“అక్షరం” ముక్క రాని “అజ్ఞాని” కి జెండాలు ఎన్నో

Spread the love

యం.ఆర్.పి.ఎస్ కి చెందిన ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 4జూన్

హుజురాబాద్ నియోజకవర్గంలోన ఓ అక్షరం ముక్క రాయలేని ఓ అజ్ఞాని ఎమ్మార్పీఎస్ కార్యకర్త అంటూ చెప్పుకుంటూ మందకృష్ణ మాదిగకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుండడం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో చర్చిననీయాంశంగా మారింది.
పీకలదాకా మద్యం సేవిస్తూ వివిధ పార్టీల జెండాలను మారుస్తూ సామాన్య జనులను, చదువుకున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను
మోసం చేస్తూ ఉంటాడు.


పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వీళ్ళ ముగ్గురి ప్రవర్తనను గ్రహించి దూరంగా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ కుమార్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు చెరువుగా ఉండాలని కోరుతున్నారు.
ఈ విధంగా యం.ఆర్.పి.ఎస్. జెండా పట్టుకొని మండలానికి ఒకరు, ఇద్దరు ఉంటూనే వివిధ ప్రభుత్వ ఆఫీసులలో చలామణి కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.


ఎమ్మార్పీఎస్ జెండా ఒకటేమిటి బి.ఆర్.ఎస్, బిజెపి, కాంగ్రెస్ అంటూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ జెండాలు మోస్తూ మారుస్తూ ఉంటారు.
ఇటీవలనే దళితులపై జరిగే దాడులకు ప్రధాన కారకులవుతున్నారు. అగ్రవర్ణాల వద్ద కొంతమంది బిసి ల వద్ద వంగబడుతూ ఉండడం విశేషం.
వారు ఇచ్చే మద్యానికి, కాసులకు బానిసై దళిత జాతిని తాకట్టు పెడుతూనే ఉన్నారని హుజురాబాద్ నియోజకవర్గం లో పలువురు కార్యకర్తలు తమ తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వారి ప్రవర్తన పై ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది.
గతంలో ఇల్లందకుంట మండలం లోని టేకుర్తి గ్రామంలో ఓ దళిత యువకుడి పై దాడి జరిగితే బీసీలకు మద్దతు తెలుపుతూ దళితులను దూరం పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విపరీతంగా మద్యం సేవిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల పెత్తనం చెలాయిస్తూ సైకో ల బిహేవియర్ చేస్తూ ఉండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇల్లందకుంట, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లలో పోలీసులకు ఇంకా వంగబడుతూ దళిత జాతిని తాకట్టు పెట్టడం ఆనవాయితీగా మారింది.
అక్షరం ముక్క రాని అజ్ఞాని ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు, దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నావే అంటూ నేనే కాబోయే సర్పంచి అంటూ చిలుక పలుకులు పలుకుతూ ఉంటాడు.
ఈ విషయం గ్రహించిన కొందరు గత పంచాయతీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడం జరిగింది.
సదరు ఆ ఇద్దరు యం.ఆర్.పి.ఎస్ వ్యక్తుల ప్రవర్తన తీరుపై సామాన్య జనులు, ఉద్యోగ, వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేధావి వర్గాలు, సామాజిక కార్యకర్తలు, సామాజిక విశ్లేషకులు, మహిళా సంఘాలు, సూచనలు చేస్తున్నాయి.

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం