“అక్షరం” ముక్క రాని “అజ్ఞాని” కి జెండాలు ఎన్నో
యం.ఆర్.పి.ఎస్ కి చెందిన ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4జూన్ హుజురాబాద్ నియోజకవర్గంలోన ఓ అక్షరం ముక్క రాయలేని ఓ అజ్ఞాని ఎమ్మార్పీఎస్ కార్యకర్త అంటూ చెప్పుకుంటూ మందకృష్ణ మాదిగకు చెడ్డ…
చెడు వ్యసనాలు డ్రగ్స్ గంజాయి బెట్టింగు కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదాం.
ఎన్ వి రాకేష్ పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శికామేపల్లి జనసముద్రం జూన్ 4:చెడు వ్యసనాలు వద్దు పోరాటాలే ముద్దు నినాదంతోDYFI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్రకు PYL జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు.డ్రగ్స్,చెడు వ్యసనాలు,…
రైతులకు భూభారతి అవగాహన సదస్సు..
జనసముద్రం న్యూస్ జూన్ 4 ఎల్కతుర్తి మండల్ ఎల్కతుర్తి మండల తాసిల్దార్ జగత్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆరెపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాటూరు సుదర్శన్ అంబేద్కర్ సంఘంఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అంబాల ఆర్య…
జన్నారం మండలం నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా గొల్లపల్లి అనూష నియామకం
-రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 04 పెద్దపల్లి కమిషనరేట్ పరిధి, మంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట్ సర్కిల్ జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్ బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లారు. మంగళవారం రామగుండం…
వార సంత లో మోటార్ బైక్ మాయం
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జమ్మికుంట (టౌన్) సి.ఐ జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4 జూన్ తేదీ: 03- 06- 2025 రోజున ఫిర్యాది కాశవీన తిరుపతి తండ్రి: మల్లయ్య వయసు: 36 గ్రామం మాచనపల్లి అను…
అగ్రరాజ్యం అమెరికా గడ్డపై అతిపెద్ద రాజకీయ సభ నిర్వహించిన బీఆర్ఎస్
డల్లాస్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఎన్నారైలు పొజీషన్ లో ఉన్నా.. ఆపొజిషన్ లో ఉన్నా మాకు తెలంగాణే ఫస్ట్ పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…
బోరబండ లో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బి ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య
జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి మే 31 కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపుల వల్ల అమాయకుడు బలవడం అత్యంత అవమానవీయం… ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు…ఈ సందర్భంగా…
సబ్-జూనియర్ బాలికల ఓపెన్ హాకీ సెలెక్షన్లు
జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31 హుజురాబాద్. సబ్-జూనియర్ బాలికల విభాగానికి సంబంధించిన ఓపెన్ హాకీ సెలెక్షన్లు జూన్ 1వ తేదీ ఆదివారం ఉదయం 8:00 గంటలకు సికింద్రాబాద్లోని ఆర్.ఆర్.సి. రైల్వే గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా హాకీ…
నిర్లక్ష్యంగా రోడ్ల పైన చెత్త వేస్తున్న జనలు ఈది గమనించి సిబ్బందికి సమాచారం అందించిన దొడ్ల రామకృష్ణ గౌడ్
జనసముద్రం న్యూస్కూకట్పల్లి ప్రతినిధిమే 31 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపైన నిత్యం చెత్త వేయడంతో అక్కడ చెత్త పెరుకుపోవడాన్ని గమనించిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ జి.ఎచ్.ఎం.సి సిబ్బందికి రాత్రి సమయంలో సమాచారం అందించి,…
ఆర్టీఐ ధరఖస్తూ ను తిరస్కరించిన పంచాయతీ కార్యదర్శి,
జిల్లా అధికారి పై కేసు నమోదు.. – హుజురాబాద్ కోర్టు ఆదేశాలు జనసముద్రం కరీంనగర్ జిల్లా రిపోర్టర్ హుజురాబాద్ మే 31 సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ) ప్రకారం దాఖలైన ధరఖస్తూ పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి…
వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై తప్పుడు ప్రచారం – ఖండించిన అధికారులు
జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31
చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (మే.31)జనసముద్రం న్యూస్ చర్లపల్లి రైల్వే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం నడుస్తున్న బస్సుల వివరాలను సమీక్షించేందుకు గాను ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సూచరిత శుక్రవారం రోజున చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు..అనంతరం రైల్వే…
చెరువును రియల్ మాఫియా నుంచి రక్షించాలి
-మత్స్య కారులకు, రైతులకు తీరని అన్యాయం.-కాలువలను పూడ్చి వేస్తున్నారు.-మట్టిని చెరువులోనే ఉంచుతున్నారు.-కబ్జా చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మత్స్యకారులు,చెరువు పరిరక్షణ సమితి ప్రెస్ మీట్ జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట్ : మే 20: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువును రియల్ ఎస్టేట్…
భీమారంలో భూభారతి బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,
జన సముద్రం న్యూస్, భీమారం మే 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్…
దేశానికి అన్నం పెట్టే రైతులే ప్రమాదాలకు కారణం కావొద్దు
రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి… రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా మే 20 దేశానికే అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి…
పది ఏండ్ల బిజెపి పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు
ఒకే ఎన్నిక విధానం నిరంకుశ మైనదియుద్ధం వద్దు శాంతి కావాలనే వారు దేశద్రోహుల జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __బీజేపీ నిరంకుశ విధానం విడనాడి పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు…
రాములోరి కోసం కదిలిన రామ భక్తులు
ఘనంగా శ్రీరామ మందిర పునర్నిర్మాణ భూమి పూజ ఆలయ పునర్నిర్మాణానికి కమిటీ సభ్యులు ఒక్కక్కరు 50 వేలు విరాళం దాతలు సహకరించాలనీ కమిటీ సభ్యుల విజ్ఞప్తి జనసముద్రం ప్రతినిధి తాండూర్ (మే20) తాండూర్ పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి…
బాధిత కుటుంబాల పరామర్శ
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందింది.…
బాధిత కుటుంబాల పరామర్శ
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందింది.…
వైభవోపేతంగా నవగ్రహ ప్రతిష్ట
జన సముద్రం న్యూస్ కోహెడ మే 20:( కోహెడ ప్రసాదరావు ) సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో సోమవారం నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతముగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహాలను ప్రతిష్టించడంలో భాగంగా తొలుతగా…
























