ్…

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులకు తక్షణమే స్పందించాలి….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6 ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజావాణి పోర్టల్ లో అప్ డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన…

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6 మీ భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల కోసం, మీ పై ఆధారపడ్డ వారి కోసం ఉన్నత ఉద్యోగ సాధనే లక్ష్యం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హితవు…

టర్కీ,సిరియా దేశాల్లో భారీ భూకంపం..ఇప్పటిదాకా 643 మంది మృతి

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 06: టర్కీ సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆ రెండు దేశాలు చిగురుటాకుల్లా వణికాయి. టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసిఆర్ ప్రభుత్వానికి హై కోర్ట్ లో ఎదురుదెబ్బ

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 06: బీజేపీపై పోరాడుతున్న కేసీఆర్ కు కాలం కలిసిరాలేదని బీఆర్ఎస్ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరుకునపెట్టాలని చూసిన కేసీఆర్ కు న్యాయస్థానంలో చుక్కెదురైందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో…

కౌలు రైతుల పరిస్థితి

గతంలో కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం… •కౌలు రైతులకు కన్నీటి కష్టాలేనా… కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి… • అఖిలపక్ష నాయకుల డిమాండ్…. మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 5 రాష్ట్రంలో రైతులకు, కౌలు రైతులకూ…

రంగంపేటలో అక్రమ వెంచర్ల హవా….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి’5 మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వెంచర్లు రాత్రి మట్టి తవ్వకాలు నడుస్తున్న పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు…

నిజాయితీని కనబర్చిన ఆటో డ్రైవర్ కృష్ణ

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 05 రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో నిన్న రాత్రిఓలా ఆటో లో తన బ్యాగును మర్చిపోయిన రవి అనే వ్యక్తి డయల్ 100 కి…

నిజాయితీని కనబర్చిన ఆటో డ్రైవర్ కృష్ణ

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 05 రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల గ్రామంలో నిన్న రాత్రిఓలా ఆటో లో తన బ్యాగును మర్చిపోయిన రవి అనే వ్యక్తి డయల్ 100 కి…