బీజేపీ తో కటీఫ్..మోడీతో భేటీకి కెసిఆర్ డుమ్మా
కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20 దేశాల కూటమికి…
జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…
2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!
ముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ…