కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి
జనసముద్రం, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంగాలి సాయి విగ్నేష్, డిసెంబర్ 6: ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రతి పేదింటి ఆడబిడ్డ కళల్లో ఆనందం నింపుతుందని మరియు పేదింటి…
గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేలా కెసిఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది.…
మరో రియల్ ఎస్టేట్ స్కాం..900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు.!
జనసముద్రం న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3 : తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి…
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : ములుగు ఎమ్మెల్యే సీతక్క
జనసముద్రం న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01 హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం…
480 గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు ..గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : షాద్ నగర్ : గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..…
2873 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయ సాయి రెడ్డి అల్లుడు,కెసిఆర్ కూతురు తో పాటు మరో 35 మంది తో eD రిమాండ్ రిపోర్ట్.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో…
రాజకీయ నాయకుల టార్చర్ తట్టుకోలేక లాంగ్ లీవ్ పై వెళ్ళిపోతున్న అధికారులు..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఓవైపు అధికార టీఆర్ఎస్ ఒత్తిడులు.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ హెచ్చరికలు.. అభివృద్ధి కోసం అధికారుల నిలదీతలు.. పనుల కోసం టార్చర్ లు.. ఇప్పుడు తెలంగాణలో అధికారులు నలిగిపోతున్నారు. గత ఏడాది ఎన్నికలు జరిగిన హుజూరాబాద్…
ఎన్ డి టీవీని కొన్న గౌతమ్ అధాని..ఇక పై ఆ ఛానెల్ చూడనన్న కేటిఆర్
ప్రముఖ జాతీయ ఛానల్ ఎన్టీటీవీ.. బీజేపీకి అనుకూలుడైన గుజరాతీ వ్యాపారవేత్త గౌతం అదానీ సొంతమైంది. దేశంలోనే నంబర్ 1 కుబేరుడి ఖాతాలోకి ఈ అత్యున్నత విశ్వసనీయత ఛానెల్ సొంతమైంది. ఇన్నాళ్లు ఈ న్యూస్ చానెల్ ను నిజాయితీతో నిర్వహించిన ఎన్టీటీవీ వ్యవస్థాపకులు…
కలెక్టర్ ని కలిసిన దళిత బంధు బాధితులు
జన సముద్రం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం బక్క మంత్రుల గూడెం గ్రామంలో రెండో విడత దళిత బంధు అర్హులైన వారిని గుర్తించి ఇట్టి పథకాన్ని అమలు చేయాలని బుధవారం సూర్యపేట జిల్లా…
పిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా, ప్రతినిధి (సముద్రం న్యూస్): మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది.…
హైదరాబాద్ లో దారుణం..10 తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ దారుణం హయత్…
రైతులకు శుభవార్త.. డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు
జోగులాంబ గద్వాల్ జిల్లా జన సముద్రం న్యూస్ 28నవంబర్; రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది తెలంగాణ సర్కారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ…
మెట్రో సెకండ్ ఫేజ్ మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభంకానున్నాయి. మైండ్ స్సేస్ జంక్షన్ నుంచి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను పొడగించనున్నారు. 31 కిలో మీటర్ల మేరకు…
పోలీస్ నియామక పరీక్షలకు రంగం సిద్ధం
హైదరాబాద్: పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్ర…
హైదరాబాద్ నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
విమానంలో కూర్చోవాలని..అందులో డిన్నర్, లంచ్ చేయాలని..ఫ్లైట్ కూర్చొని ప్రకృతిలోని అందాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ కోరిక తీర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే డిసెంబర్ నెల నుంచి అతి తక్కువ ఖర్చుతోనే ఈ సౌకర్యం,…
వెంకట్రాంపురంలో ఊపిరాడనివ్వని వాయు కాలుష్యం
వాయువు కాలుష్యానికి గురై ఒక నెలలోనే ఐదుగురు మృతి… ఏ ఒక్క నాయకుడికి అధికారికి కానరాదా గ్రామ ప్రజల బాధ..! మంచులాగా కమ్ముకుంటున్న పొగలు… గాలి పీల్చాలన్న భయపడుతున్న గ్రామస్తులు… జన సముద్రం న్యూస్ అనంతగిరి: ఒకప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఆహ్లాదకరమైన…
ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే…పోలీసుల ప్రధాన లక్ష్యం ఎస్పీ శరత్ చంద్ర పవార్
జన సముద్రం న్యూస్ బయ్యారం: ప్రతినిధి (పసుపులేటి సతీష్ ): మండలంలోని చెరువు ముందు కొత్తగూడెం గ్రామంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు . వైద్య శిబిరానికి నిపుణులైన డాక్టర్లచే చుట్టు పక్కల గ్రామాల వారికి…
తెలుగు రాష్టాలలో… శబరిమల ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 16…
బీజేపీ తో కటీఫ్..మోడీతో భేటీకి కెసిఆర్ డుమ్మా
కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ ఇక నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్టే సమావేశాలకు కూడా వెళ్లకూడదని పంతం పట్టాడు. రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరుగనుంది. జీ20 దేశాల కూటమికి…
జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…

























