ఇమామ్ పూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రారంభించిన : ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్
ప్రజా ప్రతినిధులు: మహిపాల్ రెడ్డి, మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ గుర్రం ఎల్లం, సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 3 మెదక్ ఇమాంపుర్ గ్రామంలో శుక్రవారం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని మహిళా సంఘం భవనంలో…
రాష్ట్ర ప్రభుత్వం మిర్యాలగూడ ను నూతన జిల్లాల ఎందుకు ప్రకటించరు..? : బంటు వెంకటేశ్వర్లు
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, ఫిబ్రవరి 2 : మిర్యాలగూడ నియోజకవర్గం ను “ప్రత్యేక నూతన జిల్లా” గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ…
గుంతకల్ రైల్వే పోలీసుల చొరవతో తల్లిదండ్రులను చేరుకున్న పిల్లలు
జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 2: అనంతపురం పట్టణంలో నిన్న సాయంకాలం తప్పిపోయిన పిల్లలు సాయి తేజ్, ప్రేమ్ తేజ్ ల వయసు 12 సంవత్సరాలు,స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు వీరు అందుబాటులో ఉన్న రైలు ఎక్కి గుంతకల్ చేరుకొని రైవేస్టేషన్ లో…
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం*
జనసముద్రం న్యూస్, చందానగర్ (ఫిబ్రవరి 02) చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద రైలు విహార్ సమీపంలో జనవరి 31 న సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తు తెలియని మహిళ మృతు…
ఐ ఎం జి పాయింట్ అధ్యక్ష ఎన్నికలో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎస్ కె. అహ్మద్..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1: మిర్యాలగూడ పట్టణంలో నల్గొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పారె పల్లి నాగరాజు అధ్యక్షతన మిర్యాలగూడ డివిజన్ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పగిళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో…
విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ: జూలకంటి రంగన్న..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, ఫిబ్రవరి 1 : మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామర చర్ల మండల కేంద్రంలో ని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎస్ఎఫ్ఐ నల్లగోండ జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక…
మిర్యాలగూడ మునిసిపాలిటీ మరియు మండలాల్లో ఐసిడిఎస్ లో అంగన్వాడి టీచర్, హెల్పర్ల నియామకాలు
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ అర్బన్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1 : ఐసిడిఎస్ కార్యాలయం కు కొత్తగా నియామకం అయిన ఉద్యోగుల వివరాలు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిస్తే ఊరుకొం : జూలకంటి రంగారెడ్డి
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1: మిర్యాలగూడ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం రోజున సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో” బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్” బడి సమావేశం జరిగింది. సిఐటియు కార్యాలయంలో…
ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలి…..
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్…. మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి: 31 ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మండల పరిషద్ అభివృద్ధి…
గ్రామపంచాయతీలు, సీసీ రోడ్ల నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేసిన నల్లమోతు భాస్కర్ రావు..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 31: మిర్యాలగూడ మండలములో “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం” గ్రాంట్ ద్వారా 20 గ్రామాలకు మంజూరైన 3కోట్ల 80 లక్షల నిధులతో…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, జనవరి 31: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రము లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక శిక్షణ తరగతులకు రెండవరోజు విద్యార్థి ఉద్యమం క్లాసు బోధించడానికి ముఖ్య…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, జనవరి 31: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రము లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక శిక్షణ తరగతులకు రెండవరోజు విద్యార్థి ఉద్యమం క్లాసు బోధించడానికి ముఖ్య…
స్పర్శ లెప్రసీ అవగాహన ఉద్యమం కుష్టు రహిత సమాజాన్ని నిర్మింద్దాo.
జన సముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోనిప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలో గల సమితి సింగారం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు స్పర్శ లెప్రసీ అవగాహన ఉద్యమం ను గాంధీజి వర్ధంతి రోజున జనవరి…
ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్ భారతి హోలీకేరి
జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట్ :జనవరి 30:ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి లో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….ఫిర్యాదుదారులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పవద్దన్నారు.…
శాసనమండలి సభ్యులు ఎంసి. కోటిరెడ్డి సమక్షంలో “బి ఆర్ ఎస్” లో చేరిన కాంగ్రెస్ శ్రేణులు
జన సముద్రం న్యూస్, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 30: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో కాంగ్రెస్ పార్టీ గూటి నుంచి స్థానిక సంస్థల ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎం సి.…
ఘోర అగ్రి ప్రమాదంలో అమర్ రాజా ఫ్యాక్టరీ
జనసముద్రం న్యూస్ 30 జనవరి. చిత్తూరు మండలం మీడియాని హలో చేయని యాజమాన్యం పరిస్థితి విషమంగా ఉందని ఎంప్లాయిస్ ఆదోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్నికీలలు.. మంటల్లో భారీ…
విద్యార్థులు శాస్త్రీయ ఆలొచనలవైపు అడుగులు వేయాలి: ఎస్ఎఫ్ఐ మాజి జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ..
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 30: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండలం కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ “ఎస్ఎఫ్ఐ” నల్లగొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా…
కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలి : ప్రధానమంత్రికి బీసీ సంక్షేమ సంఘం లేఖ..
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 30: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధి,సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలని “బీసీ సంక్షేమ సంఘం” రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్…
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :30 మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి .రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత…
మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక
రాజకీయాలకు దీటుగా మాదిగల ఐక్యత.. ఫిబ్రవరిలో 10 వేల మంది తో ఆత్మీయ సమ్మేళనం.నియోజకవర్గ అధ్యక్షుడు రావులపల్లి రామమూర్తి. జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి. కొత్తగూడెం జిల్లాపినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక మణుగూరు కేంద్రంగా సోమవారం కార్యాలయం ప్రారంభించారుఈ సందర్భంగా…

























