ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారు చొరవతో తొలగిన కరెంటు ఇబ్బందులు…

కామేపల్లి జనసముద్రం:మండలంలోనిసాతానిగూడెంలోగ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు కరెంట్ కష్టాలు తీరాయి. ఎక్కువ లోడు కారణంగా కామేపల్లిమండలంలోని సాతానిగూడెంలో నిత్యం కరెంట్ కోతలు ఏర్పడుతుండగా.. విషయాన్ని స్థానికులు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారు దృష్టికి తీసుకె…

ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా జనసముద్రం న్యూస్ మోటకొండూర్ మండలం ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతుల వివరాలు:(1).గుమ్మగుoట్ల సందీప్ మోటకొండూరు మండలం గ్రామం కాటేపల్లి,(2).చెందోజు దేవి చరణ్ మండలం.గ్రామం మోటకొండూర్,(3).కల్వల నరేష్ మండలం.గ్రామం…

పకడ్బందీ వ్యూహంతో అత్యుత్తమ విద్యా ఫలితాలు

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లాపాఠశాలలు,వసతి గృహాలు అన్ని విద్య సంస్థలకు జిల్లా అధికారులను ప్రత్యేకంగా నియమించి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణజిల్లాలో (162) పాఠశాలలలో 100% ఉత్తీర్ణత జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆండ్రూ రవీందర్ రెడ్డిజిల్లా లోని…

పిల్లలు ఆత్మవిశ్వాసం మానసిక విశ్వాసం పెంపొందించడానికి ఆటలతో క్రికెట్ బాల్స్ అండ్ కిట్ అందజేత..

జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ భువనగిరి లో బి ఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడువద్దిరాజు రవిచంద్ర, భువనగిరి పట్టణంలో విద్యానగర్ కాలనీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసారు, ఆ సందర్భంలో అక్కడ రోడ్ ప్రక్కన ఉన్న స్థలంలో…

ప్రీమియం ఎక్స్ప్లోరింగ్ లో పేలుడు ఘటన సందర్శించిన విప్ బీర్ల ఎంపీ చామల

జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి లో ఉన్న ప్రీమియర్ ఎక్ష్ప్రెస్స్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ…

భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం

రాష్ట్రంలో 10,954 గ్రామాల్లో జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకురెవెన్యూ సదస్సులు భూ భారతి చట్టం రూపకర్త రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడి కామేపల్లి జనసముద్రం :రాష్ట్రంలో భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను…

శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాంమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్30)జనసముద్రం న్యూస్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోమవారం రోజున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వివరాలను మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20వ…

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ద్వారా గ్రామీణ, విద్యా సంస్థలలో, మరుగుదొడ్లు నిర్మించాలి*

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 30 మహబూబాబాద్ జిల్లాస్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ద్వారా గ్రామీణ, విద్యా సంస్థలలో, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు, జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్…

కాంగ్రెస్ అగ్ర నేతరాహుల్ గాంధీ ప్రారంభించిన విశాకా ఇండస్ట్రీస్ యొక్క ఆటమ్ సోలార్ రూఫ్ – ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్ ప్రారంభం

జన సముద్రం న్యూస్ జైపూర్ఏప్రిల్ 30:పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా, శ్రీ రాహుల్ గాంధీ నేడు రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్…

ధాన్యం కొనుగోలులో ఆలస్యం.. అయోమయంతో రైతులు

— వర్ష సూచనల తో ఆందోళనలో రైతులు జనసముద్రం న్యూస్, కోహెడ, ఏప్రిల్ 30: (కోహెడ ప్రసాదరావు) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో నత్తనడకన కొనసాగుతుండడంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

స.హా. చట్టం దరఖాస్తు పై స్పందించని రాఘవపూర్ పంచాయతీ కార్యదర్శి తూముల రవిపెద్దపల్లి ఎంపీడీవో కు అప్పీలుస.హ. చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ

జనసముద్రం న్యూస్ : ఏప్రిల్ 29 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామానికి చెందిన స.హ.చట్టం కార్యకర్త , సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ తాను గ్రామంలోని అక్రమ కట్టడాల పై సమాచార హక్కు చట్టం 2005…

ముఖ్యమంత్రి సహాయనిది 183500 రూపాయల చెక్కులను అందచేత

జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి ఏప్రిల్ 29 కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ కి చెందిన తుక్కి శెట్టి.యోగేశ్వర్ కి 60,000/- రూపాయల చెక్కు, మరియు బాలనగర్ కి చెందిన వెంకటాద్రి.రాజేశ్వరి కి 32,500/- రూపాయల చెక్కు మరియు అల్లాపూర్ కి చెందిన…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించిన మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ 15వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్…

పది ఏండ్ల తరువాత రైతుల కళ్ళలో సంతోషం

— మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 29: (కోహెడ ప్రసాదరావు10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని…

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్ ఎక్కిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్న,నేటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వలిగొండ మండల కేంద్రంలోని…

రైతులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం నెమరగోముల పిపిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి,రైతులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.రైతులు…

ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలి

యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్ చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండల కేంద్రంలో శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు… జై భీమ్…. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

ధాన్యం కొనుగోలు, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 29 మహబూబాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) కే.వీరబ్రహ్మచారి, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఐకెపి, పౌరసరఫరాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఉద్యానవన…

మానవత్వం చాటుకున్న బోనకల్ మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్

మతిస్థిమితం లేని వృద్దురాలను వృద్ధాశ్రమంకు తరలించిన గుగులోతు రమేష్ తన జీవితాన్నే ప్రజా సేవకు అంకితం చేసిన గుగులోతు రమేష్ బోనకల్, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29 :- గత 15 రోజులుగా ఒక మతిస్థిమితం…

అప్పుల బాధతో వ్యక్తి మృతి

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఏప్రిల్ 29 మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో అప్పుల బాధతో లింగాపురం సురేష్ తండ్రి శంకరయ్య ఈరోజు మధ్యాహ్నం గవ్వలపల్లి చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీజన్య…