హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు.. ఉన్నట్లు గమనించిన కేంద్రం సిఎమ్ కు అమిత్ షా ఫోన్
జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 26 కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీసక్కు అమిత్ షా ఫోన్ చేసి హైదరాబాద్లో పాకిస్తానీయులపై ఆరా తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను…
డిండిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 26 : డిండి :- నల్లగొండ జిల్లా(గుండ్లపల్లి) డిండి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ సమీపంలో గల చెట్లపొదల్లో గుర్తుతెలియని మగ శవాన్ని శుక్రవారం కనుగొన్నట్లు డిండి పోలీసులు తెలిపారు.సుమారుగా వయస్సు 45 నుండి 50…
వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ భారీ గా తరలి రావాలి
కామేపల్లి జనసముద్రం ఏప్రిల్ 26:వరంగల్ లో ఈనెల 27వ తేదీన జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాది గా తరలిరావాలని మండల బిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం మండలంలోని జాస్తి పల్లి గ్రామంలో జరిగిన ఆ పార్టీ జనరల్…
వరంగల్ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి
— గోడపత్రికను ఆవిష్కరించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన…
కేటిఆర్ ని కలిసిన ఉప్పల వెంకటేష్.
జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన:మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ . ఉప్పల వెంకటేశ్హైదరాబాద్ నందిని నగర్ లోని కల్వకుంట్ల తారక రామారావు. నివాసంలో .నియోజకవర్గానికి…
కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ ఘట్కేసర్ జామియా మసీదు ముస్లింలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ
పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ భారీ నినాదాలు పహల్గాంలో అమాయక పర్యాటకులను కాల్చి చంపడం ఒక పిరికిపంద చర్య ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ని నామరూపాలు లేకుండా చేయాలి—మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్.26)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్…
ప్రారంభానికి సిద్ధమైన బస్టాండ్
తీరనున్న జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ కార్మికుల కష్టాలు: జనసముద్రం పత్రికకు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు: జనసముద్రం న్యూస్ జైపూర్ ఏప్రిల్ 25: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద బస్టాండ్ లేకపోవడంతో కార్మికులు ఎదుర్కొంటున్న…
క్రీ.శే శివదాసు గురుస్వామి చిత్రపటానికి నివాళులర్పించిన పొట్టోల శ్యామ్ గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.26)జనసముద్రం న్యూస్ బీబీనగర్ పట్టణంలోని పి.అర్.జి గార్డెన్స్ లో శివాలయ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కేరళ రాష్ట్రానికి చెందిన కీ”శే శివదాసు గురుస్వామి సంతాప సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి…
పహాల్గంలో ఉగ్రవాదుల దాడులకు బలైన అమరవీరులకు హుజురాబాద్ డాక్టర్ల ఘన నివాళులు
జన సముద్రం న్యూస్ (హుజురాబాద్ , కరీంనగర్ విలేఖరి మట్టెల సంపత్ ఏప్రిల్ 26):ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడులకు బలైన అమరులకు ఘనంగా నివాళులు అర్పించిన ఈ సందర్భంగా…
గాలి దుమారానికి కొట్టుకపోయిన ఇంటి పై రేకులు
జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 23:( కోహెడ ప్రసాద రావు) గాలి దూమరంతో అకాల వర్షంతో ఒకరి ఇంటి పైకప్పు రేకులు కొట్టుకపోయి నష్టం కలిగించిన ఉదంతం ఇది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వేంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన నిరుపేద…
జమ్మికుంట లో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున ఫిర్యాది తన సిబ్బందితో టౌన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోరపల్లి రోడ్డు వద్ద…
అదృశ్యమైన వ్యక్తి ని అప్పగించిన జమ్మికుంట పోలీసులు.
ఫోన్ లొకేషన్ ఆధారంగా మిస్సింగ్ కేసు ను ఛేదించిన పోలీసులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున పొన్నగంటి దివ్య భర్త: రవికుమార్ వయసు: 32 మున్నూరు కాపు గ్రామం: మోతుకుల…
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన :-జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ ఉండి పారి పోవుటకి …
భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు
జనసముద్రం న్యూస్,మార్చి.4,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో భూమి వివాదం వలన ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ముత్తారవు.దుర్గయ్య. వెంకన్న. సంజీవరావు. పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది.…
పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ పచ్చని పంటలు, పండించిన రైతులే సాక్ష్యం
జనసముద్రం న్యూస్,మార్చి.04 పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ దీని పండిన పంటలు, పండించిన రైతులే సాక్ష్యం. రూ.వెయ్యి లేదా రూ.1200 కోట్ల నిధులు ఇచ్చి నాలుగైదు నెలలు పనిచేస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి రైతాంగానికి సాగునీరు అందుతుంది పాలమూరు…
రాష్ట్రస్థాయి కి ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టులు
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చి 04 తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారు డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూరు నుండి రెండు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ టి. ప్రతాప్…
హాల్ టికెట్ పేరిట దోపిడీ
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చ్ 04హాల్ టికెట్ విద్యార్థుల దగ్గర దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతవత్ రవీందర్ టి ఎస్ ఎస్ ఓ జిల్లా ప్రధాన…
మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.
హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్…
మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సందర్శించి,తనిఖీ చేశారు.సంస్థలో జరుగుచున్న పనులను గూర్చి కమిషనర్ అంజన్ కుమార్ రెడ్డిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు.సిబ్బందితో వివిధ పనుల గూర్చి,పరిస్థితులు అడిగి…
ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28మెదక్ జిల్లాచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి…

























