రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ నరేష్ రెడ్డి
చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్రాస్ రోడ్ వద్ద బొలెరో వాహనం మరియు ద్విచక్ర వాహనంకి నిన్నటి రోజున సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్నకొండకి చెందిన ముద్దసాని సంపత్ అనే యువకడు, వెంటనే…
ప్రతి ఉద్యోగికి బదిలీ సహజం
జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 8: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో డీజీఎం (పర్సనల్) గా విధులు నిర్వహిస్తున్న అజ్మీర తుకారం , సింగరేణి అంతర్గత బదిలీలలో భాగంగా ఇల్లందు ఏరియా డీజిఎం (పర్సనల్) బదిలీ అయిన సందర్భంగా…
చొప్పదండి ఎస్ఐగా బాద్యతలు స్వీకరించిన నరేష్ రెడ్డి
చొప్పదండి(జనసముద్రం న్యూస్):మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చొప్పదండి ఎస్ఐగా నరేష్ రెడ్డి శనివారం నాడు బాధ్యతలను చేపట్టారు. నూతనంగా చొప్పదండి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. చొప్పదండిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అందరికీ అందుబాటులో…
మహాసభలకు సంసిద్ధులవుతున్న సిపిఐ శ్రేణులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి మహాసభలలో దేశ రాజకీయ పరిస్థితులను చర్చిస్తాం : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జనసముద్రంన్యూస్, జూన్ 8 నరసరావుపేట ; భారత కమ్యూనిస్టు పార్టీ…
చమర్తికి ఘనస్వాగతం పలికిన కోన రాచపల్లి తెలుగు తమ్ముళ్లు.
శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చమర్తి. కోన రాచపల్లి నందు బండలాగుడు పోటీలను ప్రారంభించిన చమర్తి. ఒంటిమిట్ట జనసముద్రం న్యూస్ జూన్ 8 ఒంటిమిట్ట మండలం కోన రాచపల్లి గ్రామస్తులు ఆహ్వానం మేరకు శనివారంశ్రీ శ్రీ శ్రీ…
చింతపల్లిలో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పర్వదినం.
త్యాగానికి ప్రతీక బక్రీద్. అల్లూరి జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్,తేది జూన్ 08 చింతపల్లి :- త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పర్వదినం “బక్రీద్” దీనినే ఈద్-ఉల్ – ఆదా అని కూడా సంబోధిస్తారు. ప్రవక్త ఇబ్రహీం కు లేకలేక మగ బిడ్డ…
వెయ్యి వెన్నుపోటుల సమాహారం జగన్..!
ద్రోహులతో నిండిన పార్టీ వైసీపీ..! ..ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజం..! జనసముద్రంన్యూస్, జూన్ 8, వెల్దుర్తి మండలం ; వెయ్యి వెన్నుపోటులకు సమాహారం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పల్నాడు జిల్లా…
భారతదేశ దిశ దశ మార్చిన మోడీ సర్కార్
బిజెపి 11 సంవత్సరాలలో ఎన్నో చారిత్రక విజయాలతో నరేంద్ర మోదీ సారధ్యంలో దూసుకు పోతుంది – బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు చొప్పదండి(జనసముద్రం న్యూస్):బిజెపి చొప్పదండి రూరల్ మండల అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో మండల (వర్క్…
అగ్మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.07)జనసముద్రం న్యూస్ పోచారం మున్సిపల్ పరిధి శ్రీనిధి యూనివర్సిటీలో అగ్ మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ శిక్షణ తరగతుల ప్రారంభానికి…
దోమల నివారణకు ప్రతి ఒక్కరు శుభ్రత పరిశుభ్రత పాటించాలి..
తమ నివాసాలలో నీరు నిల్వ ఉన్న పాత్రలను శుభ్రం చేసి నీరు నిలువ లేకుండా చూడాలని .. స్వచ్ఛత పశుభ్రత పాటించండి…కమిషనర్ రామలింగ జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు…
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
జనసముద్రం న్యూస్ జైపూర్ జూన్ 7: జైపూర్ మండలం లోని ముదికుంట గ్రామ శివారు లో అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ప్లాంటేషన్…
కవ్వాల్ పులుల అభయరణ్యా న్ని సందర్శించిన న్యాయ వాదులు
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07ఖానాపూర్ నియోజకవర్గంలోనిఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో రాష్ట్ర కోర్టు ప్రభుత్వ ప్లీడర్లు సందర్శించి వన్యప్రాణులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్లీడరు…
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొనీ
డ్రైవర్ పై కేసు నమోదు చేసిన జన్నారం ఎస్సై జి,అనూష ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 07 శుక్రవారం రోజునా ఉదయం 06:00 గంటల సమయంలో జన్నారం బస్ స్టాండ్ సమీపం లోని తెలంగాణ తల్లి విగ్రహాం దగ్గర ఎలాంటి…
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి
ఎమ్మెల్యే కోరం కనకయ్య,రాంరెడ్డి గోపాల్ రెడ్డి, *మల్లి బాబు యాదవ్కామేపల్లి జనసముద్రం జూన్ 7:కామేపల్లి మండలం రైతు వేదిక కేంద్రంలో కామేపల్లి తహసిల్దార్ సుధాకర్ అధ్యక్షతన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం2025 రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు…
అమరావతిలో 5 భారీ టవర్లు ఏర్పాటు.. ఎన్ని వేల కోట్లంటే?
జనసముద్రంన్యూస్, జూన్ 7 ; ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అమరావతిలో ఐదు భారీ టవర్ల నిర్మాణానికి రూ. 4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.1,467 కోట్లతో 1, 2 టవర్ల నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్థ…
బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి ప్రతీక. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు
ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండగ జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ.. విద్యాసాగర్ నాయుడు రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 7 అన్నమయ్య జిల్లాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.…
ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపండి, భూమిని కాపాడండి
జనసముద్రం న్యూస్,జ్ఞానపురం,విశాఖపట్నం,జూన్,7 విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఎ) ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అనే థీమ్పై నిర్వహించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం అనేది స్థిరమైన…
మాచర్లలో అనధికారిక జంతు వధశాలలు నిషేధం: కమిషనర్ వేణుబాబు .
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు . జనసముద్రం న్యూస్ మాచర్ల (బ్యూరో) జూన్ 7. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో అనధికారిక జంతు వధశాలలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…
ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే చర్యలు
జనసముద్రం న్యూస్ అమరావతి (బ్యూరో) జూన్ 7. ఏపీలో బక్రీద్ సందర్భంగా ఎవరైనా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయడు హెచ్చరించారు. రాష్ట్రంలో జంతు సంరక్షణ,…
చెప్పిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ..!!
టిడిపి నాయకునికి కడప డిసిఎంఎస్ చైర్మన్ పదవి..!! నేడే యర్రగుండ్ల జయప్రకాష్ ప్రమాణ స్వీకారోత్సవం..!! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూన్ 7 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన యర్రగుండ్ల జయప్రకాష్ కు ఎన్డీఏ…

























