ప్రైవేట్ వెంచర్ అరాచకాలపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మార్వో కు లింగారెడ్దిపేట్ యువకుల పిర్యాదు మెదక్ జిల్లా ,ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :15 మనోహరాబాద్ తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్టానిక ప్రజాప్రతినిధులతో కలిసి అక్రమంగా ఆక్రమించుకుని తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసారని…

నిరుపేదలకు అండగా నిలిచిన…

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవల మరణించిన శివనూరిమంగలి రమేష్ దశదినకర్మ కు బుధవారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు లు కుటుంబ సభ్యులను పరామర్శించి,అనంతరం తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి 50.కేజీల బియ్యం , ఆర్థిక…

పేదింటి ఆడపడుచుకు పుస్తే, మట్టెలు అందచేత

మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15 మెదక్ జిల్లా కూల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర బాబు, సిద్దమ్మ దంపతుల కుమార్తె మాధురి వివాహానికి పుస్తే, మట్టెలను రాష్ట్ర బిజెపి నాయకులు రఘువీర రెడ్డి తరుపున…

మాల మహానాడు మరియు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘన నివాళులు..!!

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 15 : మిర్యాలగూడ పట్టణంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు…

గుంతకల్ పట్టణం నందు హేమ కోటిరెడ్డి అతనీ డ్రైవర్ షేక్షావలి దారుణ హత్య

గుంతకల్లు ఫిబ్రవరి 15 జనసంద్రం న్యూస్ ; అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల,ప్రముఖ భూస్వామి, జిపి హేమ కోటిరెడ్డి, అతను డ్రైవర్ షేక్షావలి, మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమీపాన, కోటిరెడ్డి ఇంటి నందు,…

ధనావత్ తారు నాయక్ దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి. కోటిరెడ్డి

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 13 : మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం ,త్రిపురారం మండలంలోని వస్త్రం తండా గ్రామపంచయతిలోని “లక్పతి తండా” గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి “ధనావత్ తారు నాయక్” పదిరోజుల…

విద్యార్థుల ప్రతిభ ను ప్రోత్సహించడానికే మోడల్ టెస్టు లు:-వినొద్ నాయక్..

జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు, ఫిబ్రవరి 12: కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ తెలిపారు.“భారత విద్యార్థి ఫెడరేషన్” ఎస్ఎఫ్ఐ…

నరేంద్ర మోదీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తావ్..?: మందకృష్ణ మాదిగ..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 11: మాదిగలు మరియు ఉప కులాలు, మహాజనులు, ప్రజాస్వామిక వాదులు, వీహెచ్పీఎస్ కదలిరండి .. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం.. హైదరాబాద్- విజయవాడ ఫిబ్రవరి 13 తేదీన జాతీయ రహదారి దిగ్బంధం..…

జాతీయ వాలీబాల్ జట్లకు బహుమతులు అందజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి. అమర్నాథ్ రెడ్డి

రైల్వేకోడూరు, జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరంపోడు గ్రామం నందు క్షత్రియ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో పాండిచ్చేరి,విజయవాడ జట్టులు తలపడగా ప్రధమ విజేతగా…

మంకీ ఫీడింగ్ ఇకపై నెలకు మూడు రోజులు

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 11 అడవిలో ఉన్న మూగజీవాలైన వానరులకు ఆహార అందివాలనే సదుద్దేశంతో ఫీడ్ మంకీస్ మంకీస్ అనే నినాదంతో గత 57 నెలల నుండి మల్కాజ్గిరి కి చెందిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్…

అక్టోబర్ 3వ వారం నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కేసిఆర్ హామీ

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11 పోడు పట్టాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈనెల చివరి నుంచి పోడు పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా చెబుతున్నందున ఈసారి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే పోడు…

శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి కి అందజేసిన చంద్రాయి పేట సర్పంచ్

జనసముద్రం న్యూస్,మెదక్ జిల్లా, ఫిబ్రవరి 11: శనివారం నాడు మాదాపూర్ సిటీ లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన ఆఫీసులో వారిని మర్యాదపూర్వకంగా కలిసి చందాయిపేట గ్రామంలో ఆదివారం, సోమవారం రెండు రోజులు జరిగే శ్రీ కేతకి…

10వ తారీఖు దాటినా పడని జీతాలు..రుణ వాయిదాల తేదీలు మార్చాలంటూ బ్యాంకర్లకు ఏపి ప్రభుత్వ ఉద్యోగుల వేడుకోలు.!

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: 1వ తేదీన ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీ వచ్చినా.. ఇవ్వకపోవడంతో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమ తమ కుటుంబాలతో  సహా రోడ్డెక్కారు. శనివారం ఉదయాన్నే.. ఆయా కుటుంబాలు.. స్థానిక కలెక్టరేట్లకు వద్దకు .. తమ బాధలు చెప్పుకొని…

22 వేలు దాటిన భూకంప మరణాలు..తుర్కియే భూకంప బాధితులకు భారత్ అన్ని విధాలా సాయం

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: తుర్కియే.. సిరియా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంప సంభవించింది. ఆ తర్వాత కూడా వరుస భూకంపాలు రావడంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు ధ్వంసం కాగా.. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. తుర్కియేలో గత 84…

మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ ఏకగ్రీవం..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 10: ఫిబ్రవరి 10న మిర్యాలగూడ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో ముఖ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు…

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు కు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర నగర్ కాలనీవాసులు..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 10: ఫిబ్రవరి 10న మిర్యాలగూడ పట్టణంలో ని రవీంద్ర నగర్ లో రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారికి సిమెంటు రోడ్డు వేసినందుకు మరియు సిమెంట్ రోడ్డు ప్రక్కల మట్టిని…

ఘనంగా వాట్సప్ గ్రూప్ సభ్యుని జన్మదిన వేడుకలు

జనసముద్రం న్యూస్ ప్రతినిధి మల్కాజ్గిరి ఫిబ్రవరి 10 మానవసేవే మాధవసేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు జన్మదిన వేడుకలను, మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూపు సభ్యులు కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కూడలిలో జన్మదిన…

అక్రిడేషన్స్ ఉన్నాయి అంటూ ఆధిపత్యం కొనసాగిస్తున్న జర్నలిస్టులు

మెదక్ జిల్లా ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :10 కొల్చారం మండలం వార్తా తెలుగు దినపత్రిక విలేకరి పట్లూరి వెంకటేశంపై కేసు నమోదైనట్లు కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కొల్చారం పోలీస్ స్టేషన్లో తోటి విలేకరిపై ఎస్సై శ్రీనివాస్…

ఈ నెల 11 నుంచి ఇంటింటికి జగన్ బొమ్మతో స్టిక్కర్లు..!!

జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09 ప్రతీ ఇంటికీ ఒక స్టిక్కర్. ఇది లేటెస్ట్ గా వైసీపీ ఎంచుకున్న సరికొత్త వ్యూహం. వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రెట్టింపు అన్న…

మందు బాబులకు వైసీపీ సర్కార్ గాలం..మారుతున్న లిక్కర్ బ్రాండ్..!

జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09: వారితో ఎన్నికల సమయంలో పెద్ద పనే ఉంటుంది. పైగా.. పుణ్యపురుషులు ఎన్నికల టైంలో పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో ఎవరూ చెప్పలేరు. కానీ మద్యం ప్రియులైన మహాపురుషులు మాత్రం చుక్క కోసమైనా బటన్ నొక్కేందుకు రెడీ…