రైతులకు భూభారతి అవగాహన సదస్సు..

Spread the love

జనసముద్రం న్యూస్ జూన్ 4 ఎల్కతుర్తి మండల్

ఎల్కతుర్తి మండల తాసిల్దార్ జగత్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆరెపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాటూరు సుదర్శన్ అంబేద్కర్ సంఘం
ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అంబాల ఆర్య రాజ్ బందెల రమేష్ తాడూరి సదానందం నన్నే బోయిన రమేష్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ మాట్లాడుతూ. భూభారతి అవగాహన సదస్సు గురించి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ప్రధాని మోడీ బిజెపితీసుకువచ్చి రైతులకు వ్యతిరేకంగాచర్యలకు మద్దతుగా అసెంబ్లీలో కేసీఆర్ మద్దతు తెలిపినారు తెలంగాణ రైతులు ప్రజలు ధరణి తో అనేక రకమైన సమస్యలతో జీవన్మరణ సమస్యలను ఎదుర్కొన్నారు ధరణి తెలంగాణ రాష్ట్ర భారత సమితి బి ఆర్ ఎస్ పాలకుల చుట్టముగా ప్రజల భూములు ప్రభుత్వ భూములు అక్రమంగా తప్పుడు పద్ధతుల్లో పట్టాలు పొందినారు.కాంగ్రెస్ తెలంగాణ సర్కార్ భూభారతి చట్టం కొత్త రెవిన్యూ చట్టం రైతులకు చుట్టముగా ప్రతిగ్రామ గ్రామములో రెవెన్యూ సదస్సులతో రైతులకు ఉన్న భూ సమస్యల పరిష్కారముతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల సంరక్షణతో చెరువులో కుంటలు వాగులు, హైడ్రా చట్టంతో ప్రభుత్వ భూముల కాపాడుకునే ప్రక్రియను సీఎంరేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్స్ రేయింబవళ్లు అధికారులతో సమీక్ష సమావేశాలతో ప్రజల సమస్య పరిష్కారానికి మార్గం భూభారతి చట్టం ద్వారా ప్రజల సమస్య పరిష్కారంలో భాగమే నేడు బావుపేట గ్రామంలో మండల తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వీఆర్ఏలు ఆఫీస్ సబార్డినట్లు మొత్తంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ఆర్డీలను ప్రత్యేకంగా పరిశీలనాత్మకంగా పరిష్కార మార్గముగా చేయుచున్నారు అంటే దీనికి కారణం పరిపాలన దక్ష ప్రజా సమస్యల పరిష్కారానికి కంకణా బద్ధులైన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర రావణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నాయకత్వంలో జరుగుతుంది ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం