కేటీఆర్ బావమరిది కుటుంబ వేడుకను రాజకీయం చేయడం సమంజసం కాదు…
మాజీ జెడ్పిటిసి ఆంగోత్ లలిత హాతిరాం..దామరచర్ల మండలం.అక్టోబర్ 30(జనసముద్రం న్యూస్):ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న తరువాత ప్రజల సంక్షేమం కోసం,ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 పథకాలను అమలు చేయకుండా వ్యక్తిగత విషయాలను…
పదవి విరమణ పొందిన హోం గార్డు బోనగిరి సంజీవ్
పూల మాల వేసి,శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికిన అడిషనల్ డీసీపీ ఏ ఆర్ అనోక్ జయ్ కుమార్ జనసముద్రం న్యూస్:(అక్టోబర్ 26)హుజురాబాద్. కరీంనగర్ లోని హుజురాబాద్ సబ్ కోర్ట్ నందు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బోనగిరి సంజీవ్ 34 సంవత్సరాలు పోలీస్…
ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దు*
అప్పులు తెచ్చి ఆర్థిక సమస్యల్లో కోరుకుపోవద్దు ఆన్లైన్ మోసాలపై మండల ప్రజలు తగిన జాగ్రత్త వహించాలి .ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల ప్రతినిధి, జనసముద్రం న్యూస్ అక్టోబర్ 26 సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా పుట్టుకొస్తున్న ఆన్ లైన్ యాప్ లో…
పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…
మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి..దామరచర్ల మండలం.అక్టోబర్ 26.(జనసముద్రం న్యూస్):మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి వరి పంటలు పడిపోయిన రైతుల పంట పొలాలను సిపిఎం పార్టీ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో…
ప్రమాదకరంగా మూల మలుపులు..
ప్రయాణికులకు తప్పని తిప్పలు..భయాందోళనలో వాహనదారులు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు… అశ్వారావుపేట, అక్టోబర్ 26( జనసముద్రం న్యూస్ ): అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం నుండి తోగ్గుడెం, తిరుమలకుంట వెళ్లే రహదారుల వెంట ఉన్న మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.నిత్యం ఈ తోగ్గుడెం…
మిస్టరీని చేదించిన పోలీసులు
(జనసముద్రం న్యూస్ కరీంనగర్ అక్టోబర్26) హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను వరంగల్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని…
విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి.
జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:అక్టోబర్ 25: మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తుమ్మ రాజన్న అనే (44) రైతు బుధవారం విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడని ఎస్సై సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం మద్యాహ్నం 3:00…
భవన నిర్మాణ కార్మికులకు ఉచిత నైపుణ్యభివృద్ధి శిక్షణ
తొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25 తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ…
మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి..
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు ( జనసముద్రం న్యూస్ కరీంనగర్) ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం…
పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై అనూష చొప్పదండి(జనసముద్రం న్యూస్):పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా గీతవిద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి స్టేషన్లోని…
జీవనోపాధిని కోల్పోతున్న మత్స్యకారులు
భయభ్రాంతులకు గురి చేస్తున్న దళారులు ఎన్నికలు నిర్వహించని మత్స్యశాఖ అధికారులు మునగాల ప్రతినిధి జన సముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు. 2018…
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
నలుగురిపై కేసు నమోదు చొప్పదండి(జనసముద్రం న్యూస్):సోమవారం ఉదయం చొప్పదండికి చెందిన ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు విక్రయించుటకు నిల్వ ఉంచారని,…
రాంలీల ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ
చొప్పదండి(జనసముద్రం న్యూస్):విజయదశమిని పురస్క రించుకొని చొప్పదండి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకై సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం ఎస్సై అనూష కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు…
బాలానగర్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన నర్సింహా రాజు
కూకట్ పల్లి ప్రతినిధి జన సముద్రం అక్టోబర్ 08 బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నరసింహ రాజు సోమవారం బాధ్యతలు చెప్పటారు. గతంలో పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ గా పని చేసి ఇక్కడికి…
అనుమానాస్పదస్థితిలో యువకుడి హత్య
జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి హుజూరాబాద్:హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటిముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి…
శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు
జనసముద్రం న్యూస్ అక్టోబర్ 06, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్రంలో భువనగిరి పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల చైర్మన్…
భద్రాచలం రామాలయంలో అత్యంతప్రాధాన్యత గలఆస్థానపురోహితున్ని వెంటనే నియమించండి.
జనసముద్రం న్యూస్, అక్టోబర్06 బ్యూరోచీఫ్: వాల్మీకి రామాయణంలో సూర్యవంశగురు తుల్యులైన వశిష్ట మహర్షికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదోభక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రామక్షేత్రంలో ఆస్థాన పురోహితునికి అంతేప్రాధాన్యం ఉన్నది. భద్రాచలం రామాలయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో ఆస్థాన పురోహితులే…
అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మహాగౌరయోత్ అసోసియేషన్ సభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ 06: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ లోని నాగార్జున కాలనీ ఫస్ట్ లైన్ లో మహాగౌరి…
డెంగ్యూ చికిత్స@ 1,50,000.
– ఏజన్సీలో రాజ్యమేలుతున్న ప్రైవేట్ వైద్యులు జన సముద్రం న్యూస్, అక్టోబర్ 02 (భద్రాచలం) : ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్సెంటర్ సమీపంలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో తెలిసిన వ్యక్తి వైద్యం పొందుతుంటే పరామర్శించేందుకు ఓవ్యక్తి వెళ్ళగా……
ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి*
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి రెండు పడక గదులు పంపిణీ చేయాలి మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ అక్టోబర్ 2 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లోకొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలివీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ,…

























