జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
-తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.14,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా:-తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ జర్నలిస్ట్…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత
జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెల్లి పరశురాములు ఎలాంటి…
ఆదమరిస్తే… అంతే సంగతి
జన సముద్రం న్యూస్, ఆగస్టు 22 (భద్రాచలం):భద్రాచలంలోని కూనవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రహదారిపై గుంత ఏర్పడింది. ఈ మార్గం మీదుగా పలు వాహనాలు వెళ్తుంటాయి. వాహనదారులు రహదారిపై ఏర్పడిన గుంతను గమనించకపోతే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే…
మహిళలల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: విజయ శంకర్
జన్నారం విలేఖరి, జన సముద్రం న్యూస్, ఆగస్టు 22మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా మహిళ ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి…
జనసముద్రం కథనానికి స్పందన.
గుంతలు పడిన రోడ్ల కు ఎట్టకేలకు మరమ్మత్తులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 18 ఆగష్టు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట (టౌన్) మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు…
ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .
జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ…
సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా చౌడపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది
జనసముద్రం న్యూస్ ఆగస్టు17: పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.లక్షల వరకు పూర్తిగా ఋణ మాపి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ. మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
గుంతల మయంగా తవక్లాపూర్ రహదారి
జనసముద్రం జూలై 28:డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని నగార దుబ్బ తండ గ్రామపంచాయతీ నుండి తవక్లాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలుగా తయారై ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని…
గుంతలతో ప్రమాదకరంగా మారిన రోడ్డు
ఖానాపూర్ నియోజకవర్గం జూలై 28(జన సముద్రం న్యూస్)ఉట్నూరు షాంపూర్ ఎక్స్ రోడ్ నుండి జైనురు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలతో ఈ రోడ్డు మార్గంగా అధ్వానంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు గుంతలతో ఉండటంతో అటువైపు రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర…
సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
జన్నారం మండల రిపోర్టర్ జన సముద్రం న్యూస్ జులై 28: మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని రామ్ నగర్ మేదర్ వాడలో నిర్మించిన సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు.కాలనీలా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం మేదరి వాడలో కొత్తగా…
ఈ వాడ.. నీదిఆ వాడ.. నాది.
ఆ “దొర” (పటేల్) మరణిస్తే ఈ రోజు “చావు బొంద” తవ్వడం నా వంతు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 జూలై భారతదేశంలో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా గ్రామాలలో కొనసాగుతూనే ఉన్నాయని అటువంటి సాంప్రదాయాలకు స్వస్తి పలికి…
రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి:మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్:-అర్హులైన రైతులు రైతు భీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.శనివారం మండలంలోని బీబీనగర్ జైనపల్లి గ్రామాలల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు.18 సంవత్సరాల…
అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలి:కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి:-అంగన్వాడీ కేంద్రాల అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు,మిషన్ భగీరథ…
లేడీస్ టాయిలెట్ లో దుండగుడు..దేహశుద్ది
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని కిందకు లాగిన…
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు
పట్టించుకున్న నాధుడే కరువాయేకామేపల్లి,జనసముద్రం, జులై 22 :సాతాని గూడెంపంచాయతీ పరిధిలోని సాతాన్ని గూడెం “యుపిఎస్” ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలకు ఆ నీళ్లలోనే…
తోట రాముడు డిసైడ్ చేస్తేనే బ్యాంక్ రుణాలు
జన సముద్రం దిన పత్రిక ప్రతినిధి,మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, జూలై 23: ,తోట రాముడు సెటిల్ మెంట్ లు చేస్తాడని సినిమాలలో చూసాం కాని నిజ జీవితం లో కూడా అక్కడక్కడ మచ్చుకు కనబడుతున్నారు.బ్యాంకులలో దళారులను అనుమతించవద్దని రేచిని గ్రామానికి…
వయస్సు సడలింపుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల కోరికలు నెరవేర్చాలి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 జూలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వయస్సు మినహాయింపుతో ఉద్యోగాల భర్తీ…
బీబీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్ నివాసాల మధ్యన…
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం
జన్నారం మండల విలేకరి జనసముద్రం న్యూస్ జూలై 12:సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరి బాలికల పాఠశాల విద్యార్థులకు వివిధ…
రోడ్డు మొత్తం గుంతలమయం
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి గ్రామం నుంచి రావి పహాడ్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది.రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం జలమయం…

























