శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ

జనసముద్రంన్యూస్, ,శిరిగిరిపాడు; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గంలోని ఇరువర్గాలు హైవేపై బుధవారం పరస్పరం కర్రలు, రాళ్ళతో దాడులకు దిగాయి. ఈ ఇరువర్గాల దాడి లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ఆసుపత్రికి తరలించటం…

ద్విచక్ర వాహనం,కారు ఢీ – ఒకరు మృతి

చిన్నమండెం జనసముద్రం న్యూస్ : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మరియు కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం కి చెందిన అఫన్ ( 32…

దవీ విరమణ పొందిన ఏ ఎస్ ఐ ను సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

పల్నాడు బ్యూరో జన సముద్రం న్యూస్, . పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ పోలీసు శాఖలో చేరి గత 32 సంవత్సరాల కాలం పాటు విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన…

బ్రహ్మన్న పుత్రుడుకి బ్రహ్మరథం పట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

అట్టహాసంగా యువ నాయకుడు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు..! భారీ బైక్ ర్యాలీతో యువత వేడుకలు..! జనసముద్రంన్యూస్, , మాచర్ల : మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తనయుడు, టిడిపి యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు…

జాతీయ రోడ్డు విస్తరణ వలన అదనంగా సేకరించిన భూమి కోల్పోయిన రైతులకునష్టపరిహారం త్వరితగతిన రైతులు కు అందజేయాలి:జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 30 :- జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పెనుగొండ ఆర్డివో…

రోడ్డుపై విరిగిపడిన చెట్లు: తొలగించిన భీమారం ఎస్సై కే శ్వేత

జనసముద్రం న్యూస్ భీమారం : మంచిర్యాల-చెన్నూరు ప్రధాన రహదారి పై బుధవారం సాయంత్రం వీచినా గాలులకు చెట్లు రోడ్డుపై పడడంతో భీమారం ఎస్సై కే శ్వేత జెసిబి వాహనంతో చెట్లను రోడ్డుపై నుంచి తొలగించారు, భీమారం ఎస్సై కే , శ్వేత…

తహసీల్దార్ గారు నా స్థలాన్ని నాకు ఇప్పించండి…!

జనసేనా పార్టీ కార్యకర్త ఆలం వెంకటయ్య…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 30 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నేడు మంగళవారం ఆలం వెంకటయ్య తహసీల్దార్ పీర్ మునిష తో మాట్లాడుతు…రాజంపేట ఆర్టీసీ…

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి:జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని కాన్ఫరెన్స్ హాల్ నందు అటవీశాఖ,ఎన్ హెచ్ ఎ,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్ శాఖ,వివిధ శాఖల అధికారులతో 2025…

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్

ధర్మ వరం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్,30: ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ తనిఖీ చేశారు.మంగళవారం ధర్మవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ఈవిఎం యంత్రాలు,వివిప్యాట్ లు భధ్రపరిచిన గోడౌన్ ను తనిఖీ…

నాటు సారా పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు

జనసముద్రం న్యూస్ కుకునూర్:ఏప్రిల్ 30 29.04. 20 25వ తేదీ డిప్యూటీకమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ , ఏలూరు వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల కుకునూరు మండలంలో శ్రీధరావేలేరు…

అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జనరల్ సెక్రెటరీగా కుమ్మెత రాజశేఖర్ రెడ్డి నియామకం

జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 29( గుత్తి ) అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం తాడపత్రి రోడ్డుకు చెందిన కుమ్మెత రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీగా ఎన్నికయినందున వైఎస్ఆర్ కాంగ్రెస్…

పేదల పట్టా భూములను కబ్జా చేస్తున్న కొడిమి టీడీపీ నాయకులు

జనసముద్రం న్యూస్, కొడిమి ఏప్రిల్ 29: కొడిమి గ్రామం లో తెలుగదేశం నాయకులు కబ్జాల పర్వం మొదలు పెట్టారు, అది తెలుగుదేశం కార్యకర్తల స్థలాల పైనే కన్నేసి బెదిరింపుల కు పాల్పడుతున్నారు, వినక పోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. టీడీపీ నాయకులు…

చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ దేవాలయంలో గతంలో సుమారుగా…

రాజగోపురం శంకుస్థాపన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి : దేవాలయ కమిటీ పిలుపు

జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29, బాలాజీ నగర్, పీఏ పల్లి మండలం; స్వస్తిశ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ 30.4.2025 బుధవారం రోజున ఉదయం 7 గంటల 24 నిమిషాలకు రోహిణి నక్షత్ర యుక్త మేష లగ్న…

రోడ్డు అంచుకు వొస్తే ప్రమాదం బారిన పడినట్లే

ఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనదారులు జనసముద్రం న్యూస్,కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం,విశాఖపట్నం, ఏప్రిల్29 కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్ కి వెళ్ళే రహదారిలో కాన్వెంట్ జంక్షన్ మున్సిపల్ పంపు హౌస్ పక్కన ఉన్న గెడ్డ పైన ఉన్న రోడ్డు అంచులో రైలింగ్…

పొలాలకు వెళ్లేందుకు దారి చూపండి.. “కలెక్టర్ సారూ”..!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ సార్..!! మాపై కరుణ చూపండి… రాజంపేట మండల కేంద్రంలోని కూచివారి పల్లిలో ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలం నుండి పొలాల…

ఏపీ లో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 29 అమరావతి; ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యమిస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. 2025 జూన్ నుంచి రేషన్ షాపుల్లో సరుకులతో పాటు సబ్సిడీ పై కేజీ కందిపప్పు, ఉచితంగా రాగులు…

చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!

మద్యం మత్తులో సిబ్బంది జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ…

ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 26. శుక్రవారం ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కారంపూడి వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు అవసరమైన మౌలిక వసతులు మరియు వైద్య సదుపాయం…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పాలసముద్రం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 25:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అనికేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.శుక్రవారం పాలసముద్రంలో…